విలేకరులా… వసుళ్ళ రాజాలా?

బెజవాడలో బెంబేలెత్తుతున్న బిల్డర్స్ మీడియా కంటే మిడతల దండే నయం వార్తల కోసం నిజమైన విలేకరులు ప్రజాస్వామ్యంలో పాత్రికేయ వ్యవస్థదే పెద్దపీట… ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ నేటి వ్యవస్థలో నాలుగో స్థంభంగా మీడియా ఉంది. అలాంటి మీడియాకు నేడు మరకలు తెచ్చే విధంగా కొంతమంది వసూళ్లు రాజాలు తయారు అయ్యారు అనేది జగమెరిగిన సత్యం. వీరికి వార్తలతో పని ఉండదు… కేవలం కలెక్షన్లు కోసమే ఏదో కార్డును అడ్డుపెట్టుకుని […]

Read More

కేసీఆర్ ను ఓడించడానికి కామారెడ్డి వచ్చా

తెలంగాణ భవిష్యత్ ను కామారెడ్డి నిర్ణయించబోతోంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్‌ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని, బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశం ఆసక్తిగా చూస్తోందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో ప్రసంగించారు. ఎమ్మెల్యేగా కావాలనుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడైనా […]

Read More

బ్రోకర్ చేతిలో కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ వేలం పాట గా మారింది భావోద్వేగానికి గురై కంట తడి పెట్టిన పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గించారు. నేడు కాంగ్రేస్ పార్టీ సిద్ధాంతాలతో కాదు కేవలం డబ్బు డబ్బు అనే నినాదం తో నడుస్తుంది.ఎంతో మందిని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిలువెత్తున వేలం పాట గా మారింది. పార్టీ ఫిరాయింపు దారులతో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఈరోజు ఏం మొఖం […]

Read More

దీపావళి పండుగ ప్రాముఖ్యత

పండుగలు-పర్వముల శృంఖలలో దీపావళి అన్నింటికంటే పెద్ద పండుగ. ఎందుకంటే ఈ పండుగలో ఒకేమారు ఐదు పండుగలు జరుపుకోబడతాయి. ఈ పండుగను జరుపుకోవటానికి ప్రజలు ఐదురోజులను కేటాయిస్తారు. అందుచేత చాలా ఆడంబరముగా,, అట్టహాసంగా జరుపుకొంటారు. ఆశ్వీజ బహుళపక్ష త్రయోదశినాడు ధన త్రయోదశి పండుగ వస్తుంది. దీనిని ధన్వంతరీత్రయోదశి అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఆయుర్వేదమునకు దేవత యైన ధన్వంతరి జయంతి ఆనాడే అని చెపుతారు. కనుక దీనిని ధనత్రయోదశి లేదా ధన్వంతరీత్రయోదశిగా […]

Read More

దీపావళి ఐదు రోజుల పండుగ అంటారు ? వాటి విశేషాలు ఏమిటి ?

ధన్వంతరీ త్రయోదశి వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం ! కానీ ఆరోజు ‘ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన ‘ధన్వంతరీభగవాన్’ జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు. నరక చతుర్దశి నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని […]

Read More

’చారు‘ పై ఇలా చర్చిం….చారు!

వేడిగా ఉన్న చారుని ఏమంటాం?: వేడిచారు కదా! దాన్ని కాస్త సరదాగా ఏడిచారు అందామా? అలానే ఇంకొన్ని….సరదా సరదాగా చారుని పిలవాలంటే ఎలా పిలవాలి… సింపుల్ దా ..చారు చారు చల్లగా ఉంటే… కూల్ +చారు…కూల్చారు రెండు రకాల చారు ఉంటే… దో+ చారు…దోచారు చారు లో ఒక టాబ్లెట్ వేస్తే… పిల్ +చారు…పిల్చారు చారు కి ఫోన్ చెయ్యాలంటే … కాల్ +చారు…కాల్చారు చారులో కొంచం నూనె వేస్తే […]

Read More

తిరుమలలో కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమల శ్రీవారి ద్వారదర్శనం కోసం టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచిన 21 నిమిషాల్లోనే భక్తులు బుక్‌ చేసుకోవడం విశేషం.డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనం, గదుల కోటా టికెట్లను శుక్రవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేయగా, కేవలం 21 నిమిషాల్లోనే పూర్తయ్యాయి. […]

Read More

ఇంకెంతమంది యువకులను పొట్టనబెట్టుకుంటావు జగన్.?

నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇంకెన్ని రోజులు నిరుద్యోగుల ఉసురు పోసుకుంటావు.? నిరుద్యోగుల ఆత్మహత్యలకు జగన్ రెడ్డే బాధ్యత వహించాలి నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు యువతకు టీడీపీ బలమైన హామీ ఇస్తోంది – మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అమరావతి :- ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో అనంతపురం జిల్లా, కుందుర్పికి చెందిన శ్రీకాంత్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసున్నాడన్న విషయం కలచివేసింది. శ్రీకాంత్ తల్లిదండ్రులకు ఏం ఈ ముఖ్యమంత్రి ఏం […]

Read More

చేపలు అమ్మి ఒక్క రోజులో కోటీశ్వరుడయ్యాడు

పాకిస్తాన్ కరాచీలో ఇబ్రహీమ్ హైదరి అనే మత్స్యకారుడు ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యారు. అతను ఇటీవల అరేబియా సముద్రంలో వేటకు వెళ్లగా, అత్యంత అరుదైన గోల్డెన్ ఫిష్ (సోవా)లు చిక్కాయి. వీటిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ చేపలలో ఉండే దారం లాంటి పదార్థాన్ని సర్జరీలలో ఉపయోగిస్తారు. దీంతో 20-40 KGల బరువుండే ఒక్కో చేప వేలంలో ఏకంగా రూ.70 లక్షలకు అమ్ముడుపోయింది. మొత్తం చేపలకు దాదాపు రూ.7 కోట్లను […]

Read More

కోర్టు ఆదేశాలను స్ట్రిక్టుగా అమలు చేస్తే ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి దూరమయ్యే ఛాన్స్

– కిలారు రాజేష్ ను బెదిరించిన ఘటనలో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల ప్రమేయం – ఆంజనేయులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలి – ఏ అధికారి ఆదేశాల మేరకు కిలారు రాజేష్ ను బెదిరించారో రాబట్టాలి. – నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు     ఏ ఎన్నికల ప్రచారానికి అయితే ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని దూరం చేయాలని అక్రమ కేసులను […]

Read More