– వాళ్లవి నీచ రాజకీయాలు – ఓట్ల కోసం జగన్ నీచ రాజకీయాలు – టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఓట్ల కోసం జగన్ నీచమైన స్ధాయికి దిగజారుతున్నాడు.టిడిపి అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని తాను చెప్పినట్లు అబద్ధపు మాటలు ప్రచారం చేయిస్తున్నాడు. జగన్ ఇచ్చే చిల్లర పైసలకు కక్కుర్తి పడి పేటియం బ్యాచ్ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చిల్లరపోస్టులు పెడుతుంది. కుల, […]
Read Moreజగన్ రెడ్డి.. హు కిల్డ్ బాబాయి?
-సొంత జిల్లాకు జగన్ చేసిందేంటి? రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి -వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలవడం ఖాయం -జగనన్న బాణం రివర్స్ గేర్ లో వస్తోంది -విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు – నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు సీఎం జగన్ రెడ్డి చేసిందేంటని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిలదీశారు. ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన […]
Read Moreరాయలసీమను రతనాల సీమ చేసే బాధ్యత నాది
-అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం -గతంలో కూడా ఒక్క పైసా పెంచలేదు -ఈ సీఎం ఎన్నిసార్లు పెంచాడో గుర్తుంచుకోండి -చెల్లికి న్యాయం చేయలేని వారు.. ప్రజలకేం చేస్తారు? -సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా ఏమయ్యాయి? -మేం ఐదేళ్లపాటు కరెంట్ ఛార్జీలు పైసా పెంచలేదు -200 యూనిట్లలోపు విద్యుత్ ఉచితం అన్నారు.. ఇచ్చారా? -చెత్తపై పన్ను వేసిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచారు -కాలువల్లో నీళ్లు కాదు.. […]
Read Moreజగన్ రెడ్డి పథకం ప్రకారమే శ్రీను కోడికత్తి నిందితుడుగా మారాడు
-జైల్లోమగ్గిపోతున్న శ్రీనుకి జగన్ రెడ్డి చేసిందేమిటి? -కోడికత్తి కేసులో అసలు ముద్దాయి జగన్ రెడ్డే -కోడికత్తి దాడి కేసులో కోర్టుకు హాజరవ్వకుండా జగన్ రెడ్డి దళిత బిడ్డ శ్రీను జీవితాన్ని నాశనం చేస్తున్నాడు -అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా జగన్ కు లేదు -కోడికత్తి శ్రీను తల్లి దీక్షకు మద్దతుగా టీడీపీ దళిత నేతల నిరాహార దీక్ష కోడికత్తి కేసులో ఎన్.ఐ.ఏ నిశితంగా పరిశీలిస్తే అసలు ముద్దాయి సీఎం […]
Read Moreవైఎస్ఆర్ సీపీ స్టీరింగ్ కమిటీ , ఓదార్పు యాత్ర ఇంచార్జ్ రాజనాల మెహర్ రాజీనామా
వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు ఆనాటి ఆత్మహత్యలు చేసుకున్న వైయస్సార్ అభిమానులను పరామర్శించడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేశారు. స్టీరింగ్ కమిటీ అండ్ ఓదార్పు యాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లా ఇంచార్జ్, ప్రముఖ న్యాయవాది రాజనాల మెహర్ వైఎస్ఆర్సిపి కి రాజీనామా చేశారు. గత కొన్ని ఏళ్లు గా తనను పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Read Moreనేను వేసిన ఏ పిటిషన్ ను కోర్టు కొట్టి వేయలేదు
– నరసాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎస్సీ సామాజిక వర్గానికి ఎటువంటి మేళ్లు చేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రజలంతా దురదృష్టంగా భావిస్తున్నారని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘు రామ కృష్ణంరాజు అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను గల్లంతు చేసి, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను ఎత్తివేసి, ఎస్సీల సంక్షేమం కోసం నిర్దేశించిన 27 […]
Read Moreటీడీపీలో అలా.. వైసీపీలో ఇలా.. మరి కేశినేని నాని ఎలా?
– అప్పుడు బాబు పక్కనే స్థానం – ఇప్పుడు విజయసాయి వెనుక నిలబడి.. – సోషల్మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ( మార్తి సుబ్రహ్మణ్యం) విజయవాడ ఎంపి కేశినేని నాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిత్వం ఉన్న కొద్దిమందిలో ఆయన ఒక నాయకుడన్న భావన, మొన్నటి వరకూ ఉండేది. తనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకునే నేత అన్న భావన ఉండేది. కానీ టీడీపీ నుంచి వైసీపీలోకి […]
Read Moreదారి కాచి వైసీపీ నేతల కోట్ల రూపాయల రోడ్డు కుంభకోణం
-రూ.63.50 కోట్ల రూపాయలతో 2000 సంవత్సరంలో వేసిన విశాఖ నాలుగు లైన్ల రహదారి పేరిట వేల కోట్ల వసూలు -ఈ రహదారి నిర్వహణకు 150 కోట్ల రూపాయలకు పైగా ఖర్ఛు చేసిన జీవీఎంసీ -ముడుపులు అందుకొంటూ సహకరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పెద్దలు -పట్టించుకోని,పార్లమెంటులో ప్రస్తావించని ఎంపీలు -నిబంధనలకు విరుద్ధంగా రెండు రహదారుల్లో టోల్ వసూలు -2015లోనే జాతీయ రహదారి నుంచీ దీనిని తప్పిస్తూ గెజిట్… అయినా ఇప్పటికీ తప్పని అగనంపూడి […]
Read Moreఎన్టీ రామారావుకు భారతరత్న ప్రకటించాలి
– ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య డిమాండ్ తెలుగు ప్రజల కొరకు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన స్వర్గీయ ఎన్.టి.రామారావు కు భారతరత్న బిరుదు ప్రకటించాలని. ఎమ్మెల్సీ రామచంద్రయ్య సంతకం చేసి తన సంఘీభావం ప్రకటించారు. జనవరి 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నగరానికి చెందిన ఆర్కే రాయల్ కరిములా, ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కు భారతరత్న బిరుదు ఇవ్వాలని పోస్ట్ కార్డు ద్వారా […]
Read More