జోష్ పెంచిన బాలయ్య పర్యటన

తెలుగుదేశం పార్టీలో నవ్యాంధ్ర సాకార యాత్రలో భాగంగా నందమూరి బాలకృష్ణ పర్యటన విజయవంతం కావడంతో ఆ పార్టీలో మరింత జోష్ పెరిగింది. సూలూరుపేట లో ఆదివారం సాయంత్రం ఆయన పర్యటన అద్యంతం ఆకట్టుకుంది. రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోవాలని.. జగన్ నియంత పోకడ దూరం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు . నవ్యాంధ్ర మరింత అభివృద్ధి చెందాలంటే బాబు ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రజలు కోరుతున్నారని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. […]

Read More

చెల్లి అడుగుతున్న ప్రశ్నకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి

-అన్నమయ్య గేటును కొట్టుకుపోయేలా చేసి అమాయకుల్ని చంపాడు -ధరల బాదుడు, ఛార్జీల వాతలు, పన్నుల భారాలు తప్ప జగన్ సాధించిందేంటి? -హంద్రీనీవా, గాలేరు-నగరి గాలికొదిలేసిన సీమ ద్రోహి జగన్ రెడ్డి -జగన్ రెడ్డి అనే సైకో ప్రతి ఎన్నికకూ.. ఒక సింపతీ డ్రామాతో వస్తున్నాడు -హంతకున్ని వెనకేసుకొస్తూ.. ఇంటి సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చే ప్రయత్నం -అడ్డగోలుగా జరిగిన జిల్లాల విభజనను పున:సమీక్షించి ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తా -రైల్వే కోడూరు […]

Read More

చంద్రబాబు నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూపు

-జగన్‌ పాలనతో జనం విసిగిపోయారు – 38వ డివిజన్‌ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్‌, అనుశ్రీ రాజమహేంద్రవరం : ఐదేళ్ల జగన్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు నారా చంద్రబాబు నాయుడి పాలన కోసం ఎదురు చూస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ ` జనసేన ` బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్‌ఛార్జ్‌ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. స్థానిక 38వ […]

Read More

అయోధ్యలో రామాలయం కడితే నెల్లిమర్లలో రాముడి తల తీసేశారు

-ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ -భోగాపురం విమానాశ్రయాన్ని 2025 నాటికి పూర్తి చేస్తాం -ఇండస్ట్రీయల్ హబ్ గా నెల్లిమర్ల -ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? -కూటమికి ఓటు జగన్ గుండెలకు గుచ్చుకోవాలి -రోజు రోజుకు పెరుగుతున్న బూటకపు గులకరాయి దెబ్బ -నెల్లిమర్ల ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు జగన్ సభలకు రావాలంటే రూ.500 నోటు, క్వార్టర్ బాటిల్ ఇస్తున్నా జనం రాని పరిస్థతి. అయోధ్యలో రామాలయం కడితే నెల్లిమర్లలో […]

Read More

పరదాలు కట్టుకుని తిరగను…చెప్పినవన్నీ చేస్తా

-బిసిలను అవమానిస్తే జైలుకు ! -తప్పుడు ప్రచారాన్ని క్రైస్తవ సోదరులు నమ్మొద్దు -రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ -చినకాకాని లో లోకేష్ కు స్థానికుల బ్రహ్మరథం మంగళగిరి: జగన్ ప్రభుత్వం బిసిలు, బిసిల బిడ్డలను దుర్మార్గంగా పొట్టనబెట్టుకుంటోంది, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసిలను అవమానిస్తే జైలుకు పంపుతాం, ఇందుకోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ చినకాకాని, […]

Read More

నాకు కూతుర్లు లేరు…మీరే నా ఇంటి ఆడబిడ్డలు..అక్కచెల్లెమ్మలు

-ఆడబిడ్డలను సొంతకాళ్ళపై నిలబెట్టాలన్నదే నా ధ్యేయం -నేనెప్పుడూ మహిళల పక్షపాతినే -పెద్ద కొడుకు లా ప్రతి కుటుంబానికి సేవ చేస్తా -జగన్ పాలనలో పంచదార కూడా చేదయ్యింది -మహాశక్తితో మహిళల జీవితాల్లో వెలుగులు -జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తాం -శ్రీకాకుళం మహిళా సదస్సులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం :- తనకు సొంత ఆడబిడ్డలు లేరని రాష్ట్రంలోని మహిళలే తన ఇంటి ఆడబిడ్డలు..అక్కచెల్లెమ్మలు అని […]

Read More