వినుకొండ, మహానాడు: విజయవాడ వరద బాధితుల సహాయార్ధం తమ వంతు సహయం అందజేయాలని సీఎం చంద్రబాబు పిలుపు మేరకు… పట్టణానికి చెందిన న్యాయవాది, ఆరుషి ఇన్ ఫ్రా అండ్ డెవలపర్స్ అధినేత యెండ్లూరి సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి రూ. లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది సత్యనారాయణ ను నారా లోకేష్ అభినందించారు.
Read Moreటీడీపీ సెంట్రల్ ఆఫీసులో రసవత్తరంగా వేలం పాట
– రూ.27 వేలకు లంబోదరుడి లడ్డూ కైవసం మంగళగిరి, మహానాడు: వినాయక చవితి వేడుకల్లో ముఖ్యమైన ఘట్టం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో శనివారం చోటుచేసుకుంది. వినాయకుడి చల్లని చూపులు పడి.. ఎంతో మహిమాన్వితమైన లడ్డూను పొందేందుకు.. టీడీపీ నాయకులు, కార్యాలయ సిబ్బంది పోటీ పడ్డారు. వేలం పాటలో పోటాపోటీగా వేలం పాడుతూ.. విఘ్నేశ్వరుడి లడ్డూను కైవసం చేసుకోవాలని తీవ్రంగా యత్నించారు. రసవత్తరంగా […]
Read Moreవరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో శ్రీశైలం మల్లన్నకు చోటు
– శ్రీశైలం మల్లన్న ఆలయానికి అరుదైన పురస్కారం – ఆలయ విస్తీర్ణం, నంది విగ్రహానికి రికార్డ్స్ లో చోటు – ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న ఆలయ ఈవో పెద్దిరాజు శ్రీశైలం, మహానాడు: జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయ విస్తీర్ణం, అలాగే ఆలయంలోని నంది విగ్రహనికి ఉన్న చరిత్ర, పురాతన పరంగా, ఆధ్యాత్మికంగా, పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉండడంతో […]
Read Moreవరద బాధితులకు రూ.10 లక్షలు సాయం
– మంత్రి లోకేష్కు చెక్కులు అందజేత గుంటూరు, మహానాడు: వరద బాధితుల కోసం పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు పిడుగురాళ్ల మాధవి సూచనలతో గుంటూరుకు చెందిన పీఎస్ఆర్ ఇన్ ఫ్రా అధినేత బి.శ్రీనివాసరావు అండ్ డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ డైరెక్టర్ లక్ష్మీదేవి రూ.5 లక్షలు సాయం ప్రకటించారు. అలాగే, రజక సంఘం కమిటీ తరఫున బి.శ్రీనివాస్ రావు రూ. 5 లక్షలు ప్రకటించారు. ఈ మొత్తాన్ని దాతలు శనివారం మంత్రి […]
Read Moreఅదే జిత్వానీ.. అదే ఎస్ఐ..బట్ గవర్నమెంట్ ఛేంజ్
– జోగి రమేష్ అండతో పాతుకుపోయిన ఎస్ఐ పాపారావు – ప్రభుత్వం మారినా ఇంకా ఆయనే కొనసాగింపు? – ఇదేం పాలనంటూ టీడీపీ సోషల్మీడియా దళం ఫైర్ – దీనికోసమే ఐదేళ్లూ పోరాడిందని ఆవేదన – ఎస్,సీఐల పోస్టింగు వడపోత పనితనం ఇదేనానంటూ ప్రశ్నల వర్షం ( సుబ్బు) ఆయన ఇబ్రహీంపట్నం ఎస్ఐ పాపారావు. చాలా ఏళ్ల నుంచి అక్కడే పాతుకుపోయారు. వైసీపీ పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబునాయడు ఇంటిపై […]
Read Moreకొత్త పింఛన్ల మంజూరుకు ఏర్పాట్లు
విజయవాడ: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్లో అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త […]
Read Moreచిత్తూరు జిల్లా మరో ఘోర ప్రమాదం
-బంగారు పాళ్యం ఫ్లై ఓవర్ పై టైరు పేలి ఇన్నోవా పల్టీ -కారు నుజ్జు నుజ్జు .. ఇద్దరు అక్కడికక్కడే మృతి -మరో అయిదుగురికి తీవ్ర గాయాలు -కోలార్ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు చిత్తూరు: మొగిలి ఘాట్ లో ఆర్టీసీ బస్సును లారీ ల రూపంలో ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న టెర్రిఫిక్ ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే… చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం సమీపంలో […]
Read Moreరైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
– ఏపీకి రైల్వేశాఖ తీపికబురు చిత్తూరు: ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిశారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న పాకాల రైల్వేస్టేషన్ (జంక్షన్)ను అభివృద్ధి చేయడంతో పాటు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే రైల్వేశాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని.. హామీ ఇచ్చారని ఎంపీ ప్రసాదరావు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నుంచి పాకాల […]
Read Moreమృతుల కుటుంబాలను వెంటనే ఆదుకుంటున్న ప్రభుత్వం
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ – మృతుని కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేత జి.కొండూరు,(గంగినేని): వరద ముంపు బారిన పడి మృతి చెందిన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకుంటుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. జి.కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామానికి చెందిన నన్నేబోయిన వెంకటేశ్వరరావు (42) అదే గ్రామంలో వాగులో వరదముంపునకు గురై గోడ నానిపోవడంతో ఆయన మీద పడి […]
Read Moreబావురుమంటున్న పల్లెటూళ్ళు
ఎగిరిపోయిన పక్షుల్లా పిల్లలు శూన్యపంజరాల్లా ఇంటి లోగిళ్లు రెక్కలు తెగిన పక్షుల్లా పండుటాకుల తల్లితండ్రులు ఎదురు చూపుల వత్తులు కళ్ళ ప్రమిదల్లో వెలిగిస్తూ బాధల కన్నీరు తాగుతూ తమవారి ప్రేమకోసం తల్లడిల్లే పిచ్చితల్లులు వయస్సంతా వసంతం లా పిల్లలకిచ్చి ముసలితనపు శిశిరం కప్పుకుని మోడులా మిగిలిన మౌనగాథలు ఆత్మీయతను ఆశించే అమృత మూర్తులు మమతల కోసం తపించే మరుభూములు వేదన నిండిన చరితలు ఆరని అశ్రువుల చిరునామాలు (సేకరణ)
Read More