వరద బాధితులకు విరాళాలు

– మంత్రి లోకేష్‌ కు అందజేసిన ప్రముఖులు ఉండవల్లి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ని కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నేతృత్వంలో స్వచ్ఛందంగా ప్రజలు, దాతలు, వివిధ సంఘాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థల నుంచి సేకరించిన విరాళం రూ.1.63 కోట్లు, గుంటూరుకు చెందిన సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ ఎండీ, సెక్రటరీ కరస్పాండెంట్ […]

Read More

దేశంలో అతి పెద్ద భూ యజమాని కాథలిక్ చర్చ్

భారత ప్రభుత్వం తర్వాత దేశంలో రెండో అతి పెద్ద భూ యజమానిగా కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా నిలిచింది. 2021 ఫిబ్రవరి నాటికి ఈ సంస్థ ఆధీనంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 17.29 కోట్ల ఎకరాల భూమి ఉంది. వీటిలో 2012 నాటికే 2,457 ఆస్పత్రులు, 240 మెడికల్/నర్సింగ్ కాలేజీలు, 14 వేలకు పైగా స్కూళ్లు, చర్చిలు, ఇతర సంస్థలు ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో ‘ఇండియన్ చర్చ్ యాక్ట్’ ప్రకారం, […]

Read More

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయవద్దు

– మాజీ మంత్రి తలసాని హౌస్ అరెస్ట్ సికింద్రాబాద్: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయవద్దని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి జరిపిన నేపథ్యంలో, శుక్రవారం మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో ముందస్తు చర్యలలో భాగంగా, మారేడ్ పల్లి CI నోముల […]

Read More

దేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించండి

– పంచాయతీలకు మంత్రి సవితమ్మ ట్రాక్టర్ల పంపిణీ రొద్దం, మహానాడు: స్వచ్ఛభారత్ ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని కలిపి, నారానాగే పల్లి, దొడగట్ట పంచాయతీలకు మూడు ట్రాక్టర్లను రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత, జౌలి శాఖ మంత్రి సవితమ్మ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే… దేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించండి. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే రాష్ట్రం, దేశం పరిశుభ్రంగా ఉంటుంది. […]

Read More

వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే తాతయ్య

జగ్గయ్యపేట: పట్టణం లోని నాగమయ్య బజారులో వరద ముంపుకు గురైన బాధితులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సూచనలతో రాంకో సిమెంట్స్, వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నూకల కుమార రాజా, పున్న ఉపేంద్ర, రాంకో సిమెంట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు .

Read More

ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందాల్సిందే

– ఎన్యుమరేషన్ పక్కాగా జరగాల్సిందే – 2,14,698 హెక్టార్లలో పంటలకు దెబ్బ – వరద బాధితులకు పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష – ఎన్యుమరేషన్ పై మంత్రులు, అధికారులతో సిఎం రివ్యూ అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సిఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన […]

Read More

వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి

విజయవాడ: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తో కలిసి విజయవాడలోని సింగ్ నగర్ లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలు అయిన పలు డివిజన్లలోని సుమారు 3,500 కుటుంబాలకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కుమారుడు విఘ్నేశ్ రెడ్డి బాధితుల కోసం పంపిన నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ […]

Read More

ఘోర బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

– మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా అమరావతి: చిత్తూరు జిల్లా మొగ‌లి ఘాట్ వ‌ద్ద జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో 7 గురు మృతి చెంద‌డంపై సీఎం చంద్ర‌బాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి బెంగుళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీ నీ ఢీకొన్న ఘటనలో, 7 గురు ప్రాణాలు కోల్పోగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం….సహాయక […]

Read More

మొదటిసారి కృష్ణా జలాలతో నిండిన గండికోట జలాశయం

– ప్రభుత్వ సూచన ప్రకారం కెనాల్ లో పూడికలు , రిజర్వాయర్ డ్యాం గేట్ పనులు పూర్తి చేయడంతో కడప,అన్నమయ్య జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు – నిండుకుండలా మారనున్న 150 చెరువులు – ప్రతి రైతుకు చివరి ఆయకట్టు వరకు నీరు – మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ: ఈ సంవత్సరం రాయలసీమలో వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీని ఎగువ కృష్ణ పరివాహక ప్రాంతం నుండి భారీ […]

Read More

మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా లేదా ?

-ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారు -బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు? -కాంగ్రెస్ గూండాలను వదిలి బీఆర్ఎస్ నేతల అరెస్టులా? సిగ్గు…సిగ్గు -అక్రమ నిర్భంధాలు…హౌస్ అరెస్ట్ ల పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు, గృహ నిర్బంధాలు చేయటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న […]

Read More