నేను వేసిన ఏ పిటిషన్ ను కోర్టు కొట్టి వేయలేదు

– నరసాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎస్సీ సామాజిక వర్గానికి ఎటువంటి మేళ్లు చేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రజలంతా దురదృష్టంగా భావిస్తున్నారని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘు రామ కృష్ణంరాజు అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను గల్లంతు చేసి, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను ఎత్తివేసి, ఎస్సీల సంక్షేమం కోసం నిర్దేశించిన 27 […]

Read More

టీడీపీలో అలా.. వైసీపీలో ఇలా.. మరి కేశినేని నాని ఎలా?

– అప్పుడు బాబు పక్కనే స్థానం – ఇప్పుడు విజయసాయి వెనుక నిలబడి.. – సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు ( మార్తి సుబ్రహ్మణ్యం) విజయవాడ ఎంపి కేశినేని నాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిత్వం ఉన్న కొద్దిమందిలో ఆయన ఒక నాయకుడన్న భావన, మొన్నటి వరకూ ఉండేది. తనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకునే నేత అన్న భావన ఉండేది. కానీ టీడీపీ నుంచి వైసీపీలోకి […]

Read More

దారి కాచి వైసీపీ నేతల కోట్ల రూపాయల రోడ్డు కుంభకోణం

-రూ.63.50 కోట్ల రూపాయలతో 2000 సంవత్సరంలో వేసిన విశాఖ నాలుగు లైన్ల రహదారి పేరిట వేల కోట్ల వసూలు -ఈ రహదారి నిర్వహణకు 150 కోట్ల రూపాయలకు పైగా ఖర్ఛు చేసిన జీవీఎంసీ -ముడుపులు అందుకొంటూ సహకరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పెద్దలు -పట్టించుకోని,పార్లమెంటులో ప్రస్తావించని ఎంపీలు -నిబంధనలకు విరుద్ధంగా రెండు రహదారుల్లో టోల్ వసూలు -2015లోనే జాతీయ రహదారి నుంచీ దీనిని తప్పిస్తూ గెజిట్… అయినా ఇప్పటికీ తప్పని అగనంపూడి […]

Read More

మోదీ ఉపవాస దీక్ష

– నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రధాని నేలపైనే నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 12న మోదీ ఉపవాసం ప్రారంభించారని.. 22 వరకు ‘యం నియమం’ పాటిస్తారని అధికారులు తెలిపారు. ఈ నియమంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, ధ్యానం, యోగా, సాత్విక ఆహారం, కఠినమైన […]

Read More

సీఎం గారూ.. ఇదేం ఫ్రెండ్లీ ప్రభుత్వం?

– సచివాలయ ఉద్యోగుల పోరాటాల పై ఆంక్షలు సరికాదు – ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయ ప్రాంగణం లో ఉద్యోగులు ర్యాలీలు, నినాదాలు, ధర్నాలు చేయకూడదని ప్రభుత్వం సర్కులర్ జారీచేయడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ విమర్శించారు. ఉద్యోగుల తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా […]

Read More

బాబు పక్కన నిలబడే కేశినేని నాని.. ఇప్పుడు వైసీపీ చోటా నేతల వెనుక నిలబడుతున్నారు

– కోవర్ట్ నానీ ఎక్కడున్నా చేసేది కోవర్ట్ ఆపరేషన్లే – టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు పక్కన నిలబడ్డ వ్యక్తి, నేడు వైసీపీ ఛోటా నాయకుల భజన చేసే దుస్థితికి వచ్చాడు • కల్తీ మద్యం క్వార్టర్ రూ.200లకు ఎందుకు అమ్ముతున్నారో, లారీ ఇసుక రూ.12వేలు అంతకుమించి అమ్మడంపై కేశినేని నానీ మాట్లాడాలి. • తెలంగాణలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చయితే, జగన్ రెడ్డి సర్కార్ రూ.400కోట్లు ఎందుకు […]

Read More

కోడికత్తి శీను లాయర్‌ సలీం మాయం

పోలీసులపై సలీం కుటుంబసభ్యుల అనుమానం తాడేపల్లికి వచ్చిన సలీం భార్య న్యాయవాదుల ఆందోళన హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌? రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జగన్‌ కోడికత్తి కేసులో ఒక అనూహ్య మలుపు. జగన్‌పై కోడికత్తితో దాడి చేసి జైలులో మగ్గుతున్న శీను కోసం.. న్యాయపోరాటం చేస్తున్న లాయర్‌ సలీం, హటాత్తుగా మాయమైపోవడం సంచలనం సృష్టిస్తోంది. తాడేపల్లిలోని తన మిత్రుడు, హైకోర్టు న్యాయవాది అయిన శ్రీనివాస్‌ను కలిసేందుకు వచ్చిన సలీం, ఆ […]

Read More

తెలుగుతెర ధృవ‘తారకరాముడు’

– తెలుగుసినిమాకు ఖ్యాతి తెచ్చిన ఎన్టీఓడు – అన్నగారితో తెలుగు సినిమా అనుబంధం ఇదీ.. తెలుగు తెరను వెలిగించిన తారకరాముడు – అన్నగారి ఆపాతమధురాలు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా, మనకు మిగిలి పోయిన జ్ఞాపకాలుగా నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాల జాబితా.. అన్న ఎన్.టి.ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు : 275. 1 మనదేశం (24-11-1949) 2 షావుకారు (07-04-1950) 3 పల్లెటూరిపిల్ల […]

Read More

తెలుగుజాతి ‘తారక’మంత్రం ఎన్టీఆర్

-ప్రజలకోసం బతికిన మహామనీషి ఎన్టీఆర్ – చరిత్ర ఉన్నంత వరకూ నిలిచే చిరస్మరణీయుడు ఎన్టీఆర్ – ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఛైర్మన్ టిడి జనార్ధన్ – ఎన్టీఆర్ ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల వేడుకలు ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల విజయోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగాయి.ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో ‘ మనదేశం’ చిత్ర […]

Read More

మేనల్లుడి నిశ్చితార్ధానికి జగన్ వచ్చారు.. వెళ్లారు!

– చెల్లి-బావతో మాట లేదు పలుకులేదు – ఐదు నిమిషాలు కూడా కూర్చోని జగన్ – బంధువులతో కనిపించని మాటామంతీ – మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు ‘మూడు’లేని మేనమామ జగన్ – షర్మిల కొడుకు నిశ్చితార్ధంలో మూడు నిమిషాలు కూడా ఉండని జగన్ – 2 నిమిషాల ఒక్క సెకన్ మాత్రమే ఉన్న జగన్ దంపతులు – మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌లో చెల్లి షర్మిలతో మాట్లాడని అన్న జగన్ – మేనల్లుడి దగ్గర […]

Read More