– పార్టీ ఏదైనా.. పోటీ ఒంగోలు నుంచే! – అనుచరులకు స్పష్టం చేసిన బాలినేని – ఒంగోలు మేయర్ సహా కీలకనేతలతో బాలినేని భేటీ – ఏ పార్టీకి వెళ్లినా మీతోనే ఉంటామని ప్రతిన – గిద్దలూరు వద్దని అనుచరుల ఒత్తిడి – మాకు జగన్ కంటే మీరే ఎక్కువ – మాగుంటకు సీటు ఇవ్వనని జగన్ చెబుతున్నారు – ఆయన దారి ఆయన చూసుకుంటున్నారన్న బాలినేని – అయినా […]
Read Moreజగన్కు నో చెప్పేసిన శిద్దా
– ఒంగోలు నుంచి పోటీకి శిద్దా నో? – ద ర్శి ఇస్తేనే చేస్తానని జగన్కు స్పష్టీకరణ – ఒంగోలు నుంచి పోటీ చేయమని సుధీర్కు జగన్ ఆఫర్ – అసలు పోటీకే దూరం కావాలని శిద్దా కుటుంబ నిర్ణయం? – ఆస్థాన పండితుల సలహా మేరకే శిద్దా నిష్క్రమణ – తాజాగా బాలినేనితో తండ్రీకొడుకల భేటీ – శిద్దాపై పనిచేయని జగన్ విభజించు పాలించు సూత్రం – బాలినేనిని […]
Read Moreజగన్ తాను చేసిన తప్పులకు ఎమ్మెల్యేలను బలిపశువుల్ని చేస్తున్నాడు
-సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఏకమవ్వాలి -సూపర్ సిక్స్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తా -వెలిగొండపూర్తి కావాలన్నా…మార్కాపురం జిల్లా కావాలన్నా టీడీపీ రావాలి -కనిగిరి రా కదిలిరా సభలో నారా చంద్రబాబు నాయుడు కనిగిరి : సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని..టీడీపీ పిలుపునిచ్చిన రా..కదలిరా కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం […]
Read Moreజగన్రెడ్డీ.. తప్పులు నువ్వు చేసి మరొకరిపై రంకెలెందుకు?
-తెదేపా, జనసేన, బిజెపి లు కలిసే ఉన్నాయి… మళ్లీ 15 రోజుల వ్యవధిలో కలిసే ఉన్నామని పునరుద్గాటించే అవకాశం -షర్మిల వేరే పార్టీలో చేరితే మీ పార్టీలో వేరే వారు కుంపటి పెట్టినట్లు ఎలా అవుతుంది -షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరపున 25 మంది వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసే ఛాన్స్ -మూడు రాజధానుల సిద్ధాంతం చెల్లదన్న ధర్మాసనం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పులన్నీ చేసింది… ప్రజల్ని […]
Read Moreటీడీపీలో చేరిన పాడేరు నియోజకవర్గ వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు
అమరావతి :- పాడేరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. బెన్నవరం సర్పంచ్ బచ్చల సన్యాసమ్మ, దేవరపల్లి సర్పంచ్ సిరబాల బుజ్జిబాబు, ఉపసర్పంచ్ గుమ్మడి రాజుబాబు, లగిశపల్లి సర్పంచ్ లకే పార్వతమ్మ, తుంపాడ సర్పంచ్ తమర్భ సూర్యకాంతం, అన్నవరం ఎంపీటీసీ కిల్లో కృష్ణా, రింతాడ సీపీఐ మాజీ ఎంపీటీసీ సెగ్గ సంజీవ్ రావు, వంతాడపల్లి మాజీ సర్పంచ్ బాకూరు […]
Read Moreకార్యకర్తల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం
-బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచిన భువనేశ్వరి – భవిష్యత్తులోనూ పార్టీ అండగా ఉంటుందని భరోసా – దారిపొడవునా నీరాజనాలు పట్టిన శ్రీకాకుళం జిల్లా ప్రజలు – శ్రీకాకుళం జిల్లా నిజం గెలవాలి కార్యక్రమం నిజం గెలవాలి ఉత్తరాంధ్ర కార్యక్రమం రెండో రోజు శ్రీకాకుళం జిల్లాలో గురువారం కొనసాగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కలిసి […]
Read Moreరాష్ట్రాన్ని విజయసాయి, వేమిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి , సజ్జలకు జగన్ రాసిచ్చాడు
-బీసీలు టీడీపీ వెంట ఉన్నారనే జగన్ అక్కసు – చెల్లుబోయిన …జగన్ చిన్నాన్న పాదాల దగ్గర కూర్చుని బలహీన వర్గాల పరువు తీశాడు – కోడిగుడ్డు అమర్నాథ్ కు టికెట్ కూడా ఇవ్వలేదు – 160 స్థానాలకు పైగానే తెలుగుదేశం గెలవబోతోంది – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు 2024 ఎన్నికల్లో 160 స్థానాలకు పైగానే తెలుగుదేశం గెలవబోతోంది. జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. […]
Read Moreహై కోర్ట్, సుప్రీంకోర్టులలో ముఖ్యమంత్రికి తప్పని ఎదురు దెబ్బలు
-తల్లి, చెల్లి తో సహా రాష్ట్రంలోని ఏ ఒక్క మహిళను కూడా జగన్మోహన్ రెడ్డి గౌరవించడం లేదు – ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రేమగా చూసుకునే మహిళలు ఆయన శ్రీమతి, ఇద్దరు కుమార్తెలు మాత్రమే – షర్మిల స్పృశించిన అంశాన్ని పరిశీలిస్తే జగన్ ఓటు బ్యాంకుకు బ్యాండ్ పడినట్టే లెక్క – వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల రెండవ జాబితాలో ఎస్సీ, బీసీ, ఎస్టి, మైనారిటీ వర్గాలకు చెందిన వారికే అన్యాయం […]
Read More