ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి?

ఒకొక్క ప్రశ్నకు సమాధానం వెదుక్కుంటూ వెళదాము. మొదట ఈ ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఏమిటో చూద్దాము. ఏదైనా ఆలయంలో మనం ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేసే సమయంలో ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఆగమాలను అనుసరిస్తారు. ఆగమాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో ఉపయోగించే విధానాలు.. మంత్ర యంత్ర తంత్రాలు. ముందుగా ఈ మంత్ర, యంత్ర తంత్రాల గురించి తెలుసుకుందాం. మంత్రం ఇది సౌండ్ ఎనర్జీకి సంబంధించినది. మంత్రం […]

Read More

వామ్మో… అయోధ్యపై తీవ్రవాది దాడి ప్రణాళిక వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?!

( పార్థసారథి పోట్లూరి ) పెద్ద ప్రమాదం తప్పింది! ఇప్పుడు అంటే జనవరి 22… అయోధ్య లో శ్రీ రామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సంగతి తెలిసిందే! అయితే అయోధ్యలో 22న విధ్వంసం సృష్టించేందుకు గత 3 నెలల నుండి వివిధ రకాల ప్రయత్నాలు జరగడం, వాటిని సమర్థవంతంగా ముందుగానే పసిగట్టి నిరోధించడంలో ఉత్తర ప్రదేశ్ రక్షకభటులతో పాటు తీవ్రవాద వ్యతిరేక దళం సఫలం అయ్యారు. ఉత్తరప్రదేశ్ తీవ్రవాద వ్యతిరేక […]

Read More

రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, జనవరి 22 : రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందేందుకు పలు […]

Read More

అంగన్వాడీల ఆగ్రహజ్వాలలే అరాచక ప్రభుత్వానికి చితిమంటలు

-అంగన్వాడీల ఆగ్రహజ్వాలలే  అరాచక ప్రభుత్వానికి చితిమంటలు – జగన్   పిచ్చి పీక్ స్టేజికి  చేరింది  – అంగన్వాడీ చెల్లెమ్మలపై పిచ్చిపాలకుడి ప్రతాపం – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకవైపు తాను వదిలిన బాణం తిరిగి తనవైపే దూసుకు రావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్న వేళ ఫ్రస్టేషన్ తో […]

Read More

భారతీయుల భావోద్వేగ సమయం… అయోధ్య శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఘట్టం

సనాతన ధర్మ విశిష్టతను చాటిన క్షణాలివి ఈ అపురూప క్రతువుకి హాజరుకావడం అదృష్టం అయోధ్యలో జాతీయ మీడియాతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అయోధ్య రామ మందిర ప్రారంభం, ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆదివారమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడు జన్మించిన పుణ్య స్థలిలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు. జగదభిరాముణ్ణి అక్కున చేర్చుకున్న అయోధ్యాపురిని తిలకిస్తూ […]

Read More

జగనన్న బాణం షర్మిలకి ఇప్పుడు నిజాలు తెలిశాయా?

బీజేపీ అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ డాక్టర్ సుధాకర్ ని బట్టలు విప్పి కొట్టి నప్పుడు రాజన్న కూతురి స్వరం ఎందుకు మూగబోయింది? రాష్ట్రంలో మద్యం పేరుతో జగనన్న మారణ హోమం చేస్తుంటే ఎందుకు పెదవి విప్పలేదు? యుద్ధభూమిలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే.. మగాళ్లు ఎక్కువ మంది చనిపోతున్నారని బిజెపి చీఫ్ పురందేశ్వరి గారు నిలదీసినప్పుడు మీ చెవులకి ఆ ఆర్తనాదం వినిపించలేదా? ఎవరైనా సీసం పోశారా ఆ చెవుల్లో? బీజేపీ […]

Read More

చంద్రబాబు వదిలేసాడు.. జగన్ అయితే నాని ని కొట్టి పంపిస్తాడు

– ఉత్తరాంధ్ర టిడిపి ఇంచార్జ్ బుద్ధా వెంకన్న విజయవాడ : కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా. బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని. 2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో కేశినేని నాని చెప్పగలడా? కేశినేని నాని అప్పులు ఎన్నున్నాయో చెప్పగలడా? కె అంటే కేశినేని కాదు… కోవర్టు మొన్నటి వరకూ చంద్రబాబు అనుచరుడు కేశినేని నాని.. ఇవాళ దేవినేని […]

Read More

హనుమంతుని ముందా కుప్పిగంతులు?

ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు ఒక బండ మీద ఆశీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి ” నేను హనుమంతుని పట్టుకొనే కాలం […]

Read More

తెలంగాణ షర్మిలకు ఆంధ్రాలో ఏం పని?

– తెలంగాణలోనే అన్న షర్మిల ఇక్కడికెందుకు వచ్చారో? – వైఎస్సార్‌ అభిమానుల ఓట్లు చీలతాయనే షర్మిలమ్మ ఎంట్రీ – నోటా కంటే తక్కువ ఓట్లున్న కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం వల్ల ఎవరికి లాభం..? – చచ్చిన శవం లాంటి కాంగ్రెస్ కు ఎవరూ జీవం పోయలేరు – 2019లో ఏపీ కాంగ్రెస్‌ను పట్టించుకోని కేంద్ర నాయకత్వం బాబు కోసమే ఇప్పుడు ఆమెను పంపింది – ఈ రాష్ట్రంలో ఉంది ఒకటే […]

Read More

మూసీ పునరుజ్జీవానికి థేమ్స్ ప్లాన్

-లండన్ టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి -థేమ్స్ రివర్ పాలక మండలితో చర్చలు -రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సహకారం మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటించారు. లండన్ లోని థేమ్స్ నదిని సందర్శించారు. థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి […]

Read More