కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌కు వర్ల రామయ్య లేఖ

• రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇస్తున్న కులదృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బొమ్మ ముద్రిస్తున్నారు. • కుల దృవీకరణ పత్రాలపై సి.ఎం బొమ్మ ముద్రించడం ఎన్నికల సంఘం తలపెట్టిన నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు గండికొట్టడమే. • కుల దృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించి జగన్ రెడ్డికి రాజకీయ లబ్ది చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారు. • ప్రజాధనంతో రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూడటం ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరం. • ఎన్నికల […]

Read More

స్వరూపానందేంద్ర సరస్వతి అక్రమాలకు అడ్డే లేకుండా పోతుంది

-ఆ ప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి సాత్మానందేందర ల వందల కోట్ల అక్రమాలు, వసూళ్లు పై సిబిఐ, ఈ డీ విచారణ జరిపించాలి -విశాఖలో పండుగాడి పేరుతో బ్లాక్ లో సినిమా టికెట్ లు అమ్మిన వ్యక్తి శారదా పీఠాధిపతి ఎలా అయ్యాడో తేల్చాలి? -శారదాపీఠం భూములు కబ్జా నుంచి భీమిలి భూమి గ్రావెల్ అమ్మకం వరకు అడుగడుగునా అక్రమాలు అన్యాయాలు -శాసనసభ్యులు, మంత్రులు ఉన్నతాధికారుల నుంచి శారదా […]

Read More

అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా?

– వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తనకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదని వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగి రమేశ్ ను అధిష్ఠానం నియమించింది. ఈ నేపథ్యంలో పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ..సొంత పార్టీపై విమర్శలు చేశారు. “ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా? వైకాపాలో బీసీలకు అగ్రతాంబూలం.. నేతి బీరకాయలో నెయ్యి చందమే. గన్నవరంలో పార్టీ […]

Read More

అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తా

బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తా. పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం.విజయవాడనుంచి బీజేపీ పోటీ చేస్తే గెలుపు ఖాయం.పొత్తులపై అధిష్టానం వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుంది.మా అధిష్టానం కూడా అమరావతికి అనుకూలమే.ఏపీ రాజ్యసభ ఎన్నికల పై బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీ లో ఈసారి ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరుగుతాయి .. ఎన్నికల కమిషన్ బీజేపీ ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకుంటుంది […]

Read More

అలీబాబా 40 దొంగల్లా జగన్ రెడ్డి.. సజ్జల అండ్ కో

– టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి రైతుభరోసా కేంద్రాలు పూర్తిగా విఫలమయ్యాయని, రైతుల్ని ఆదుకోవడంలో జగన్ రెడ్డి, వైసీపీప్రభుత్వం ఘోరంగా వ్యవహరించాయని, దాని ఫలితమే రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలిచిందని, సాగునీటి రంగాన్ని ముఖ్యమంత్రి పూర్తిగా గాలికి వదిలేశాడని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. […]

Read More

సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ర్టానిదా?

– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో 9వ రోజు జరుగుతున్న బిజెపి విజయ సంకల్ప పాదయాత్ర సాయిబాబా రోడ్డు సాయిబాబా గుడి వద్ద నుండి ప్రారంభమై సుగాలి కాలనీ, వైశ్య బ్యాంక్ కాలనీ, విద్యానగర్ వరకు సాగింది. వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి […]

Read More

నాని.. నాని.. నాని… నానీ!

-కొడాలి, పేర్ని, ఆళ్ల, కేశినేని కేరాఫ్.. వైసీపీ – జగన్‌పై కేశినేని ట్వీట్లు మళ్లీ తెరపైకి (మార్తి సుబ్రహ్మణ్యం) కృష్ణా, గోదావరి జిల్లాల్లో చాలామందికి సొంత పేరున్నా… కొందరికి నాని, చంటి, బుజ్జి అనే ముద్దు పేర్లుంటాయి. ఇప అలాంటి నానీలంతా ఇప్పుడు వైసీపీలో గూటిలోనే చేరారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని, చాలాకాలం నుంచీ వైసీపీలోనే ఉన్నారు. బందరుకు చెందిన మరో మాజీ […]

Read More

తమ్ముడి మీద ద్వేషం.. నానిని తాడేపల్లికి నడిపించింది!

– కేశినేని నాని రాజకీయ చరిత్ర ముగిసింది – గద్దె గెలుపులో కేశినేని నాని పాత్ర ఏమీ లేదు – ఆరుగురు శాసనసభ అభ్యర్థుల ఓటమిలో కేశినేని నానిది ప్రధాన పాత్ర అమరావతి ద్రోహుల నుంచి విజయవాడ ను కాపాడుకోవాలి 2019 లోక్ సభ ఎన్నికలలో విజయవాడ నుండి కేశినేని నాని స్వల్ప మెజారిటీ – 8726 మెజారిటీతో గెలిచారు. ఆయన లోక్సభ పరిధిలోని ఏడుగురు శాసనసభ అభ్యర్థులలో కేవలం […]

Read More

గిరిజనులపై జగన్ ప్రభుత్వ వివక్ష

– బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వనదేవత స్వరూపులు.. ప్రకృతికి, ప్రజలకు మధ్య వారధులు చెంచులు.. వన దేవతకు ప్రతిరూపమైన చెంచు తల్లులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సిద్ధ పురుషులు, ధర్మ గురువుల మధ్య చెంచు సంక్రాంతిలో పాల్గొనడం నా అదృష్టం. సమస్త లోకాధిపతి, సమస్త కోటి జీవులకు రక్షకుడు, ఆ మహా శివుడు. ముష్కరుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఆయన చెంచుల సాయం కోరాడంటే.. వారికి ఆయన […]

Read More

నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌పై చీటింగ్ కేసు పెట్టాల్సిందే

గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఏపీ సిఐడి జగన్ పైన క్రిమినల్ కేసు పెట్టి విచారించాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పి ఎ శ్రీనివాస్ రావును కలిసి కంప్లైంట్ లో కోరారు. ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని,మెగా డి ఎస్సిలు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ,ప్రభుత్వ […]

Read More