– ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వద్ద ఘనంగా యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోయండంతో పాటు వరుసగా రెండో ఏడాది రక్తదాన, అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. తెలుగు ప్రజల శ్రేయస్సుకై నిరంతరం కృషి చేస్తున్న యువనేతకు […]
Read Moreసచివాలయానికి వెళ్ళరు… ఇంటి నుంచి కూడా బయట అడుగుపెట్టరా?
– ఇదేనా ముఖ్యమంత్రి కర్తవ్యం? -లక్ష మంది మహిళల సమస్యపై ఒక్క మాటైనా మాట్లాడరా? -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్ళరని, ఇంటి నుంచి కాలు బయట పెట్టరని, లక్ష మంది మహిళా సమస్యలపై మాటైనా మాట్లాడరని కనీసం వారికి ముఖం కూడా చూపెట్టరని… మరి ముఖ్యమంత్రి కిం కర్తవ్యం ఏమిటని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మంగళవారం నాడు […]
Read Moreపుట్టినరోజుని పండగ చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు
-జనం మెచ్చేలా నా జన్మదినం జరిపారు -ప్రజాసేవా కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచారు -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నా పుట్టిన రోజుని ఓ పండగలా జరిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి స్ఫూర్తిగా నిలిచిన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్ఫూర్తిగా నిలిచారు. నా జన్మదినం జనంకి ఉపయోగపడేలా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల […]
Read Moreపార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు బొందపెడుతరు
-కేటీఆర్,హరీష్ ముక్కు నేతకురాసి క్షమాపణ అడగాలి -అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలు గుర్తుకువచ్చారా? -పదేండ్ల తర్వాత ఉద్యమకారులు గుర్తుకువచ్చారా? -భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేడు -నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమీక్షల పేరుతో రోజుకో కొత్త మాట చెబుతున్నరు. బీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన వారికే గుర్తింపు ఇస్తామంటూ హరీశ్ రావు అంటున్నడు. పదేళ్లు అధికారంలో ఉండి.. అధికారం […]
Read Moreచరిత్ర చెక్కిన శిల్పం నారా లోకేష్
– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య – తెదేపా శ్రేణులతో కలిసి లోకేష్ పుట్టిన రోజు వేడుక నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ మాజీ శాసనసభ్యురాలు తి తంగిరాల సౌమ్య కార్యాలయం నందు మంగళవారం నాడు యువగళం అధినేత,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా పట్టణ తెదేపా కౌన్సిలర్లు, యువత, తెదేపా శ్రేణులతో కలిసి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని […]
Read Moreఎంపీ పదవికి, పార్టీకి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా
నరసరావుపేట ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు. లోక్ సభ సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. శ్రీకృష్ణ దేవరాయలును నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించిన సంగతి తెలిసిందే. అయితే గుంటూరు నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. […]
Read Moreజగన్కు ఎలాగూ పట్టదు.. మీరైనా పట్టించుకోవాలి కదా?
– పెత్తందారు ముఖ్యమంత్రికి పేదల గోడు పట్టదు – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా చిట్టంపాడు మరణాలపై దృష్టిపెట్టాలి – నారా చంద్రబాబు నాయడు అదే వ్యధ… అదే దారుణం! విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో గంగమ్మ, ఆమె 6 నెలల కొడుకు మరణించి 15 రోజులు కాకముందే అదే గ్రామంలో ఏడాదిన్నర వయసున్న మరో చిన్నారి ప్రవీణ్ చనిపోయాడన్న వార్త మనసును కలచివేసింది. ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి […]
Read Moreపిల్లలకి ఇక ఇలా నేర్పించండి శ్రీరామ నామావళి
A – అయోధ్య రామ B – భార్గవ రామ C – చిన్మయ రామ D- దశరధ రామ E – ఈశ్వర రామ F – ఫల్గుణ రామ G – గుణాత్మక రామ H – హనుమత రామ I – ఇనయ రామ J – జగదభి రామ K – కౌసల్య రామ L – లక్ష్మణ రామ M – మర్యాద […]
Read Moreబాల రాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలోనే మగబిడ్డకు జన్మనిచ్చిన ముస్లిం మహిళ
ఉత్తర ప్రదేశ్: చారిత్రక అయోధ్య రామ మందిరంలో బాల రాముడు ఈరోజు కొలువుదీరాడు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ క్రతువుతో అయోధ్య రామ మందిరం ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ మందిరంలో హారతిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని పలురంగాలకు చెందిన ప్రముఖులు 4వేల మందికిపైగా హాజరయ్యా రు. లక్షలాదిగా మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు.ఇది ఇలావుండగా, దేశ వ్యాప్తంగా అయోధ్యలో బాల […]
Read Moreఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు
హైదరాబాద్ మెట్రోరైలు ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.70 కి.మీ. మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు.. వివరాలను సీఎంకు అందించారు. ఫేజ్-2 విస్తరణలో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు మెట్రోను పొడిగించనున్నారు.
Read More