కన్నా లక్ష్మీనారాయణ “బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంపై దాడి

టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రచార కార్యక్రమంపై దాడి జరిగింది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో కన్నా లక్ష్మీనారాయణ బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ప్రాంతంలో లైట్లు ఆపేసి దాడికి పాల్పడ్డారు. సమీపంలో ఉన్న భవనాల పైనుంచి ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామికి, పలువురు టీడీపీ కార్యకర్తలకు […]

Read More

క్రికెట్ గ్రౌండ్లో లోకేష్ బంతాట

-మంగళగిరి ప్రీమియర్ లీగ్-2 విజేత వల్లభనేని వెంకట్రావు యూత్ -ఫైనల్ మ్యాచ్‌ను తిలకించి స్వయంగా బహుమతులు అందజేసిన నారా లోకేష్ -ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ-జనసేన నాయకులు -ప్రథమ బహుమతి రూ. 2 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. లక్ష, తృతీయ బహుమతి రూ. 50 వేల నగదు ప్రోత్సహకం -పాల్గొన్న 100 జట్లకు నారా లోకేష్ సహకారంతో క్రికెట్ కిట్లు అందజేసిన టీడీపీ జనసేన నాయకులు -లీగ్ పోటీలను […]

Read More

జగన్ ను ఓడిస్తేనే జనాలకు రక్షణ

-సైకో పాలన ను ఇంకా భరిస్తారా -ఏ ఒక్క వర్గానికి రక్షణ లేదు -చాక్లెట్ ఇచ్చి నక్లెస్ కొట్టేస్తున్నారు -జగన్ పాలనపై కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ -సత్తెనపల్లి తొండపి గ్రామంలో కన్నా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాం నిర్వహించబడింది మహిళలు హారతులు తోటి ఘన స్వాగతం పలికారు […]

Read More

జగన్ రెడ్డికి ఎక్కువ సీట్లు కట్టబెట్టిన కర్నూలుకు వైసీపీ ఒరగబెట్టిందేమీ లేదు

ఎన్నికలు రాకముందే యుద్ధరంగం నుంచి పారిపోయారు వైసీపీని ఓడించడానికి ప్రజలు “సిద్ధంగా” ఉన్నారు రద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఏమీ తెలియవు మద్యం పేరుతో ప్రజల రక్తాన్ని తాగే జలగ జగన్మోహన్ రెడ్డి పత్తికొండలో నిర్వహించిన “రా.. కదలిరా” బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చి అన్నింటినీ నాశనం చేశారు జగన్ రెడ్డి పాలన ప్రతి ఒక్కరిని బాధించింది. ఒక్క ఛాన్స్ పేరుతో […]

Read More

జగన్మోహన్ రెడ్డికి కౌంటన్ మొదలైంది

– జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ప్రజలు సిద్ధం – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ జగన్మోహన్ రెడ్డికి కౌంటన్ మొదలైంది ఇంకా మిగిలేదే 74 రోజులు మాత్రమే వైయస్సార్సీపి దురాగాతాల కు ప్రజా కోర్టులో శిక్ష పడే సమయం ఆసన్నమైంది. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు చెబుతుంటే ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని పెడన మాజి MLA, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర […]

Read More

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు :ఏపీ డీజీపీ

– సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తోలు తీస్తాం – 130 మంది పోలీసులతో సోషల్ మీడియా సెంటర్ ఏర్పాటు – టీమ్ లో సాప్ట్ వేర్ స్పెషలిస్టులు – ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక టీమ్ రెచ్చగొట్టే ప్రకటనలు, సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేసే వారికి సోషల్ మీడియా నిందితులు అందరికీ ఇది ఒక వార్నింగ్.ప్రభుత్వ సహాయంతో ఆంధ్రప్రదేశ్ లో […]

Read More

దుడ్లు మీకు..దుమ్ము మా ముత్తుకూరు ప్రజలకా?

కంటైనర్ టెర్మినల్ మూత ముమ్మాటికీ నిజం జనవరి నెలాఖరుకు చిట్టచివరి నౌక..అదానీ కృష్ణపట్నం పోర్టు నుంచి కంపెనీలకు అధికారికంగా ఈ మెయిల్ ఫిబ్రవరి 1 నుంచి పూర్తిగా నిలిచిపోనున్న కార్యకలాపాలు కాకాణీ..రాజీనామా నువ్వు చేస్తావా..మీ సీఎం కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తాడా నీ అక్రమ వసూళ్ల కారణంగానే టెర్మినల్ తమిళనాడుకు తరలిపోతోంది తమిళనాడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన బొగ్గు, బూడిదకు సంబంధించిన బల్క్ కార్గోకే ఇక పోర్టు పరిమితం మంత్రి […]

Read More

5ఏళ్లు పట్టించుకోని వైసిపి ఇప్పుడు పట్టాలపేరుతో హడావిడి

రాష్ట్రం మొత్తం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధిచేస్తా! మంగళగిరిలో ఓడిపోయాక నాలో కసి పెరిగింది ఓడిపోయినా కూడా 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరిలో అమలు చేస్తున్నా లోకేష్ సమక్షంలో 500కు పైగా కుటుంబాలు టిడిపిలో చేరిక మంగళగిరి: మంగళగిరిలో ఎక్కడ అధికార వైసీపీ కనపడటం లేదు, 72 రోజుల తర్వాత రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో వైసిపి నుంచి […]

Read More

మేం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ కంపెనీల జోలికి వెళ్లలేదు

– గల్లా జయదేవ్‌ కోసం తెదేపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి – లోకేష్‌ గుంటూరు: రాజకీయంగా గల్లా జయదేవ్‌ను మిస్‌ అవుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాజకీయాలకు గుంటూరు ఎంపీ జయదేవ్‌ తాత్కాలికంగా విరామం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభివందనం సభలో లోకేశ్‌ మాట్లాడారు.. అమరావతి రైతుల తరఫున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్‌ అని కొనియాడారు. ఆయన కోసం […]

Read More

ఈడీ జప్తు చేసిన ఆస్తులు షర్మిలకు , సిమెంట్ ఫ్యాక్టరీలు తనకు

ప్రజల మధ్య రావడానికి భయపడే వ్యక్తి సింహమా? తెదేపా, జనసేనపార్టీలది ప్రజలు కోరుకున్న పొత్తు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పొత్తు ఓకేనన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దేనికి సిద్దమో అర్థం కాలేదు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తును ప్రజలు కోరుకున్నారని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ పొత్తును చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోరుకోలేదని ప్రజలే కోరుకున్నారని […]

Read More