జగన్ సర్కారుపై మోదీ జంగ్

– జగన్‌తో.. మో‘ఢీ’ – లాండ్, శాండ్, మైన్ మాఫియారాజ్ అంటూ ఆరోపణాస్త్రాలు – వైసీపీ అవినీతిపై విరుచుకుపడిన మోదీ – అమరావతినే మళ్లీ రాజధాని చేస్తామని హామీ – రాజమండ్రి, అనకాపల్లి సభల్లో ఫైర్ – జగన్ సర్కారు అవినీతిపైనే మోదీ అస్త్రాలు – చంద్రబాబు నిజాయతీపరుడని క్లీన్ సర్టిఫికెట్ – చంద్రబాబునాయుడే సీఎం అని ప్రకటన – కూటమిలో జోష్ పెంచిన మోదీ ప్రసంగాలు – మోదీ […]

Read More

వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతోంది

వచ్చేది కూటమి ప్రభుత్వమే … సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం వైసీపీకి ఓటు వేస్తే మన ఆస్తులు పోతాయి పిఠాపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్  రోడ్ షోకు పోటెత్తిన యువత, మహిళలు మండుటెండను సైతం లెక్కచేయక ఆరు గంటల పాటు నిర్విరామంగా రోడ్ షో ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వచ్చేది “జనసేన – […]

Read More

‘కట్టు’ జారిపోయిందే..

– జగన్ కని‘కట్టు’ – 13 రోజులుగా జగన్ తలపై బ్యాండేడ్ – ఒకసారి చిన్నగా, మరోసారి పెద్ద సైజులో దర్శనం – పోలింగ్ దాకా ఉంటుందని సోషల్‌మీడియాలో వెటకారం – బ్యాండేడ్ వేస్తే గాలి ఎలా వస్తుందన్న డాక్టరు చెల్లి సునీత – చివరాఖరకు తలపై కట్టు తీసేసిన జగన్ – ఒక్క గీత కూడా కనిపించని వైచిత్రి – వైద్యశాస్త్రంలో అద్భుతమంటూ వ్యంగ్యాస్త్రాలు – ఎట్టకేలకు ముగిసిన […]

Read More

అన్నమయ్య ప్రాజెక్టును ముంచిన వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి

-జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ ఆస్తులను దోచేస్తాడు -డ్రామా కంపెనీ వైసీపీని మూసివేసి జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం -వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి గులకరాయి గాయానికి మీరే చికిత్స చేయాలి -ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కుమార్తెను చదివించి, ఉద్యోగం ఇస్తాం -రాజంపేటలో మెడికల్ కాలేజీ కట్టిస్తాం -గాలేరు-నగరి పూర్తి చేసి రాజంపేటకు కృష్టా జలాలు తెస్తాం -కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించి బాధితులను ఆదుకుంటాం -బీజేపీతో పొత్తుపై […]

Read More

కొత్త ఓటర్లు కూటమి వైపే!

-మొత్తం ఓటర్లు 4,08,07,256 మంది -మహిళా ఓటర్లు 2,07,065 మంది -పురుష ఓటర్లు 2,00,09,275 మంది -సర్వీసు ఓటర్లు 67,434 -థర్డ్ జెండర్ ఓటర్లు 3482 మంది -కొత్తగా నమోదయిన యువ ఓటర్లు 8.13 లక్షల మంది -ముసాయిదా తర్వాత పెరిగిన కొత్త ఓటర్లు 5.08 లక్షల మంది -నిరుద్యోగులు, యువకులు ఎన్డీఏ వైపే -జగన్ హయాంలో రాని పరిశ్రమలు -వచ్చినవే వెనక్కి వెళ్లిన వైనం -బాబు వస్తేనే కొత్త […]

Read More

జగన్‌ అరాచకాలపై జనంలో చైతన్యం తేవాలి

-ఐదేళ్ల విధ్వంసంపై గళం విప్పాలి -ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలబడాలి -దోపిడీ, విధ్వంస పాలనపై విస్తృత చర్చ జరగాలి -ఇన్‌ఫ్లూయెన్సర్లతో సమావేశంలో చంద్రబాబు పిలుపు -‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమానికి శ్రీకారం మంగళగిరి: ఎన్నికల సమరానికి ఇక కేవలం 20 రోజులు మాత్రమే ఉంది…ఈ ఇరవై రోజులు పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమించాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ‘బాబును మళ్లీ రప్పిద్దాం’ […]

Read More

జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?!

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ రెడ్డి గారి జమానాలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా మహాపరాధమే. విద్యా దీవెన, వసతి దీవెన ఫెయిల్యూర్ కార్యక్రమాలనేది జగమెరిగిన సత్యం! జగన్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైన మాట వాస్తవం. కాకినాడ జిల్లా సూరంపాలెం వద్ద జగన్ బస్సు ఆపి విద్యా దీవెన, వసతి దీవెన అందుతున్నాయా అని విద్యార్థులను అడగగా, అందడం […]

Read More

కుప్పంలో ఉప్పొంగిన అభిమానం

-చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్‌ -లక్ష మెజార్టీ ఖాయమని వెల్లడి -వారిచ్చిన డబ్బుతోనే నామినేషన్‌ వేశా -పసుపు జెండా తప్ప వేరే జెండాకు తావులేదిక్కడ -వైసీపీ దుర్మార్గ పాలనను తరిమికొట్టాలని పిలుపు -జనసంద్రంగా మారిన వీధులు -కదంతొక్కిన కూటమి పార్టీల శ్రేణులు కుప్పం, మహానాడు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరపున సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. భువనేశ్వరి వెంట వేలాదిగా నామినేషన్‌కు తరలిరావటంతో కుప్పం […]

Read More

గల్లా మాధవి ప్రచార వాహనంపై వైసీపీ శ్రేణుల దాడి

-డ్రైవరు మహిళా కార్యకర్త సౌండ్ ఆపరేటర్ పై మూకుమ్మడి దాడి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 31 డివిజన్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళుతున్న గల్లా మాధవి ప్రచార రథం పై వైకాపా శ్రేణి దాడి చేశాయి అడ్డుకోబోయిన డ్రైవర్ మహిళా కార్యకర్త సౌండ్ ఆపరేటర్ను తీవ్రంగా కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు ఈ సంఘటనలో వారికి గాయాలయ్యాయి ఈ ఘటన తెలుసుకున్న టిడిపి జనసేన బిజెపి నేతలు భారీ స్థాయిలో […]

Read More

యువనేత లోకేష్ సమక్షంలో 220 మంది టిడిపిలో చేరిక

-జగన్ లా నీచరాజకీయాలు చేయడం మాకు చేతకాదు -మంగళగిరి నియోజకవర్గ చేరికల సందర్భంగా నారా లోకేష్ అమరావతి: మంగళగిరి నెం.1గా తీర్చిదిద్దడానికి అందరూ కలిసిరావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపునకు భారీఎత్తున స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో యువనేత లోకేష్ సమక్షంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 220 మంది టిడిపిలో చేరారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపుకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుగ్గిరాల మాజీ ఎఎంసి చైర్మన్ కొండూరి […]

Read More