పల్నాడు జిల్లా, చిలకలూరిపేటలోని బొప్పూడి ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్ మాతాకీ జై… నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మీ అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ భారీగా తరలి వచ్చిన జనసందోహాన్ని చూసి ఉత్సాహవంతంగా ప్రసంగించారు. ఎన్డీయేకి ఓటు వేయాలి… ఎన్డీయే లోక్ సభ సీట్లు 400 దాటాలి అని తెలుగులో పిలుపునిచ్చారు. […]
Read Moreఓటర్ల కోసం కొత్త మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్నికల కమిషన్
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఎన్నికల హడవుడి మొదలైంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం కనబడుతోంది. ఏ నియోజక వర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారని జనాలు తీవ్రంగా చర్చించు కుంటున్నారు. ఈ నేపథ్యం లోనే తమ నియోజక వర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఓ కొత్త మొబైల్ యాప్ ను […]
Read Moreజగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు
-రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం మూడు పార్టీల పొత్తు -ఎన్డిఎ అజెండా సంక్షేమం, అభివృద్ది, ప్రజా స్వామ్య పరిరక్షణ -దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న శక్తి వంతమైన నేత మోదీ -మోదీ నాయకత్వంలో దేశం 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది -జగన్ 5 ఏళ్ల పాలనకు అన్ని వర్గాలు బలయ్యాయి -జగన్ కు సొంత కుటుంబమే ఓటు వెయ్య వద్దని చెపుతోంది -మోదీ మద్దతుతో రాష్ట్రాన్ని నిలబెడతాం….ప్రజలను గెలిపిస్తాం -అరాచకం […]
Read Moreచిటికెన వేలంత రావణుడు…దించడం ఓ లెక్కా!
బొప్పూడి ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి కోసం ఎలా ఎదురుచూస్తున్నారో ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాక కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది. అభివృద్ధి లేమి, అప్పులతో ఆంధ్ర ప్రజానీకం కుంగిపోతోంది, దాష్టీకం, దోపిడీతో ఆంధ్ర ప్రజానీకం, అవినీతి నలిగిపోతోంది. అప్రజాస్వామి విధానాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానీకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక గంగమ్మ తల్లి హిమాలయాల […]
Read Moreడైరెక్టర్లు ఫస్ట్ ఆఫ్ ఓకే… మరి క్లైమాక్స్ పరిస్థితేంటి?
బాలీవుడ్ తరువాత దేశంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు తీసే ఇండస్ట్రీ టాలీవుడ్. మన సినీ పరిశ్రమలో ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు ఉన్నారు కానీ.. స్టార్ డైరెక్టర్లుగా వెలిగిపోతున్న వాళ్లతో ఓ తంటా వచ్చిపడుతోంది. వీళ్లు ఏ సినిమా తీసినా బడ్జెట్ లెక్కలు 50 దాటిపోతున్నాయి. హీరో స్టామినా ఎంతో, ఎంత రికవర్ చేయగలడు అనే అంచనాలు లేకుండా, తాము తీసిన ప్రతీ మూవీకి నిర్మాతలతో యాభై ఖర్చు పెట్టించేస్తున్నారు కొంత […]
Read Moreఒక అసిస్టెంట్ డైరెక్టర్ పడే వేదన నాకు తెలుసు : కళ్యాణ్ కృష్ణ
కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై మార్చి 15న విడుదలైన సినిమా లంబసింగి. భారత్ రాజ్, దివి హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మించగా, నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు… ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ…. ముందుగా మీడియా వారికి […]
Read Moreఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్
తెలుగు సినిమా అభివృద్ధికి పాటుపడిన ఎంతోమంది గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలను సత్కరించేందుకు ఏర్పాటు చేసిన ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024 కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. “తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరమ్ చైర్మన్ నాగబాల సురేష్ ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి విజన్ వివికె హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థ అధినేత […]
Read Moreట్రాఫిక్ క్రమబద్దీకరణలో పోలీసుల ఘోర వైఫల్యం
బొప్పూడికి ఇరువైపులా జాతీయ రహదారిపై 20 కి.మీ.ల మేర స్తంభించిపోయిన ట్రాఫిక్. ఏ మాత్రం సహకరించని పోలీసులు, రోడ్లపైనే నిలచిపోయిన లక్షలాది ప్రజలు. పోలీసుల వైఖరిపై కూటమి నేతల తీవ్ర ఆగ్రహం, ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు. పోలీసుల నిర్వాకంతో ప్రజాగళం సభా ప్రాంగణం వెలుపల సగానికిపైగా జనం.
Read More23న ఈరోజుల్లో రీరిలీజ్
ఇప్పడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఆ కోవలోనే 2012, మార్చి 23న విడుదలై యూత్ఫుల్ ఎంటర్టైనర్ కుర్రకారుని ఆకట్టుకుని సంచలన విజయం సాధించిన చిత్రం ఈ రోజుల్లో చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. సినిమా విడుదలైన 12 సంవత్సరాలకు మళ్లీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీరిలీజ్ కావడం విశేషం. ఎన్నో సంచలనాలకు తెరలేపిన ట్రెండ్సెట్టర్ ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ను మళ్లీ చూడాలని […]
Read Moreమరో అడ్వెంచరస్కి రెడీ అంటున్న చందూ మొండేటి
హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలుగు, హిందీ భాషల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అప్పటి నుంచి కార్తికేయ 3కి సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నిఖిల్ కార్తికేయ 3ను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. దర్శకుడు చందూ మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్ మూడవ ఫ్రాంచైజీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్పై పని చేస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కానుంది. […]
Read More