– ఆనాడు అల్లూరి.. ఈనాడు కనుమూరి! ఆనాడు అల్లూరి! ఈనాడు కనుమూరి..! ఆగర్భ శ్రీమంతుడు! రఘురాముడు! సాహిత్య పిపాసి! అవగాహన ఉన్న వివేకి! ప్రజావ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను తూర్పారబట్టే హాలికుడు! నిర్భంధం..నిరంకుశం..హింస..తట్టుకుని నిలిచిన పోరాట యోధుడు! పల్లె గడప కు చేరిన ఆయన గొంతు! ప్రత్యర్ధులకు గుండె గుభేలు! దగాపడిన..గాయపడిన..ప్రజల స్వరం వినిపించే ఆయన్ని ప్రజలు సొంతం చేసుకున్నారు! ఒకేఒక్కడు! వెనక్కి తిరిగి చూడడు! ప్రజల సరదాలు..సుఖసంతోషాలు పంచుకోవాలనుకునే మనస్తత్వం […]
Read Moreకాయ్ రాజా కాయ్
-గెలుపు గుర్రాలపై భారీ బెట్టింగులు -వందలకోట్లలో బెట్టింగులు -సై అంటున్న తెలుగుదేశం శ్రేణులు -వెనుకాడుతున్న వైసీపీ ( వాసిరెడ్డి రవిచంద్ర) ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాక బెట్టింగులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి? అధికారం ఎవరికి వస్తుంది? జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి? మా నియోజకవర్గంలో మెజార్టీ ఎంత? తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కుప్పంలో ఎంత మెజార్టీ వస్తుందో ..పులివెందులలో జగన్ కు ఎంత మెజార్టీ వస్తుంది ..మంగళగిరిలో […]
Read Moreటీడీపీతో పోలీసులు, ఎన్నికల కమిషన్ కుమ్మక్కు
రూరల్ సీఐ డబ్బు తీసుకుని వారికి పనిచేశాడు దమ్మాలపాడులో రీ పోలింగ్ జరిపించాల్సిందే సత్తెనపల్లిలో భారీ మెజార్టీతో గెలవబోతున్నా వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు సత్తెనపల్లి, మహానాడు : పల్నాడు ప్రాంతంలో టీడీపీతో ఎన్నికల కమిషన్, పోలీసులు కుమ్మక్కయ్యారని సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. సంక్షేమ పాలన […]
Read Moreయుద్ధ ప్రాతిపదికన కాలువలకు మరమ్మతులు చేపట్టాలి
-చివరి ఆయకట్టుకు నీరు అందటం లేదు -లాకులకు మరమ్మతులు ఈ వేసవి ముగిసేలోగా పూర్తి చేయాలి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టిపెట్టలేదు. సాగు నీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలి. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసిన తరుణంలో- మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై […]
Read Moreకారంపూడిలో టీడీపీ కార్యాలయం ధ్వంసం
కారంపూడి, మహానాడు : పోలింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి పట్టణం, కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామాల్లో తెలుగుదేశం, వైసీపీ శ్రేణులు పరస్పర దాడులకు దిగాయి. దీంతో మండలంలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. వాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
Read Moreనా జన్మదినోత్సవం రోజే… వైకాపా మరణం
-రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఇక వైకాపా ఉండే అవకాశం లేదు -జూన్ 4 న ఆ పార్టీ పెద్దకర్మ -నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో వైకాపా ఉండే అవకాశమే లేదని నరసాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు అన్నారు. మే 13వ తేదీన ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ […]
Read Moreబీరు సీసాలతో పులవర్తి నానిపై దాడి
-చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి నానిపై వైసీపీ హత్యాయత్నం -ఆసుపత్రికి తరలింపు -చంద్రగిరిలో ఉద్రిక్తం తిరుపతి : స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నానితో పాటు ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డిపై కొంతమంది వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ […]
Read Moreకార్యకర్తల తెగువ అభినందనీయం
అండగా నిలిచిన ఓటర్లకు కృతజ్ఞతలు దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : వైసీపీ దాడులకు ఎదురొడ్డి నిలబడి పార్టీ శ్రేణులు, ఓటర్లు ఓటేసి అండగా నిలవడం మరిచిపోలేనని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కొనియాడారు. మంగళవారం కూట మి నాయకులు, కార్యకర్తలు ఆమెను కలిసి అభినందించారు. అనంతరం లక్ష్మి మాట్లాడు తూ కూటమి కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో […]
Read Moreకవితకు మరోసారి బిగ్ షాక్
కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం ఈడీ అధికారులు వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు. ఎనిమిది వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ను దాఖలు చేసింది. దాంతో కోర్టు జ్యుడీషి యల్ కస్టడీని మరోసారి ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పు చెప్పింది. ఇప్పటికే సీబీఐ కేసులో ఆమెకు కోర్టు ఈ నెల […]
Read Moreఐదేళ్లుగా ప్రజల హక్కులను హరించారు.. ప్రజా ఉద్యమాలను అణిచివేశారు
-జగన్ రెడ్డి తమ అంతేవాసులను పెట్టుకుని రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు -అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. -ప్రజా ఉద్యమంలో ఎన్డీయే కూటమి గెలవబోతుంది – మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీలో అరాచక, ఆటవిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది ప్రజలు తరలివచ్చి తమ తీర్పును వెలువరించారు. 5 ఏళ్లు భరించి, ఓపిక నశించిన, ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మార్గం అని భావించిన […]
Read More