రాజమండ్రి నెక్స్ట్‌ లెవెల్‌ అంటే ఇదేనా?

– అరగంట వర్షానికే నగరం జలమయం ` కమీషన్ల కోసం నాశనం చేశారు – భరత్‌పై కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ధ్వజం రాజమహేంద్రవరం: కమీషన్ల కోసం మార్గాని భరత్‌ రామ్‌ రాజమండ్రి నగరాన్ని నాశనం చేశారని సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మండిపడ్డారు. తిలక్‌ రోడ్డులోని తన ఎన్నికల ప్రచార శిబిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భరత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. […]

Read More

ఓట్ల కోసమే బీజేపీ నేతల మత చిచ్చు

విశ్వనగరంపై విషం చిమ్ముతున్నారు ఎన్నికల అధికారులు కేసులు పెట్టాలి సరూర్‌నగర్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి సరూర్‌నగర్‌, మహానాడు : ఓట్ల కోసమే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచా రంలో భాగంగా గురువారం సరూర్‌ నగర్‌ జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. ఈ లోక్‌సభ ఎన్నిక లు దేశ ప్రజలకు జీవన్మరణ సమస్య. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో […]

Read More

అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం

వాస్తవంగా ఇప్పుడు అక్షయ తృతీయ నాడు బంగారం వెండి లాంటి విలువైన వస్తువులు కొనడం రివాజుగా మారింది. కానీ అప్పోసొప్పో చేసి ఈ పండుగ జరుపుకోకూడదు. గుర్తుంచుకోండి. ఈ రోజు అప్పు చేస్తే అది అక్షయమవుతుంది. వాస్తవంగా ఈ అక్షయ తృతీయ నాడు విరివిగా దాన ధర్మ కార్యములు చేసేవారు. ఎందుకంటే ఈ రోజు చేసే జప , తపములు , దాన ధర్మములు అక్షయమవుతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. మత్స్య […]

Read More

అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం

సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు , విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం తెలిసిందే. ఆ […]

Read More

భూములు గుంజిన వెంకట్రామిరెడ్డికి బుద్ధి చెప్పండి

వందల కోట్లు ఇవ్వబట్టే ఆయనకు సీటు తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్టే కేసీఆర్‌ బస్సు యాత్ర ఓట్ల కోసం బీజేపీ దేవుళ్ల రాజకీయం ఇందిర హయాంలోనే మెదక్‌ పారిశ్రామికాభివృద్ధి పదేళ్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌ పాలనలో మగ్గిపోయింది నర్సాపూర్‌ జనజాతర సభలో రేవంత్‌రెడ్డి నర్సాపూర్‌, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జరిగిన నర్సాపూర్‌ జనజాతర బహిరంగ సభలో సీఎం రేవం త్‌రెడ్డి ప్రసంగించారు. మండుటెండల్లో, మంచు కొండల్లో పాదయాత్ర చేసిన నాయకుడు […]

Read More

పోలింగ్ ముగిసిన సాయంత్రానికే జగన్ లండన్ పారిపోతాడు

-అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రౌడీ మూకలు బరితెగిస్తున్నారు -జగన్ అండతో రెచ్చిపోతున్న వైసీపీ గూండాల పరిస్ధితి ఏంటో ఆలోచించుకోండి – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రౌడీ మూకలు బరితెగిస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈనాడు కంట్రిబ్యూటర్ రమేశ్‍ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అధికారం నుంచి దిగిపోయే వరకు వైసీపీ […]

Read More

కోట్ల ఇమేజ్ ముందు బుగ్గన వెలవెల

– బుగ్గనపై సర్వత్రా వ్యతిరేకత – అప్పుల మంత్రి పేరుతో అప్రతిష్ఠ – డోన్‌లో కన్నా ఢిల్లీలోనే ఎక్కువ మకాం – సర్వత్రా ‘పానీ’పట్టు యుద్ధాలే – మంచినీటి సమస్యతో ‘ఫ్యాను’కు కష్టకాలం – బుగ్గనను విడిచి కోట్ల వెంట నడుస్తున్న అనుచరులు – కోట్ల ఇమేజ్ ముందు బుగ్గన వెలవెల కర్నూలు: కేంద్రమాజీ మంత్రి, డోన్ టీడీపీ అభ్యర్ధి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి ఆయన నిజాయితీ, నిరాడంబరతే గెలుపు సోపానమవుతోంది. […]

Read More

సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల ప్రధానాధికారికి విశ్వహిందూ పరిషత్‌ ఫిర్యాదు హైదరాబాద్‌, మహానాడు : ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి…శ్రీరామచంద్రుడు, సీతమ్మపై చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్‌ తప్పుపడుతోంది. అక్షింతలు అయోధ్య నుంచి వచ్చినవి కాదని, అవి బియ్యంతో తయారుచేసి పంచారని ఆరోపించడాన్ని వ్యతిరేకించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన రేవం త్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్‌ రాజుకు వీహెచ్‌పీ నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో కేసీఆర్‌, కేటీఆర్‌ శ్రీరామ్‌ […]

Read More

వైసీపీకి సుజనా బిగ్ షాక్

-బీజేపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్ -కాషాయ కండువా కప్పుకున్న బుల్లా విజయవాడ పశ్చిమలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సుజనా చౌదరికి మద్దతుగా వైసీపీ 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ కుమార్ బీజేపీలో చేరారు. వైసీపీ సీనియర్ నేత అయిన బుల్లా విజయ్ కుమార్ వందలాది మంది అనుచరులతో బీజేపీలో చేరారు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలని, ఆ స్థాయి గల నాయకుడు విజయ్ కుమార్ అని సుజనా […]

Read More

రెండు చోట్లా వైకాపాకు బొక్కే

-టీవీ9 ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి ముఖంలో ప్రేత కళ -జగన్మోహన్ రెడ్డి పాలనలో కట్టిన ప్రాజెక్టు ఒక్కటి లేదు… కొట్టుకుపోయిందే ఎక్కువ -రాష్ట్రానికి వచ్చిన ఫ్యాక్టరీ ఒక్కటి కూడా లేదు… కమీషన్లు ఇవ్వలేదని అమర్ రాజా ను బలవంతంగా తరిమేశారు -అభివృద్ధితో కూడిన సంక్షేమమే చంద్రబాబు నాయుడు లక్ష్యం -నరసాపురం పార్లమెంటు సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కొత్తగా […]

Read More