-తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న లోకేష్ భేటీలు మంగళగిరి: రాష్ట్రంలోనే మంగళగిరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి నియోజకవర్గంలోని ప్రముఖులంతా కలసి రావాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని తటస్థ ప్రముఖులతో లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. బుధవారం నాడు తాడేపల్లికి చెందిన ప్రముఖులు దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన కాజ లక్ష్మీప్రసాద్, అదే ప్రాంతానికి చెందిన బుడ్డా సోమేశ్వరరావులను యువనేత మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత తాడేపల్లి 4వవార్డులో […]
Read Moreఎన్నికల ముందు జగన్ ముద్దులు..అధికారంలోకి వచ్చి గుద్దులు
-బొబ్బిలి రా..కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బొబ్బిలి :-* జగన్ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యవసర ధరలతో పేదలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకునే పరిస్ధితి కూడా లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో బుధవారం నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ‘నేడు జనసునామీతో బొబ్బిలి కోట బొబ్బిలి పులిలా గర్జిస్తోంది. […]
Read Moreచంద్రబాబుకు భారీ ఊరట
-ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు నాయుడుపై నమోదైన మద్యం అనుమతుల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసు, ఇసుక పాలసీ కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఒకేసారి మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం విశేషం. హైకోర్టు జడ్జి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఈ మేరకు తీర్పు […]
Read Moreరాముడిని తాకే అధికారం మోడీకి లేదు
-మోడీ పై పూరి శంకరా చార్య నిశ్చలానంద సరస్వతి ఆగ్రహం రత్లాం : పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ప్రధాని నరేంద్ర మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయనకు ఎంత ధైర్యమని నిలదీశారు. అసలు రాముడిని తాకే అధికారం మోడీకి లేదని స్పష్టం చేశారు. తన వంటి ఆధ్యాత్మిక గురువుకే ఆ అధికారం ఉంటుందని తెలిపారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే ఆహ్వానితుల […]
Read Moreకార్యకర్తల కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ
• ఎమ్మిగనూరు నియోజకవర్గం, నందవరం మండలం, ముగతి గ్రామంలో కార్యకర్త మాదిగ నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • 23-09-2023న చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన నాగరాజు(50). • నాగరాజు భార్య లలితాంబ, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన భువనేశ్వరి. • భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి లోనై కన్నీరుమున్నీరుగా విలపించిన లలితాంబ. • అధైర్యపడొద్దు…మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పిన భువనేశ్వరి. • రూ.3లక్షల చెక్కు ఇచ్చి కుటుంబానికి ఆర్థికసాయం […]
Read Moreజగన్ రెడ్డి కనుసన్నల్లో రూ.50వేలకోట్ల అదనపు మద్యం అమ్మకాలు
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చివరిదశకు చేరిందని, ఈ నేపథ్యలో మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తానన్న హామీ అమల్లో మాటతప్పాడని, వైసీపీప్రభుత్వంలో రాష్ట్రంలో కనివినీ ఎరుగని విధంగా మద్యం వినియోగం, ఆదాయం పెరిగాయని, మద్యనిషేధమంటే ఇదేనా అని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. బటన్ నొక్కుడు ద్వారా ప్రజలకు ఇచ్చేసొమ్ములో సగం సొమ్ముని జగన్ రెడ్డి మద్యం […]
Read Moreముఖ్యమంత్రి ఫోటో, పేరు ముద్రించడం అభ్యంతరకరం
-భూమి-స్థిరాస్తి హక్కుపై శరాఘాతం -ఇది నిజమైన హక్కుదారుల ఆస్తి హక్కును కాలరాయదా! భూమి అత్యంత కీలకమైన ఉత్పత్తి సాధనం. సరళీకృత ఆర్థిక విధానాలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో భూమి విలువ అనూహ్యంగా పెరిగిపోయింది. కార్పొరేట్ సంస్థలు, బడా కంపెనీల డేగ కళ్ళు భూములపై పడ్డాయి. భూ కబ్జాదారులు – మాఫియా ముఠాల నుండి గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లో నిజమైన హక్కుదారులు తమ భూమిని – స్థిరాస్తులను, సమాజం యొక్క […]
Read Moreఇష్టారీతిన కాజేయడానికి అవేమైనా కాకాణి తాత ఆస్తులా?
– సర్వేపల్లి భూపంపిణీ వివరాలను బయటపెట్టడంలో అంత రహస్యమెందుకో? -కాకాణి బినామీల పేర్లతో 2300 ఎకరాలను ధారాదత్తం చేశారు -గ్రామసభలు పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు తన వారికి పంచుకోవడానికి అవి ప్రభుత్వ భూములా, కాకాణి తాత ఆస్తులా -ఆ భూములు ఎవరికి ఇచ్చారో తేలేవరకూ వదిలే ప్రసక్తే లేదు -ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు మంత్రి చెప్పినట్టు ఇష్టారీతిన సంతకాలు పెట్టడం సరికాదు -తుఫాన్ సాయం పంపిణీ చేయకుండా రూ.51 […]
Read Moreభయపడవద్దు.. మీకు మేమున్నాం
– బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా – రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను నారా భువనేశ్వరి మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలను అధైర్యపడొద్దు.. మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. కర్నూలుజిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలో భువనేశ్వరి మూడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మొదటగా పెద్దకడబూరు మండలం, పెద్దకడబూరు గ్రామంలో హరిజన గోపాల్(45) చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. […]
Read Moreగుడ్డలిప్పదీస్తారా?
పాల్తూరు సంఘటనపై బహుజన ఐకాస అధ్యక్షులు ప్రజలపై అణచివేతను అస్త్రంగా ప్రయోగిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆఖరికి గుడ్డలిప్పదీసి, ఊరేగించే దుర్మార్గ స్థితికి చేరిందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం మీడియాకు ఆయన ప్రకటన విడుదల చేశారు. అనంతపురం జిల్లా పాల్తూరు పోలీసులు చంద్రమోహన్ అనే తేదేపా కార్యకర్తపై ప్రవర్తించిన తీరు పోలీసు శాఖకే తలవంపులు అన్నారు. వైకాపా జెండా కాల్చాడు అనే ఆరోపణపై […]
Read More