– రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుగుతున్నారు – ఆ రాజ్యాంగం తెలంగాణ కు వర్తించదా ? – మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి,ఎమ్మెల్యే టి .హరీష్ రావు హైదరాబాద్: గత అసెంబ్లీ సమావేశాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ,పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ,ఎస్టిమేట్ కమిటీ ల ఏర్పాటు కు ప్రక్రియ పూర్తయ్యింది. సమావేశాలు ముగిసి 38 రోజులు అవుతున్నా వాటి పై ఈ […]
Read Moreనష్ట నివారణకు చర్యలు
-ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెగిపోయిన చెరువు కట్ట ప్రాంతాన్ని పరిశీలించిన ఉపముఖ్యమంత్రి మట్టి విక్రమార్క మధిర: చెరువు కట్ట తెగిపోవడంతో మునిగిపోయిన పంట పొలాలను, జరిగిన నష్టాన్ని ఉపముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి మట్టి విక్రమార్క. కి గ్రామ ప్రజలు వివరించారు. చెరువు కట్ట తెగిపోవడంతో బాణాపురం – వల్లభి గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన […]
Read Moreనేడు అక్షరాస్యత దినోత్సవం – అవలోకనం
అక్షరాలు దేనికోసం నేర్చుకోవాలి? కంప్యూటర్ కొనుక్కున్న మాత్రాన కంప్యూటర్ ఇంజనీరు కాడు – అక్షరాలు నేర్చుకున్న ప్రతివాడు విద్యావంతుడు కాడు మనకు కావలసింది ‘విద్య’: అక్షరాలు నేర్చుకున్నంత మాత్రానే విద్యావంతుడిగా పరిగణిస్తూ లెక్కిస్తున్న నేటి కొలమానం సరైనది కాదు. అక్షర జ్ఞానం అనేది విద్యకోసం. ఆ విద్య ద్వారా మనం ఏమి కోరుకుంటాం ఏమి సాధిస్తాం..? పూర్వకాలంలో నారాయణ పండితుడు సంస్కృత భాషలో రచించిన హితోపదేశము లోని ‘మిత్రలాభము’ అనే […]
Read Moreపతక రాణికి మరిన్ని కీర్తి పతకాలు…వినేష్ ఫొగట్
వెంట్రుక వాసిలో … మిల్లీగ్రాముల బరువుతో నిన్ను ఎవరో కాలు పెట్టి…పతకం రాకుండా ఆపారని కార్టూన్లు పంచిన ప్రకాష్ రాజ్ ల నోరు మూయించినందుకు…నీకో పతకం. రెజ్లింగ్ కమిటీ లైంగిక వేధింపులు….అంతా ఉత్తుత్తిదే అని చాటి చెప్పినందుకు నీకో పతకం. వెంట్రుక వాసిలో … మిల్లీగ్రాముల బరువుతో నిన్ను ఎవరో కాలు పెట్టి…పతకం రాకుండా ఆపారని కార్టూన్లు పంచిన ప్రకాష్ రాజ్ ల నోరు మూయించినందుకు…నీకో పతకం. రెజ్లింగ్ కమిటీ […]
Read Moreకోవూరు నియోజకవర్గం పాడి పంటలతో సుభిక్షంగా వుండాలి
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు : విఘ్నేశ్వరుడి దయతో విఘ్నాలు తొలిగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. కోవూరులోని బజారు సెంటర్లో TNC యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొని ఆమె విఘ్నేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి వినాయక చవితి శుభాకాంక్షలు అందచేశారు. అనంతరం […]
Read Moreపోలంపల్లి మున్నేరు డ్యాం లాకులు వద్ద తెగిపోయిన ప్రధాన కాల్వ కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
జగ్గయ్యపేట: సాయంత్రం 6 గంటల సమయంలో వర్షంలో సహితం ప్రజానాయకుడు రైతు భాంధవులు జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రాం తాతయ్య పోలంపల్లి మున్నేరు డ్యాం లాకులు వద్ద తెగిపోయిన ప్రధాన కాల్వ కట్టను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. అతి త్వరలో ఈ గండ్లు పూడ్చడానికి తగిన ప్రతి పాదనలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కాల్వకి పోలంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోనే దాదాపు పది గండ్లు పైన […]
Read Moreతెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
– ఐఎండీ హెచ్చరిక హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ( సెప్టెంబర్ 8) నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబర్ 08, 09, 10 తేదీల్లో అతి భారీ వర్షాలు పడుతాయని హైదారబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం […]
Read Moreహైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. 1991 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్ ప్రస్తుతం తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇప్పుడు ఆయనను హైదరాబాద్ సీపీగా బదిలీ చేశారు. సీవీ ఆనంద్ గతంలోనూ సిటీ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా 1994 బ్యాచ్కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని, ఏసీబీ డీజీగా […]
Read Moreజయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు
– రంగాళ్కుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ హైదరాబాద్: నటుడు, నిర్మాత మురళీ మోహన్కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా షాకిచ్చింది. హైదరాబాద్ నగరంలోని రంగాళ్కుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని రంగాళ్కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోని నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొంది. హైడ్రా నోటీసులపై జయభేరి సంస్థ స్పందించాల్సి ఉంది. మరోవైపు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగీరథమ్మ […]
Read Moreవరద నష్టం రూ.6,800 కోట్లు
నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించిన సర్కారు విజయవాడ: ప్రభుత్వం వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించింది. ఈ ప్రకృతి విపత్తు వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం రూ.6,800 కోట్లు అని పేర్కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 32 మంది మృతి చెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లు కోల్పోయారు. 1.69 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు… 18 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. […]
Read More