టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆదోనికి చెందిన ఎసి శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం పార్టీలో చేరారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు…తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు తెలిపారు. […]
Read Moreతెలుగుదేశం బిసిల పుట్టినిల్లు
– చిల్లకల్లు లో “జయహో బీసీ” సమావేశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు జగ్గయ్యపేట నియోజకవర్గం చిల్లకల్లు లోని పాలకేంద్రం ఫంక్షన్ హాల్ నందు జయహో బీసీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నెట్టెం శ్రీ రఘురాo, తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య. […]
Read Moreఅమరావతిలో ఉన్నంత విశాలమైన రహదార్లు ఢిల్లీలో కూడా లేవు
– భూతలస్వర్గం అనిపించుకునేలా మన అమరావతి పునర్నిర్మాణం తధ్యం అమరావతిలో ఉన్నంత విశాలమైన రహదార్లు ఢిల్లీలో కూడా లేవు…భూగర్భ కేబుల్ వ్యవస్థతో ఒక్క కరెంటు వైరు కూడా బయటకి కనిపించకుండా నిర్మించారు.భూమికి పాతికఅడుగుల క్రింద నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో దోమలవలన, అపరిశుభ్రతవల్ల వచ్చే రోగాలు అమరావతి దరిదాపుల్లో వినిపించవు…. కనీసం అమెరికాలో కూడా ఇంత పక్కాప్రణాళికతో నిర్మించిన నగరంలేదు. వచ్చే వందేళ్లవరకు నీటికోసం చెన్నై, ముంబై, బెంగుళూరు నగరాల్లా కటకటలాడాల్సిన […]
Read Moreజాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత చంద్రబాబు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు . ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మిఠాయిలు పంచి భద్రతా సిబ్బందికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
Read Moreజగన్ ప్రభుత్వం 2024లో మళ్ళీ అధికారంలోకి రాకూడదు
-పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు చేశారు -రాష్ట్ర ప్రయోజనలు దృష్టికి పెట్టుకొని నేను మౌనంగా ఉంటున్నా -అనుకోకుండా కొన్ని జరుగుతాయి. వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు -పార్టీ నేతలు అర్దం చేసుకోవాలని కోరుతున్నా -జగన్ పై నాకు వ్యక్తిగత కక్ష లేదు – టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్ అమరావతి; పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ […]
Read Moreనా భర్త అనిల్ ఒక్క రోజు కూడా జగన్ రెడ్డిని కలవలేదు
-రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుంది? -మనవడు రాజారెడ్డి కి ఆపేరు పెట్టింది వైఎస్సార్ -భారతమ్మ చేయాలని అనుకున్న పాదయాత్ర నేను చేశానట -దేవుడు మీద ప్రమాణం చేయగలరా ? -కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి -నిజమో కాదో అమ్మ విజయమ్మ తో చెప్పించండి ఎవరో నాకు కితాబు ఇస్తే నా విలువ ఎక్కువ కాదు. కితాబు ఇవ్వక పోతే నా విలువ […]
Read Moreప్రజా సేవ భావన వైకాపా పాలనలో కనిపించడంలేదు
– విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్యఅతిధిగా పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ -జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పురందేశ్వరి – ఏలూరుకు చెందిన జెండా సుభానికి సముచిత సత్కారం భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదు. సమసమాజ స్థాపన భావన కనిపించడంలేదు. ప్రభుత్వం ప్రజల హక్కుల ఉల్లంఘనకు […]
Read Moreకార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ
• నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, కలవచర్ల గ్రామంలో కార్యకర్త మన్నెం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 14-09-2023న గుండెపోటుతో మృతిచెందిన శ్రీనివాసరావు(38). • భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు. • శ్రీనివాసరావు చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. • శ్రీనివాసరావు కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.
Read Moreరాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ అమలు చేస్తున్నాడు
– జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే ప్రజలకు నిజమైన స్వేచ్ఛ – తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయం (ఎన్టీఆర్ భవన్) లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు – జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు – పతాకావిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించిన నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయ సిబ్బంది – వేడుకల్లో టీడీపీ నేతలు అశోక్ బాబు, టీ.డీ.జనార్థన్, వర్ల రామయ్య, మొహమ్మద్ షరీఫ్, […]
Read Moreకాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి బట్ట బయలు
– ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయింది. బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా […]
Read More