వాడివేడి వాదప్రతివాదనాలు ఒక్కోసారి ఇద్దరి మధ్య పరస్పర గౌరవానికి పునాదిపడవచ్చు! కోనేరు రాజేంద్రప్రసాద్ గారి మృతి అలాంటి అనుభూతిని గుర్తు చేసింది! కోనేరు రాజేంద్రప్రసాద్ గారు ట్రైమాక్స్ ప్రసాద్ గా నాకు పరిచయం. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నా. పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్రప్రసాద్ (73) మరణించారన్న వార్త దిగ్భ్రాంతి కలిగించింది. మా మధ్య పరిచయం తీవ్ర వాద ప్రతివాదనల సత్ఫలితమే. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏ.పి.యం.డి.సి.) ఎంప్లాయీస్ యూనియన్(ఎఐటియుసి)కి […]
Read Moreభద్రతా చర్యలు లేకనే ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదం
-నిర్లక్ష్యంతో మత్య్సకారుల ప్రాణాలకు ముప్పుతేవద్దు -తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి :- విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదానికి భద్రతా చర్యలు లేకపోవడమే కారణం. వరుస ప్రమాదాలు జరుగున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికులు, మత్య్సకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముంది. విశాఖలోని పలు పరిశ్రమల్లో ఇది వరకే ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి..వాటిని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. సీఎం […]
Read More‘కమలం’లో లేఖల కలవరం
– టుబాకో బోర్డు చైర్మన్ పదవి అడ్డదారిలో కట్టబెట్టారని విమర్శలు – సోము, సునీల్,మధుకర్ రెడ్డి త్రయం తీరుపై ధ్వజం – ఓ అగ్రనేత తన ట్రస్టుకు నిధులు మళ్లిస్తున్నారంటూ ఆరోపణ – పాత సంఘటనా మంత్రి కార్యకలాపాలపైనా ప్రస్తావన – ‘కావలి కదలికలై’పెనా విసుర్లు – కృష్ణానది ‘గెస్టుహౌస్ కళకళ’ – నాయకత్వం చర్యలు తీసుకోవాలంటూ లేఖ – కమలంలో కలకలం సృష్టిస్తున్న నేతల లేఖ – జిల్లా […]
Read Moreకరవుపై జగన్-జవహర్రెడ్డి దారులెందుకు వేరు?
– రాష్ట్రంలో కరవు ఉందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి చెబుతారు… కరవు లేదని ముఖ్యమంత్రి చెబుతారు – ప్రభుత్వ పాలనా తీరువల్ల రైతాంగం అల్లాడుతున్నారు – రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. సీఎంలో చలనం లేదు -అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో సీఎం – 400 మండలాలు కరవుతో అల్లాడుతుంటే.. ఎందుకు ప్రకటించడం లేదు? – రైతులకు నీరు ఇవ్వలేని జగన్.. తమ సొంత కంపెనీలకు జీవోలు ఇచ్చి […]
Read Moreతెలంగాణలో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఎన్నికల ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లో పార్టీ అభ్యర్థి భట్టి విక్రమార్క తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారం హోరెత్తిస్తూ మధిర నియోజకవర్గం ఓటర్లను ని ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ నాయకులతో పాటు ఆంధ్ర ప్రదేశ్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు […]
Read Moreఇందిరమ్మ రాజ్యం దేశానికి ఆదర్శం
ఆంధ్రరత్న భవనములో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విజయవాడ: ఇందిరా గాంధీ ప్రధానిగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని స్ఫూర్తిదాయకమైన పాలన అందించారని దేశానికే కాదు ఇందిరాగాంధీ ప్రపంచానికి ఆదర్శప్రాయులని ఏపీసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు ఇందిరమ్మ సేవలను కొనియాడారు. ఈరోజు ఆంధ్ర భవన్లో జరిగిన ఇందిరాగాంధీ జయంతి వేడుకలలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి రుద్రరాజు ఇందిర రాజ్యం మళ్లీ రాబోతుందని […]
Read Moreదేశంలో బీజేపీ మతతత్వ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం
కాంగ్రెస్, బిజెపి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన మైనారిటీ యువతీ, యువకులు రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి దేశంలో బిజెపి మతతత్వ వాదాన్ని పెంచుకునేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనే అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ […]
Read Moreఅమల్లోకి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం
-మారనున్న భూమి హక్కుల చరిత్ర -ఎంపీ విజయసాయి రెడ్డి నవంబర్ 19, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుతో భూ యజమాని హక్కులకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆదివారం పలు అంశాలు వెల్లడించారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుతో భూమి హక్కుల చట్టం సమూలంగా మారనుందని అన్నారు. వివిధ […]
Read Moreకొత్తగా ‘జగనన్న దోపిడీ గ్యారంటీ’ పథకం
• ’జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకం’ లో భాగంగా అయిన వారికి దోచిపెట్టడానికి అడ్డగోలుగా రూల్స్ కు విరుద్ధంగా గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్న జగన్ రెడ్డి • రాష్ట్ర ప్రజల భవిష్యత్ కు ఒక గ్యారెంటీని అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే, రాష్ట్ర సంపద దోపిడీకి గ్యారెంటీనిచ్చే పెత్తందారు జగన్ రెడ్డి • జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకంలో తనకు నచ్చిన కాంట్రాక్ట్ సంస్థలు, వ్యక్తులకు ప్రజలసొమ్ము దోచిపెట్టడానికి […]
Read MoreAssure us guarantee of wining of BJP candidates, we assure Telangana development
Only BJP can fight family parties across the nation We will change the face of Telangana for better Vote for BJP, end family rule – send BRS home: JP Nadda BJP All India President J.P. Nadda called upon the people to vote for the BJP and end family rule in […]
Read More