రఘురామిరెడ్డి.. పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు లాంటి అధికారులు కచ్చితంగా మూల్యం చెల్లించు కుంటారు

– జగన్ రెడ్డి మెప్పుకోసం సీఐడీ, కౌంటర్ ఇంటిలిజెన్స్ విభాగాలు పరిధిదాటి చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నాయి • రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడి..వేధించాలన్న జగన్ ఆలోచనల మేరకే కౌంటర్ ఇంటిలిజెన్స్ డీజీ పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, సీఐడీ డీజీ రఘురామిరెడ్డి పరిధి దాటి పనిచేస్తున్నారు. • కిలారు రాజేశ్ కేవలం సాక్షి మాత్రమేనని మొదట చెప్పి, తర్వాత దోషిగా పేర్కొని లుక్ఔట్ నోటీసు ఇవ్వడం సీఐడీ పనితీరుని ఎత్తిచూపుతోంది • జగన్ ముఖ్యమంత్రిత్వంలో జరుగుతున్న […]

Read More

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం

– రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లా : తెలంగాణ లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు నుంచి కాంగ్రెస్ తన ప్రచారాంలో వేగం పెంచింది. అధికారమే లక్ష్యంగా శనివారం రోజు రామగుండం కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరైన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడటానికి దోహదపడ్డ వారిని గుర్తుచేసుకున్నారు. జానారెడ్డి అధ్యక్షతన జేఏసీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. సింగరేణి బొగ్గు […]

Read More

మద్యం లారీ బోల్తా.. ఎగబడిన జనం

విశాఖ నగర పరిధిలోని మధురవాడలో మద్యం లారీ బోల్తా పడింది. ఆనందపురం నుంచి విశాఖ నగరంవైపు వెళ్తున్న మద్యం లారీ మధురవాడ వద్దకు రాగానే బోల్తా పడింది. ఎదురుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో లారీ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న మద్యం సీసాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గమనించిన స్థానికులు, పలువురు వాహనదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఎవరికి నచ్చినట్లు […]

Read More

పారిశ్రామిక ప్రగతిలో దేశంలోనే 3 వ స్థానంలో ఆంధ్రప్రదేశ్

ఇందుకే ఏపీకి జగన్ కావాలి ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిరేటు 2018-19లో 3.2 శాతం ఉండగా, 2021-22 నాటికి 12.8 శాతానికి పెరిగిందని ప్రస్తుతం పారిశ్రామిక వృద్ది రేటులో ఆంద్రప్రదేశ్ దేశంలోనే 3 వ స్థానంలో ఉండగా.గత చంద్రబాబు పాలనలో 22వ స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు ముఖ్యమంత్రి కావాలన్న వాదనకు ఇదే సరైన సమాధానమని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి […]

Read More

దేశంలో కాంగ్రెస్ గాలి

కార్యకర్తలే కాంగ్రెస్ కు బలమైన పునాది.. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ఏపీ లో అభివృద్ధి.. తెలంగాణ లో గెలుపు గ్యారంటీ.. – కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ విజయవాడ : దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది అని… రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపడుతుంది అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ స్పష్టం చేశారు. ఐదు […]

Read More

వైసిపి పాలన లో వ్యవస్థలు అన్ని సర్వ నాశనం

– ఇంటింటికీ వెళ్లి తెదేపా మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం శనివారం నాడు రేమిడిచర్ల ,మన్నేపల్లి తండా మరియు గంగుపల్లి తండా గ్రామలలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం సందర్భంగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, నిర్వాకాలను ఒక్కొక్కటిగా ఆయన […]

Read More

ప్రభుత్వం- పార్టీ ఒకటే అంటే ఒక్క ఐఏఎస్ అధికారి కూడా ప్రశ్నించరా?.. అంగీకరిస్తారా?

ఐఏఎస్ అధికారులను ప్రతి ఒక్కరూ అసహ్యించుకునే పరిస్థితి రాష్ట్ర జి ఎస్ డి పీ బోగస్ అని కేంద్ర మంత్రిత్వ శాఖకు తెలిసినప్పటికీ ప్రశ్నించరు మంగళవారం మాత్రం అప్పులు ఇస్తూనే ఉంటారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా తానా అంటే తందానా అంటున్నారు రవిచంద్ర అనే నిజాయితీకి మారుపేరైన అధికారికి గత నాలుగు నెలలుగా పోస్టింగు ఇవ్వడం లేదు ఐఏఎస్ లు జె పి ఎస్ గా […]

Read More

కులోన్మాది రేవంత్ రెడ్డి సమక్షంలో బీసీ డిక్లరేషన్

కులోన్మాది రేవంత్ రెడ్డి సమక్షంలో బీసీ డిక్లరేషన్ చేయడం అంటే హంతకుడే సంతాప సభ పెట్టడం – బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ మూకుమ్మడిగా బీసీ సీట్లని అడ్డగోలుగా అమ్ముకున్న దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. బీసి నాయకులని ఒర్వలేని రేవంత్ రెడ్డి, బీసీ ప్రజలని వుద్దరిస్తామని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమే.చెట్ల మీద విస్తర్లు కుట్టినట్లు అడ్డమైన మాటలు రాసి బీసీ డిక్ల రేషన్ అని ప్రజలని […]

Read More

కేసీఆర్ వడ్లను క్వింటాల్ కు రూ. 4250 అమ్ముకుండు

రైతుల వడ్లకు కనీసం రూ. 2000 కూడా ఇవ్వరా? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్ లో 200 ఎకరాల్లో వరి పండించి.. కావేరీ సీడ్స్ కు క్వింటా రూ.4250 చొప్పున అమ్ముకుండు.. కోటి 80 లక్షలు సంపాదించాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతుల వడ్లను కేసీఆర్ ప్రభుత్వం క్వింటా రూ.2 వేల చొప్పున కూడా కొనడం లేదు. కేసీఆర్ ఇదేనా రైతులపై […]

Read More