జగన్ సర్కారుకు సుప్రీం షాక్

– ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలి జగన్ సర్కారుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ ప్రక్రియ వెంటనే ఆపేయడానికి అధికారుల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని సూచించింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లి తవ్వకాలు ఆపేశారా లేదా అనేది తనిఖీ చేయాలని వెల్లడించింది.

Read More

దళితులను నమ్మించి మోసగించిన జగన్‌

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దళితులారా మేల్కోండి కరపత్రం విడుదల మంగళగిరి: దళితులను నమ్మించి మోసం చేసిన జగన్‌ రూ.4,038 వేల కోట్ల దళితుల సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డా రు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం దళితులారా మేల్కోండి కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 27 దళిత పథకాలు రద్దు […]

Read More

ప్రజల మధ్య.. ప్రజల కోసం.. ప్రజాగళమై

• గత మూడేళ్లుగా నిరంతరం ప్రజల మధ్య చంద్రబాబు • అలుపెరుగని యాత్రలు, సభలతో ప్రజలను ఆశ్చర్యపరచిన తెదేపా అధినేత • గత 46 రోజుల్లో 89 ప్రజాగళం భారీ సభలు • గత నాలుగు నెలల్లో 114 నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు • రా కదలి రా, ఇదేం ఖర్మ రాష్ట్రానికి, బాదుడే బాదుడు లతో చైతన్యయాత్రలు • ఉమ్మడి కూటమి నేతల సభలతో ప్రజల్లో జోష్ పెంచిన […]

Read More

మీ భూమి పత్రాలపై గుమస్తా పెత్తనం ఏంటి?

-ఉద్యోగుల చైతన్యం బ్రహ్మాండం -గన్నవరం పిల్లసైకో తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడు -కూటమి మ్యానిఫెస్టో కళకళలాడుతోంది -గన్నవరం ప్రజలు వీరోచితంగా పోరాడారు -పోలవరం కాలువల్లో మట్టి దొంగతనం చేసిన నీచులు వైసీపీ నాయకులు -గన్నవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గన్నవరం పిల్లసైకో తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడు. చివరి గడియకు వచ్చాం. మూడు రోజుల్లో ఎన్నికలు ముగియనున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో ఒక పెద్ద సైకో ఉన్నాడు. […]

Read More

మంగళగిరిలో నందమూరి సుహాసిని ప్రచారం

నారా లోకేష్‌ను గెలిపించాలని పిలుపు మంగళగిరి రూరల్‌:  నారా లోకేష్‌కు మద్దతుగా శుక్రవారం మంగళగిరి రూరల్‌ చిన్నవడ్లపూడి గ్రామంలో నందమూరి సుహాసినితో పాటు లోకేష్‌ కుటుంబసభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ముందుగా గ్రామస్థులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్‌షోతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నందమూరి సుహాసిని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరదని, అందరం కలిసి ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని […]

Read More

జగన్ వస్తే మీ భూమి మీది కాదు

-ఫ్యాన్ కి ఓటేస్తే మెడకు ఉరేసినట్లే -ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50 కరెంట్ ఇస్తాం -మీ భూమి మీకు కావాలంటే కూటమి రావాలి -జగన్ ల్యాండ్ గ్రాబియింగ్ చట్టాన్ని తగులబెట్టండి -పాసుపుస్తకంపై జగన్ బొమ్మ తీసేసి రాజముద్ర వేస్తాం -ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలనేదే మూడు జెండాల ఎజెండా -ఉండి ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండి: ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు రావడం సంతోషకరం. […]

Read More

నాని వర్సెస్‌ చిన్ని…అన్నదమ్ముల సవాల్‌

అకమ్రాస్తులు, కేసులపై నానికి చిన్ని సవాల్‌ నీపై ఆరోపణలు నిరూపిస్తా…దమ్ముంటే నాపై నిరూపించు లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయటపెడతా ఎంపీగా పదేళ్లలో ఏం చేశావో నగర ప్రజలకు చెప్పు నీపై కేసులు ఉన్నది వాస్తవం కాదా? విజయవాడ, మహానాడు : విజయవాడ టీడీపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థులు, అన్నదమ్ములైన కేశినేని చిన్ని, కేశినేని నానిల మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతోంది. చిన్నిపై ఇటీవల నాని […]

Read More

పోలవరం పూర్తి చేస్తా…నిర్వాసితులకు న్యాయం చేస్తా

-జగన్ పొత్తు కేసుల మాఫీ కోసం…నా పొత్తు రాష్ట్రం కోసం -గల్లీలో గలీజు రాజకీయాలు చేస్తారు -రాష్ట్ర భవిష్యత్ మార్చుకునేందుకు మరో 3 రోజులే సమయం ఉంది -మే 13న మీరు వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కావాలి -జగన్ చేసేవన్నీ చీకటి రాజకీయాలు -వంద రోజుల్లో గంజాయి మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేస్తా -ప్రతి పేద కుటుంబానికి పెద్దకొడుగా ఉంటా -ఉద్యోగులందరికీ తక్కువ ధరకే ఇంటి స్ధలాలు, పెండింగ్ […]

Read More

సరైన అభ్యర్థిగా సుజనాను భగవంతుడే పంపించారు

-సుజనాను గెలిపించుకుంటాం – నగరాల నేతలు రాంపిళ్ళ, పిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని అత్యధిక మెజారిటీ గెలిపించుకుంటామని నగరాల సామాజిక వర్గ నేతలు తెలిపారు. బీజేపీ ఎన్నికల కార్యాలయంలో నగరాల సంఘ నేతలు రాంపిల్ల శ్రీనివాసరావు, పిల్లా శ్రీను, బాయన శేఖర్ బాబు, బాయన అచ్యుత రావు, గుజ్జారీ అమర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. పశ్చిమానికి సరైన అభ్యర్థిగా సుజనాను భగవంతుడే పంపించారని, నియోజకవర్గ […]

Read More

హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా?

కేసీఆర్‌ లాంటి గలీజు లీడర్‌ ఇంకొకరు లేరు వినోద్‌ ఓడిపోతే బీఆర్‌ఎస్‌ను మూసేసి రాజకీయ సన్యాసం చేస్తావా? ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడు కేసీఆరే నా వెనుక 80 శాతం హిందువులున్నారు… కేసీఆర్‌ను ఓడిరచేందుకు ముస్లింలంతా ఒక్కటి కావాలంటావా? బీజేపీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఫైర్‌ కరీంనగర్‌, మహానాడు : 20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా? హిందువులారా మీ సత్తా ఏందో కేసీఆర్‌కు […]

Read More