సీఎం ఇంట్లో సంక్రాంతి సంబరాలకు కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా

-టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్ సీఎం ఇంట్లో సంక్రాంతి సంబరాలకు కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా చేశారని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్ శర్మ తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్ శర్మ మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ […]

Read More

హైదరాబాద్​లో ఆరాజెన్ విస్తరణ

– రూ.2000 కోట్ల పెట్టుబడులు.. 1500 కొత్త ఉద్యోగాలు – దావోస్​లో సీఎం రేవంత్​ రెడ్డితో కంపెనీ సీఈవో మణి కంటిపూడి భేటీ తెలంగాణలో ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ. 2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 1,500 కొత్త ఉద్యోగాలను అందించేలా తమ ప్రాజెక్టులను విస్తరించనుంది. తెలంగాణలోని మల్లాపూర్‌లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని […]

Read More

ప్రభుత్వ కనుసన్నుల్లోనే అంబేద్కర్ విగ్రహాలు దోపిడీకి గురయ్యాయి

– హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహ ఖర్చు 150 కోట్లు -బెజవాడలో 400 కోట్లు ఖర్చు ఎలా అవుతుంది? – టిడిపి దళిత నేతల ఆరోపణ తుళ్లూరు మండలం శాఖమూరు లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రాంతాన్నిపరిశీలించిన మాజీ మంత్రి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు,తెదేపా పొలిట్ బ్యూరో […]

Read More

తెదేపాలోకి వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్

విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ నేడు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉండవల్లిలోని ఆయన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దేవినేని అవినాష్ వైసీపీ లోకి వచ్చిన తరువాత అతనిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంతో గత కొంత కాలంగా వైసీపీ అధిష్టానం తీరు పట్ల ఆయన తీవ్ర అసహనంతో […]

Read More

కాంగ్రెస్ పార్టీ గూటికి వివేకా కూతురు సునీత

ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీలో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆమె […]

Read More

గాలికబుర్లు చెప్పే ముఖ్యమంత్రి దీనికి ఏం సమాధానం చెబుతారు?

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన విశాఖ ఏజన్సీలోని శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయితీ శివారు చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయ విదారక సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. రాష్ట్రంలో అంపశయ్యపైకి చేరిన వైద్య,ఆరోగ్య రంగ పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోంది. గంగులు, గంగమ్మ దంపతుల ఆరునెలల ముక్కుపచ్చలారని కుమారుడు అనారోగ్యానికి గురికాగా, ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో డోలీపై ఈనెల […]

Read More

రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం

-22న అయోధ్య రామాలయ ప్రారంభం -దాదాపు ఆరువేల మంది అతిథుల సమక్షంలో రామయ్య ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం -చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అమరావతి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతున్నారు. 22న జరగనున్న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. 22న జరగనున్న అయోధ్య ప్రారంభోత్సవానికి సంబంధించిన […]

Read More

పొట్ట పూజోత్సవ మహా పండుగ మన “ముక్కనుమ”

“ఏకం సత్ విప్రా – బహుధా వదంతి” అనే వేదోక్తిని చాటి చెప్పే పొట్ట పూజోత్సవ మహా పండుగ మన “ముక్కనుమ” ఋగ్వేదం లోని మొదటి అధ్యాయం, నూట అరవై నాలుగో సూక్తం, నలభై ఆరవ శ్లోకము అయిన – “ఏకం సత్ విప్రా – బహుధా వదంతి”… అంటే, ఏంటో…! దీని భావం, అర్థం, ప్రతిపదార్థం, తాత్పర్యార్థం ఏమిటో, మీకు, ఈ రోజు – ఇప్పుడు దీన్ని ఎందుకు […]

Read More

రిజర్వడ్ నియోజకవర్గాల్లో జగన్ నియమించిన షాడోలే పెత్తనం చేస్తున్నారు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు రాష్ట్రంలోని 36 రిజర్వడ్ నియోజవకర్గాల్లో ప్రజలచే ఎన్నుకోబడిన వైసీపీ ఎమ్మె ల్యేల పరిస్థితి దారుణంగా తయారైందని, ఉత్తరాంధ్రప్రాంతంలో వైసీపీ గెలుపొందిన ఎస్సీ.. ఎస్టీ నియోజకవర్గాలపై విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి పెత్తనం చేస్తుంటే, రాయలసీమ నియోజకవర్గాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కోస్తాంధ్ర నియోజకవర్గాలపై మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అజమాయిషీ చేస్తున్నారని, జగన్ రెడ్డి షాడోలుగా సర్వం తామై అధికారం వెలగబెడుతున్నారని […]

Read More

ఫిబ్రవరి రెండవ వారాంలోగా ఎంపీ పదవికి, వైకాపాకు రాజీనామా

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రానున్న ఎన్నికల్లో వైకాపా తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. సర్వే నివేదికలన్నీ పార్టీకి ప్రతికూలంగా వస్తుంటే, అభ్యర్థులు దొరకక… పార్టీ నేతల కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణికి, మేనల్లుడికి లోక్ సభ టికెట్ కేటాయించగా, బొత్స అన్నయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. బొత్స తమ్ముడికి ప్రస్తుతం సర్జరీ జరిగిందని, ఆయనకు కూడా ఎమ్మెల్యే […]

Read More