– దళితుడి జీవితాన్ని పణంగా పెట్టి జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకున్నాడు – హోటల్ ఐలాపురం శ్రీరామినేని ఫంక్షన్ హాల్ లో కోడి కత్తి శ్రీనుకు న్యాయం చేయాలని వారి తల్లి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు శనివారం నాడు తెదేపా నేతల బృందంతో కలిసి ఆమె దీక్షకు సంఘీభావం తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య విజయవాడ : ఇప్పుడు కోర్టుకు హాజరవ్వకుండా శ్రీనును శాశ్వతంగా జైల్లోనే […]
Read Moreదళితుల నియోజకవర్గాల్లో వైసీపీ రెడ్ల పెత్తందారీతనమేంటి?
-నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అర్ధర్ సంచలన వ్యాఖ్యలు పేరుకే నేను ఎమ్మెల్యేని కానీ పెత్తనం బైరెడ్డి ది, చాలా నియెజకవర్గంలో అదే పరిస్థితి, అడిగినందుకు నాకు టిక్కెట్ నిరాకరించారు. చాలా దళిత నియెజకవర్గాల్లో ఇదే పరిస్థితి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి ఎమ్మెల్యేగా అధికారాలు ఇస్తేనే నాకు టిక్కెట్ ఇవ్వమని చెప్పాను. నాలుగు సంవత్సరాలుగా మిమల్ని నమ్ముకున్నాను, మా మనోభావాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి అని అడిగాను. […]
Read Moreకేటీఆర్ కు గళం లేదు.. బలం లేదు.. దళం లేదు
– బీఆర్ఎస్ పార్టీకి వేసే ప్రతి ఓటు మూసీ నదిలో వేసినట్టే – 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చాలని కేసీఆర్ సంతకం పెట్టింది వాస్తవమా.. కాదా..? – చేతనైతే కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురు నాయకులు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయండి – బీజేపీ మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు హైదరాబాద్: కృష్టా నీటిలో 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకుంది కేసీఆరేనని, ఒకవేళ కృష్టాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే అఖిలపక్షాన్ని […]
Read Moreఅంగన్వాడీల పై ప్రయోగించిన ఎస్మా జగన్ పాలిట భస్మాసుర హస్తం
– జగన్ నియంతపాలనలో అంగన్వాడీ చెల్లెమ్మల బలి – ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుంది – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజులు, రాజ్యాలు అంతరించిపోయి ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చాక తొలిసారిగా సుమారు అయిదేళ్ల క్రితం ఎపి ప్రజలు పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే నయా నియంతకు అధికారమిచ్చారు. ఆయన అనాలోచిత, పిచ్చి నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలను అవస్థల పాల్జేస్తున్నాడు. ఎన్నికల సమయంలో […]
Read Moreతవ్విన బాక్సైట్ భారతీ సిమెంట్ కు తరలింపు
-ఏజన్సీలో లేటరైట్ తవ్వకాల ముసుగులో బాక్సైట్ తవ్వకాలు -ఉత్తరాంధ్రను మింగేస్తున్న వైసీపీ మాఫియా -నిత్యవసర సరుకుల ధరల పెంపుతో పేదల నడ్డి విరిచిన ప్రభుత్వమిది -గిరిజనులకు 16 సంక్షేమ పథకాలు రద్దుచేసి మళ్ళీ జగన్ నా ఎస్టీలు అంటాడు -టీడీపీ వచ్చాక గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక -మా ప్రభుత్వం రాగానే జీవో నం.3 పునరుద్ధరణ -అరకు రా…కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -చంద్రబాబు […]
Read Moreవ్యవసాయ రంగానికి జగన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని నిరూపించడానికి మేం సిద్దం
– వ్యవసాయం రంగంపై బహిరంగ చర్చకు సిద్ధం – చంద్రబాబు నాయుడి రా…కదలిరా సభలతో వైకాపా నాయకులకు మతిచలించింది – కోర్టులో పత్రాలు దొంగతనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడి కేసులు గురించి మాట్లాడటం విడ్డూరం – వ్యవసాయశాఖా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రా..కదలిరా సభలతో వైకాపా నాయకులకు మతి చెలించిందని…అందుకే కాకాణి గోవర్ధన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెదేపా సీనియర్ నాయకులు సోమిరెడ్డి […]
Read Moreసిల్వర్ స్క్రీన్పై అయోధ్య రాముడి పండగను చూసే అవకాశం
– మల్టీ ఫ్లెక్స్ సినిమా థియేటర్స్ లో అయోధ్య ప్రతిష్టా మహోత్సవ ప్రత్యక్ష ప్రసారం – టికెట్ కేవలం 100 రూపాయలు మాత్రమే – కూల్ డ్రింక్స్, పాప్కార్న్ కాంబో కూడా ఆంధ్ర ,తెలంగాణ ప్రజానీకానికి శుభవార్త.. అయోధ్య రాములవారి ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమాన్ని లైవ్ లో చూసేందుకు ముందుకు వచ్చిన టికెట్ కేవలం 100 రూపాయలు మాత్రమే. దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అయోధ్య రామ మందిర […]
Read Moreరేవంత్ మోడీ ని కలిసిన తర్వాత ఆదానీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారా?
-బీ ఆర్ ఎస్ హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రావణ్ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది. అబద్దాల పునాదుల మీద రేవంత్ రాజకీయం చేస్తున్నారు. అహంకారమే ఆభరణం గా రేవంత్ పని చేస్తున్నారు. కనీసం దావోస్ లోనైనా రేవంత్ చిల్లర గా వ్యవహరించడం మానలేదు. సీఎం అయ్యాక కూడా రేవంత్ చిల్లర ధోరణి మారడం లేదు.రాజకీయానికి వేదిగ్గా దావోస్ పర్యటనను వాడుకున్నారు. రాష్ట్ర ప్రతిష్ట […]
Read Moreవిగ్రహ తయారీ కోసం శిల్పి 6నెలలు మౌనదీక్ష
అయోధ్య రామవిగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్. కర్ణాటకకి ఈయన గతంలో శంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం రూపొందించారు.అయోధ్యలో ప్రతిష్టించ నున్న బాలరాముని విగ్రహం తీర్చిదిద్దే సమయంలో కుటుంబంతో సహా ఎవరితో మాట్లాడకుండా 6 నెలలు మౌనదీక్ష చేశారు.కనీసం మొబైల్ కూడా వాడలేదు. ఆయన పూర్వీకులకు కూడా విగ్రహతయారీలో నైపుణ్యం ఉంది.
Read Moreమల్లారెడ్డా? మజాకా?
అదేదో సినిమాలో చెప్పినట్లు… నీ ఏజేంటీ? నీ గేజేంటీ? అన్న డైలాగు గుర్తుకొస్తోంది కదా ఈ ఫొటో చూస్తుంటే?! యస్. ఇది మన మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్లో చేసిన హడావిడి. మనసుకు వయసుండదంటున్న మల్లన్న దుబాయ్లో ఇలా హల్చల్ చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు.. ఆయన ఏ పని చేసినా.. సోషల్ మీడియాలో ట్రెండింగే.. ఇటీవల గోవాలో పారా గైడ్లింగ్ చేస్తూ హల్ చల్ చేసిన […]
Read More