సినీ చరిత్రను మార్చిన అడవిరాముడు

సరిగ్గా 47సంవత్సరాలక్రితం ఇదే రోజు విడుదలైన ఆ “అడవిరాముడు” సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రను మార్చేసింది. ఇందులో నటించినవారందరికి స్టార్‌డమ్ నిచ్చింది. . సాంకేతిక నిపుణులు కూడా పెద్ద ధరలకు ఎదిగిపోయారు. సత్య చిత్ర నిర్మాతలు అంతకుముందు శోభన్ బాబు తో తాశీల్దార్ గారి అమ్మాయి తీసి విజయం చవిచూసారు. ఎలాగైనా ఎన్ టి ఆర్ తో తీద్దామనే యోచనలో పడ్డారు. అప్పటికి ఎన్ టి ఆర్ రాఘవేంద్ర రావు […]

Read More

ఎండ ఇక ప్రచండ‘మే’

– తీవ్ర వడగాల్పులు తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరిగిపోతోంది. సూర్యోదయం నుంచే వేసవి తీవ్రత కనిపిస్తోంది. గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో ఈ వారం ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను దాటేయనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున సాయంత్రం వరకు బయటకు వెళ్ళకుండా ఇళ్ళ వద్దనే ఉండాలని […]

Read More

కాంగ్రెస్ లో గుత్తా అమిత్

-గుత్తా సుఖేందర్ కూడా కారు దిగుతారా? -బిఆర్ఎస్ కు షాక్ బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో కీలక నేత పార్టీని వీడారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ సమక్షంలో అమిత్ హస్తం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ […]

Read More

అబద్ధాల ప్రొఫెసర్‌ కేసీఆర్‌…

-పొలిటికల్‌ పవర్‌ లేనందుకే ఆయన బాధ -పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హైదరాబాద్‌, మహానాడు: గాంధీ భవన్‌లో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. అబద్ధాల ప్రొఫెసర్‌ కేసీఆర్‌.. కల్వకుంట్ల పేరు తీసేసి అబద్ధాల కేసీఆర్‌ అని పెట్టాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ బాధ కరెంట్‌ గురించి కాదు..పొలిటికల్‌ పవర్‌ లేనందు కని చురక అంటించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నివాసంలో కేసీఆర్‌ భోజనం చేసేటప్పుడు మూడు […]

Read More

సత్తెనపల్లి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం

టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం 4వ వార్డు సంఘం బజారులో కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. అట్టహాసంగా భారీ ర్యాలీతో ఆయనకు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడు తూ సత్తనపల్లి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. జగన్‌ అధర్మ పాలన పై ధర్మగ్రహ జ్వాల మొదలైంది. ఆయనకు రాజకీయ సమాధి కట్టడమే ప్రజాస్వామ్య న్యాయమన్నారు. సత్తనపల్లి పట్టణంలో అభివృద్ధి జరిగింది అని స్థానికంగా […]

Read More

రిజర్వేషన్ల అంశంలో బీజేపీపై విషప్రచారం

-కాంగ్రెస్‌ పార్టీ రెచ్చగొడుతోంది -రేవంత్‌రెడ్డి చర్చకు వస్తావా? -సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి సవాల్‌ హైదరాబాద్‌, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఏదో రకంగా అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. రిజర్వేషన్లు తొలగిస్తామని, రద్దు చేస్తామని తమపై దుష్ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ, బీఆర్‌ఎస్‌ […]

Read More

సుజనా వెంట క్యారేజీలు మోశావ్‌…సిగ్గులేదా?

-అఫిడవిట్‌లో కేసులు దాచిపెట్టావ్‌ -ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా -కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్‌ విజయవాడ, మహానాడు: టీడీపీ నేత బుద్దా వెంకన్న విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేశినేని నానిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించి సుజనా చౌదరి, చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నాడన్నారు. వెస్ట్‌ నియోజక వర్గాన్ని బెస్ట్‌ నియోజకవర్గం చేస్తామని సుజనా చెప్పారు. అర్థం చేసుకోకుండా ఈ […]

Read More

శంషాబాద్‌లో చిరుత సంచారం

శంషాబాద్‌: శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌ పోర్ట్‌ ప్రహరీ నుంచి ఓ చిరుత దూకింది. చిరుతతో పాటు దాని రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఎయిర్‌ పోర్ట్‌ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్‌ వైర్లకు తగలడంతో ఎయిర్‌ పోర్ట్‌ కంట్రోల్‌ రూమ్‌లో అలారం మోగింది. అప్రమత్తమైన కంట్రోల్‌ రూమ్‌ సెక్యూరిటీ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు తేలింది. చిరుతతో పాటు రెండు చిరుత […]

Read More

ప్రత్యేక హోదా మేనిఫెస్టోలో ఎందుకు లేదు?

-జగన్‌ సమాధానం చెప్పాలి -ప్రజలు మళ్లీ ఎందుకు నమ్మాలి -పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి విశాఖపట్నం, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. ప్రత్యేక హోదా మేనిఫెస్టోలో ఎందుకు చేర్చలేదో జగన్‌ మోహన్‌ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసు కువస్తామని చెప్పారు. ఉద్యమాలు చేశారు. ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు రాదు అని […]

Read More

ఆర్కే వస్తే రైతులు నిలదీయాలి!

-ఒక్క ఎస్ఆర్ఎం వర్సిటీతోనే 2వేల ఉద్యోగాలు -పెనుమాక రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ మంగళగిరి: అమరావతిలో ఏర్పాటుచేసిన ఒక్క ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ద్వారా 2వేల ఉద్యోగాలు వచ్చాయి, అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్ష మందికి ఉపాధి లభించేదని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడేపల్లి రూరల్ పెనుమాక కొత్తూరు సెంటర్ లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక నేతలు అల్లు శివారెడ్డి, మేకా సుబ్బారెడ్డి […]

Read More