ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కు జూన్ 14 తో గడువు

ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోని వారు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలి, ముందుగా చేసుకున్న వారు Accept / Rejected అయ్యిందా అని తెలుసుకోవటానికి మీ అప్లికేషన్ స్టేటస్ ను చూసుకోవాలి. ఆధార్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఆధార్ రద్దు అయ్యే అవకాశం ఉంది. డాక్యుమెంట్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్ రెండు వేరు. బయోమెట్రిక్ అప్డేట్ అయ్యాక కూడా డాక్యుమెంట్ అప్డేట్ […]

Read More

ప్రకాశం జిల్లా వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే

ప్రకాశం జిల్లాని సశ్యశ్యామలం చేస్తాం వెలిగొండను వైసీపీ నిర్లక్ష్యం చేసింది ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తానన్న జగన్ ఖాళీ సొరంగాలు ప్రారంభించాడు వైసీపీ ఎమ్మెల్యేలు అందలం ఎక్కితే మన భవిష్యత్తుని చంపేస్తారు కూటమి ప్రభుత్వంలో తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పునరుద్దరణ కూటమి అభ్యర్ధుల్ని గెలిపించండి.. మీ కష్టంలో నేనుంటా […]

Read More

రివర్స్‌ టెండరింగ్‌తో జలయజ్ఞం…ధనయజ్ఞం

` సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన జగన్‌రెడ్డి ` సైకో పాలనలో ఎడారిగా మారిన రాష్ట్రం ` ఎన్నికల జిమ్మిక్కుల కోసం ఉత్తుత్తి ప్రారంభాలు ` ఉద్దేశపూర్వకంగా పోలవరాన్ని గోదాట్లో ముంచాడు ` సాగునీటి ప్రాజెక్టులను ఎండగట్టాడు ` చంద్రబాబు ఐదేళ్లలో రూ.68,293 కోట్లు ఖర్చు ` జగన్‌ ఐదేళ్లలో రూ.39,052 కోట్లు మాత్రమే.. ` దేనికి ఖర్చు పెట్టారో లెక్కలు కూడా తెలియని వైనం ` జలయజ్ఞం పేరుతో […]

Read More

కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో గంజాయి మాఫియాపై ఉక్కుపాదం

ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం జగన్ పచ్చి అబద్ధాల కోరు మద్యపానాన్ని నిషేధించాకే ఓటు అడుగుతానన్నావ్… ఆ మాట ఏమైంది..? ప్రకటనల మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు మంచి చేయడంలో లేదు ప్రకృతి సంపద కొల్లగొట్టి వైసీపీ నాయకులు కోట్లు దోచుకున్నారు నాడు-నేడు అంటూ గొప్పలు… ఐదేళ్లలో 7,300 స్కూల్స్ మూత కైకలూరును స్మార్ట్ మున్సిపాలిటీగా మారుస్తాం జర్నలిస్టులను సైతం వైసీపీ ప్రభుత్వం వేధించింది కైకలూరు […]

Read More

గెలుపే లక్ష్యం

– విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల పరిశీలకులు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నివాసంలో శుక్రవారం డివిజన్ ఇన్ చార్జ్ లు, బూత్ కన్వీనర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, సుజనా చౌదరి ముఖ్య […]

Read More

సైనికుడిలా పనిచేస్తా

– బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలు ఆశీర్వదిస్తే సైనికుడిలా పని చేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మండల బీజేపీ అధ్యక్షుడు కంచంపల్లి హరి నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 53వ డివిజన్ బీజేపీ కార్యాలయాన్ని శుక్రవారం సుజనా చౌదరి ప్రారంభించారు.ఎన్నికల్లో ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా […]

Read More

పెన్షనర్ల మరణానికి జగన్, మీరే కారకులు

– జగన్ ఏ-1 అయితే మీరు ఏ-2 – వైసీపీ గెలుపు కోసమే పనిచేస్తున్నారా? – పేదల ప్రాణాలతో రాజకీయాలేమిటి? – నగదు నిల్వ, పెన్షనర్ల సంఖ్యపై మీకు స్పృహలేదా? – సీఎస్ జవహర్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటు లేఖ అమరావతి: పెన్షనర్లను ఎండల్లో తిప్పి వారి మరణానికి కారణమవుతున్నారంటూ సీఎస్ జవహర్‌రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. ‘‘గత నెలలో 33 మంది, తాజాగా ఆరుగురు పెన్షన్ల […]

Read More

ఉద్యోగులు, పెన్షనర్లూ.. మిమ్మల్ని గౌరవించింది ఎవరు?

-మిమ్మల్ని గౌరవించింది ఎవరు? -ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ -వచ్చే ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు-పెన్షనర్లకు టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడు బహిరంగలేఖ రాశారు. ‘మిమ్మల్ని ఐదేళ్ల క్రితం గౌరవించింది ఎవరు? మీ హక్కులు కాపాడింది ఎవరు? రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నా మీ సౌకర్యాలను కొనసాగించింది ఎవరు? మరి ఈ ఐదేళ్లలో మీకు సక్రమంగా […]

Read More

ముద్రగడపై కూతురు తిరుగుబాటు

-ఇంట్లోనే చెల్లని ‘ముద్ర’గడ -ముద్రగడ ఫ్యామిలీలోనే తిరగని ‘ఫ్యాను’ -తండ్రిని నమ్మవద్దన్న కూతురు క్రాంతిభారతి -ఎన్నికల తర్వాత తండ్రిని జగన్ వదిలేస్తారని జోస్యం -కూతురు తన ప్రాపర్టీ కాదన్న ముద్రగడ -పిఠాపురంలో పవన్‌కే మద్దతు ప్రకటించిన ముద్రగడ కూతురు -పిఠాపురంలో తండ్రీకూతుళ్ల యుద్ధం -తల పట్టుకున్న వైసీపీ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఒకప్పుడు కాపులకు ఆయన పిలుపే ప్రభంజనం. ఆయన పిలిస్తే తునిలో రైలుపట్టాలకెక్కారు. బోగీలు తగులబెట్టారు. పోలీసుస్టేషన్‌ను తగులబెట్టారు. […]

Read More

మల్లెపూల రైతుల కష్టాలు తెలుసు…

కూటమి ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరిస్తాం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భరోసా దర్శి, మహానాడు : దర్శి మండలం చలివేంద్ర, అబ్బాయిపాలెం, నడిమిపల్లి, కొత్తూరు, వెంకటాచలంపల్లి, తానంచింతల గ్రామాల లో శుక్రవారం శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంకటాచలం పల్లె కొత్తూరు గ్రామంలో మల్లెపూల తోటలోకి వెళ్లి రైతు వేదన విన్నారు. మారెడ్డి శ్రీనివాసరావు అనే రైతు మాట్లాడుతూ ఒక ఎకరం మల్లెతోట వేశానని, […]

Read More