దళితులకు జగన్ మేనమామ కాదు.. కంస మామ

-దళితులకు మాజీ మంత్రి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు  ఆనంద్ బాబు బహిరంగ లేఖ 18.01.2024 దళిత సోదరులకు బహిరంగ లేఖ నిమ్నవర్గాల అభ్యున్నతికి జీవితకాలం కృషి చేసిన మహనీయుడు డా॥ బిఆర్‌ అంబేద్కర్‌. సంవత్సరాలపాటు రాత్రింబవళ్లు శ్రమించి అనేక దేశాల సామాజిక, ఆర్థిక జీవన విధానాలు అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేశారు. అటువంటి రాజ్యాంగాన్ని జగన్‌ ప్రభుత్వం పక్కనపెట్టి దేశంలో […]

Read More

టిడిపిలో పోటెత్తిన చేరికలు

-టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నేతల ఘన నివాళి అమరావతి :- టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు టీడీపీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రైల్వేకోడూరు వైసీపీ నేత ముక్కా రూపానందరెడ్డి, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దెబాబురావు, శ్రీకాకుళంనకు చెందిన రెడ్డి చిరంజీవి, కదిరికి చెందిన పీ.వీ.పవన్ కుమార్ రెడ్డి, మడకశిరకు చెందిన యం.వీ రమేష్ […]

Read More

అందరం కలిసి నడిస్తే అభివృద్ధి సాధ్యం

మంగళగిరి ప్రముఖులతో కొనసాగుతున్న వరుస భేటీలు మంగళగిరి: మంగళగిరిని యావత్ ఆంధ్రప్రదేశ్ కే మణిహారంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని, ఈ మహోన్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు అందరూ తనకు సహకరించాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మంగళగిరి, పరిసరాల్లో ఐదుగురు ప్రముఖులను లోకేష్ వారి ఇళ్లవద్దకు వెళ్లి కలుసుకున్నారు. తొలుత మంగళగిరి రూరల్ […]

Read More

వెబ్ వెర్క్స్ రూ. 5,200 కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్ వెర్క్స్ రూ.5200 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది. డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటెన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్క్స్. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీతో సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా […]

Read More

కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్

– పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖతాలు హ్యాక్ కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్ కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన […]

Read More

దావోస్ పర్యటన పేరుతో కుటుంబ సభ్యులతో విదేశీ విహార యాత్ర చేశాడు జగన్ రెడ్డి

-టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దోపిడీపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేసే అలవాటు లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. ముఖ్యమంత్రి గానీ, రాష్ట్ర బృందం గానీ దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశం […]

Read More

పవన్ కళ్యాణ్ తో షర్మిల భేటీ

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి  ఇవ్వాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లోని ఆయన నివాసం లో కలిశారు.కుమారుడు రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.

Read More

జగన్ రెడ్డికి అంబేడ్కర్ పేరు ఉచ్చరించే నైతిక అర్హత లేదు

– టిడిపి రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు  జగన్ రెడ్డికి అంబేడ్కర్ పేరు ఉచ్చరించే నైతిక అర్హత లేదని, జగన్ రెడ్డి దళితులకు చేసిన ఆకృత్యాలకు పాపపరిష్కారం ఈ జన్మలో కడుక్కున్నా పోవని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. ఈ నెల 19 న స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న నేపద్యంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన ఇలా పేర్కొన్నారు….. అంబేడ్కర్‌ను […]

Read More

కోర్టు తీర్పులను కూడా వక్రీకరించి రాయడం బాధాకరం

– మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు సీనియర్ జడ్జీల మాటలను వక్రీకరించడం భావ్యం కాదని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడిన మాటలు … కొన్ని పత్రికలు, ఛానళ్లు దిగజారుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాయి. ఓ నీలి పత్రిక కోర్టు తీర్పుల్ని కూడా వక్రికరించి రాస్తోంది. […]

Read More

మరో మూడు రోజులు సంక్రాంతి సెలవులు పొడిగింపు

– పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ సంక్రాంతి నేపథ్యంలో జనవరి 18వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వగా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ జనవరి 22న పాఠశాలలు తెరుస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు.

Read More