-రేవంత్ రైతులను బిచ్చగాళ్లతో పోల్చుతున్నాడు -వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి మరోసారి నిస్సిగ్గుగా అన్నారు .- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కరెంట్ కావాలా .. కాంగ్రెస్ కావాలా… తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. తెలంగాణలో రైతన్నలు ఇప్పుడిప్పుడే బాగు పడుతున్నారు. చెరువులు బాగు చేసుకున్నాం, రైతుబంధు, 24 గంటల కరెంట్తో బాగుపడుతున్నాం. కాంగ్రెస్ విధానంతో గత 10 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు మళ్లీ […]
Read Moreబీసీల సీట్లను కోట్లకు అమ్ముకొని అగ్రవర్ణాలకు కట్టబెట్టిన కాంగ్రెస్
కాంగ్రెస్ అహంకారానికి అడ్డూ అదపు లేదు రైతులను అవమానించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకొని రేవంత్ రెడ్డి పేరును రేటెంత రెడ్డిగా మార్చుకున్నారు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు …సీఎం కేసీఆర్ ను చూసి రెండు సీట్లలో పోటీ చేస్తూ ఈటల, రేవంత్ వాతలు పెట్టుకున్నారు వాళ్లకు మిలిగేవి వాతలే కానీ ఫలితాలు కాదు కామారెడ్డిలో ఖాళీ కుర్చీలను ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ కాంగ్రెస్ పాలనపై […]
Read Moreరిక్షాలు తొక్కి తెలుగుయువత నిరసన
– గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రిక్షాలు తొక్కుతూ జాబ్ క్యాలెండరు ఖాళీ పోస్టుల భర్తీ కోరుతూ నిరుద్యోగులతో తెలుగుయువత వినూత్న నిరసన పోలీసుల అడ్డగింత ఉద్రిక్తత. వైకాపా ప్రభుత్వం అమలుకు నోచుకోని నోటిఫికేషన్లు అంటూ ఎన్నికల మోసపూరిత గారెడీలు ఆపి రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసి నిరుద్యోగుల వయోపరిమితి కోల్పోకుండా ఆదుకోవాలి లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం అని గుంటూరు జిల్లా […]
Read Moreమహానుభావుల ఫోటోలను, కొటేషన్లను తొలగించండి
– వైకాపా బుక్ లెట్స్ పై అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య డిమాండ్ వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైకాపా కోట్ల రూపాయల ఖర్చుతో మల్టీ కలర్ బుక్ లెట్స్ ప్రచురిస్తోందని, ఇందులో మహనీయుల పేర్లు, మహానుభావుల కొటేషన్లను వాడుతోందని, వాటిని వెంటనే తొలగించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. జగనే ఎందుకు కావాలి […]
Read Moreఅందరూ మనుషులే. అందరూ సమానమే.
వీరు మన పూర్వీకులు …. వీరిలో ఎవరు సనాతన అని , ఎవరు ముస్లిం , ఎవరు సిక్కులు , ఎవరు క్రిస్టియన్ ,ఎవరు పార్శీలు , ఎవరు జైనులు , ఎవరు బౌద్దులు , ఎవరు బ్రాహ్మణులు? ఈ ఆదిమానవుల ప్రస్తుత వారసులు ఏమి చెప్పగలరు ? శూద్రుడు ఎవరు? క్షత్రియుడు ఎవరు ? ఎవరు వైష్యుడు ? ఎవరు హరిజనుడు ? ఎవరు గిరిజనుడు ? ఎవరు […]
Read Moreకాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ మేఘారెడ్డిని గెలిపిద్దాం
– తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు రాములు నపర్తి నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తూడి మేఘారెడ్డికి సపోర్ట్ చేస్తూ ఆయన గెలుపుకు కృషి చేయాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు బి రాములు సూచించారు. వనపర్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తూడి మేఘారెడ్డి వారిని […]
Read Moreముస్లింల ద్రోహి జగన్ రెడ్డి జగన్ పాలనలో ముస్లింలకు కష్టాలు..నష్టాలు.. బాధలే
– డిప్యూటీ సీఎం.. అతనొక పవర్ లెస్ మంత్రి • మౌలానా అబుల్ కలామ్ జయంతి నాడు, మైనారిటీలను ఉద్ధరించానని జగన్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం, ఆ మహానీయడిని, మైనారిటీలను అవమానించడమే : ముస్తాక్ అహ్మద్ • నాలుగేళ్లలో మైనారిటీల సంక్షేమానికి రూ.23 వేలకోట్లు ఖర్చుపెట్టామంటున్న జగన్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం.. నవరత్నాలనే రంగురాళ్లతో మైనారిటీలను జగన్ దారుణంగా వంచించాడు : సయ్యద్ రఫీ – టీడీపీ మైనారిటీ […]
Read Moreమైనార్టీ దినోత్సవం నిర్వహించే అర్హత జగన్ రెడ్డికి లేదు
చంద్రబాబు పాలనతోనే మైనార్టీల అభివృద్ది, సంక్షేమం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి మైనార్టీ ద్రోహి జగన్ రెడ్డికి మైనార్టీ దినోత్సవం నిర్వహించే అర్హత లేదని టీడీపీ నేతలు అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సంధర్బంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాళలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సంధర్బంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ….మైనార్టీ ఓట్లతో […]
Read Moreలూటీ కోసం మితిమీరిన అప్పులు
వడ్డీల చెల్లిపుల కోసం ఛార్జీలు, పన్నుల బాధుడు, సబ్ ప్లాన్ నిధుల దారిమళ్లింపుతో సామాజిక న్యాయం గొంతు కోస్తున్నారు. ధరలు, ఛార్జీల బాదుడు వల్ల ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబంపై రూ.2,79,136 అదనపు భారం మోపారు. రూ.1.14 లక్షల కోట్లు సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. – శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు వైకాపా ప్రభుత్వం లూటీ కోసమే అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్ధిక వ్యవస్థను ఊబిలోకి […]
Read Moreకుప్పం సరిహద్దు వాణియంబాడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రభుత్వ బస్సు, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు పురుషులు, ఒక మహిళ సహా 5 మంది మృతి చెందారు.40 మందికి పైగా గాయపడ్డారు. తిరుపత్తూరు జిల్లా చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై వాణియంబాడి చెట్టిఅప్పనూర్ జంక్షన్ ప్రాంతంలో బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి ఎదురుగా చెన్నై నుంచి బెంగళూరు వస్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో […]
Read More