వైసీపీ నేతలారా… చేతనైతే సాయం చేయండి.. విమర్శలొద్దు!

– మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విజయవాడ, మహానాడు: వైసీపీ నేతలకు వరదల గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విజయవాడ జక్కంపూడిలో శుక్రవారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు వైద్యం అందిస్తున్న మెడికల్ క్యాంపులు పరిశీలించారు. ఫిట్స్ వచ్చిన మహిళకు దగ్గరుండి వైద్యం చేయించారు. ఈ సందర్భంగా […]

Read More

బెజవాడలో జగన్ బురద రాజకీయం!

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విజయవాడ, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి లండన్‌ పారిపోయే దారిలేక వరదల్లో విలవిల్లాడుతున్న బెజవాడ నగరంలో బురద రాజకీయం చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నాయకుడంటే ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలి… ఆ స్ఫూర్తి ని కూడా మరిచిపోయి లండన్ విహార యాత్రకు ఏర్పాట్లు చేసుకున్న వ్యక్తి జగన్ అని ఆయన దుయ్యబట్టారు. ఈ […]

Read More

అధికార మదంతోనే టీడీపీ ఆఫీసుపై దాడి!

• లక్షలాది కార్యకర్తలకు ఇది ఒక దేవాలయం • జగన్ రెడ్డికి, సజ్జలకు తెలియకుండానే దాడి జరిగిందా..? • టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూటి ప్రశ్న మంగళగిరి, మహానాడు: అధికార మదంతోనే మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More

రైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయి * జరిగిన పంట నష్టాన్ని ప్రత్యక్షంగా చూశాను – కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ * కేంద్ర మంత్రి ముందు తమ గోడును వెళ్ళబోసుకున్న రైతులు కేసరపల్లి: రైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని, జరిగిన పంట నష్టం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ […]

Read More

తెలుగు యువత అధ్యక్షుడికి ఘన సత్కారం

మంగళగిరి, మహానాడు: విపత్తుల్లో పార్టీ పిలుపుతో సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు ధైర్యంగా ముందుకొచ్చి సత్తాచాటి ప్రజలు కష్టాలలో భాగస్వామ్యం అవడం అభినందనీయమని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. సాయి కృష్ణ విజయవాడలో మూడు రోజులు పాటు ఉండి సహాయక కార్యక్రమాల్లో […]

Read More

ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్?

-అంతా నేనే కట్టానంటూ సొల్లు కబుర్లు చెబుతావా? – వైసీపీ నేతలు బుడమేరు అంతా ఆక్రమణలు చేసి, పందికొక్కుల్లా పంచుకుతున్నారు – తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మైలవరం: ఐదేళ్ల వైసీపీ పాలనలో పనులు నిలుపుదల చేసి, ఇవాళ వరదలకు కారణమయ్యారు… ఈ దుర్మార్గానికి నువ్వు (జగన్) కారణం కాదా? అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిలదీశారు. శుక్రవారం […]

Read More

స్వల్పంగా పెరిగిన బుడమేరు వరద

– ఆందోళన వద్దన్న మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: బుడమేరు వరద మరోసారి స్వల్పంగా పెరగడంతో విజయవాడలోని కొన్ని ప్రాంతాలు శుక్రవారం జలమయమయ్యాయి. సింగ్ నగర్ లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించి, బాధితులతో మాట్లాడారు. బుడమేరుకు పడిన మూడో గండి పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి ధైర్యం చెప్పారు. గండి పూడ్చిన 12 గంటల్లో నీరు పూర్తిగా తగ్గిపోతుందని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. […]

Read More

బీసీ గురుకులాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం

* బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ఎస్.సవిత * రాంపురంలో ఎంజేపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం * అడ్మిషన్లు ప్రారంభించామన్న మంత్రి * వచ్చే విద్యా సంవత్సరానికి సొంత బిల్డింగ్ నిర్మిస్తాం గడిచిన 5 ఏళ్లూ నలిగిపోయిన బీసీ విద్యార్థులు : మంత్రి సవిత పెనుకొండ : చంద్రబాబు రాకతో బీసీ విద్యార్థులకు మరోసారి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, […]

Read More

సైనేడ్‌తో ముగ్గురి హత్య!

– ముగ్గురు మహిళల కిరాతకం! – మరో ముగ్గురిపై హత్యాయత్నం – నగలు, డబ్బు కోసం దారుణాలు – తెనాలిలో సంచలనం తెనాలి, మహానాడు: స్థానిక యడ్ల లింగయ్య కాలనీలో ఈ ఏడాది జూన్ నెలలో రజిని అనే మహిళ ఆటోను బాడిగకు మాట్లాడుకుంది. వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళాలని డ్రైవర్‌కు చెప్పింది. ఆటోలో రజినితోపాటు నాగూర్ బీ అనే మహిళ కూడా ఎక్కింది. వీరితోపాటు వెంకటేశ్వరి అలియాస్ […]

Read More

సీఎం చంద్రబాబుకు 10 లక్షల చెక్కు అందజేసిన కోటంరెడ్డి దంపతులు

– విజయవాడ కలెక్టరేట్ లో ఎన్ బీకే సేవా సమితి తరపున కోటంరెడ్డి ఐదు లక్షలు, కోటంరెడ్డి సంధ్యా మరో ఐదులక్షలు చంద్రబాబుకు అందజేత – వరద బాధితుల కోసం పాతికేళ్ల యువకుడిలా పనిచేస్తున్నారంటూ కోటంరెడ్డి కితాబు – మీలాగే అందరూ ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకోవాలన్న చంద్రబాబు – ఆపదలో ఉండే ప్రజలను ఆదుకోవాలనే మీ దంపతులు ఆలోచన నచ్చిందని చంద్రబాబు ప్రశంస విజయవాడ: రాష్ట్ర ప్రజలను తన […]

Read More