2019 కంటే ఎక్కువగా సైలెంట్‌ ఓటింగ్‌

అణిచివేత వర్సెస్‌ ఆత్మాభిమానం మధ్య ఎన్నికలు బలంగా ప్రజల్లోకి ల్యాండ్‌ టైటిలింగ్‌ ప్రచారాస్త్రం కూటమి పొత్తును నిలబెట్టిన ప్రజలు అమరావతి : ఈసారి సామాన్య ఓటరు అసలు భయపడలేదు. సైలెంట్‌ ఓటింగ్‌ ఎక్కువగా ప్రభు త్వాలకు వ్యతిరేకంగా జరుగుతుంది. ప్రజలకు పాలకులు ఏమి చేసినా, చేయకపోయినా హింస, అణిచివేత, అహంకారాన్ని మాత్రం తట్టుకోలేరు. ఎంత గొప్పవాడైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ ఎన్నికలు హింస, అణిచివేత, అహంకారం వర్సెస్‌ ఆత్మాభిమా నం […]

Read More

ప్రతిపక్ష హోదా పొందలేని స్థితిలో

వైసీపీకి దక్కనున్న స్థానాలు! నా తెలుగుజాతికి ఈరోజు ప్రత్యేక శుభోదయం. ఆత్మగౌరవంతో రాజకీయ చైతన్యంతో రాష్ట్రం నలుమూలలా వైసీపీ రాక్షసులను, కాలకేయులను, సైకోలను, అహంకారులను తరిమి తరిమికొట్టిన నా తెలుగుజాతికి తెలుగు యువతకు, తెలుగు మహిళలకు, జనసైనికులకు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని రీతిలో ఓట్లతో పోటెత్తి అమోఘమైన ప్రజాస్వామిక తీర్పును ఇచ్చిన ఆంధ్రులకు నమస్సుమాంజలులు. తెలుగుదేశం కూటమికి 155 నుంచి 160 సీట్లు, […]

Read More

బీజేపీ, శివసేన ప్రభుత్వం భారీ కుంభకోణం

రూ.10 వేల కోట్లు దిగమింగిన షిండే, ఫడ్నవీస్‌ అంబులెన్స్‌ల కొనుగోళ్లలో చేతివాటం బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం గప్‌చుప్‌గా అవినీతి ప్రసార మాధ్యమాలు మహారాష్ట్ర, మహానాడు : షిండే-ఫడ్నవీస్‌ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఓ టీవీ చానల్‌ సంచలనాత్మక కథనం ప్రసారం చేసింది. అంబులెన్స్‌ల కొనుగోలు ఒప్పందం దుర్వినియోగంపై బాంబే హైకోర్టు షిండే-ఫడ్నవీస్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. సుమీత్‌ ఫెసిలిటీస్‌, బీవీజీ కంపెనీలు ప్రభుత్వానికి […]

Read More

తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ హోరాహోరీ

– తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతం – 65 శాతం పోలింగ్ – కాంగ్రెస్‌కే జైకొట్టిన మైనారిటీలు – మెదక్, వరంగల్‌లో పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్ – కాంగ్రెస్-బీజేపీ మధ్యనే పోటీ – హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు – హైదరాబాద్‌లో ఓటింగ్‌కు విముఖత చూపిన మైనారిటీలు – తొలిసారి ఇళ్లకు వెళ్లి ఓటర్లను అభ్యర్ధించిన మజ్లిస్ – నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్‌కు అత్యధిక మెజారిటీ? ( అన్వేష్) […]

Read More

అల్లు అర్జున్ మీదేనా.. నాగబాబు ట్వీట్?

-పవన్ ప్రచారానికి రాని అల్లు అర్జున్ -పవన్ కోసం పిఠాపురం వెళ్లిన రాంచరణ్ -వైసీపీ అభ్యర్ధికి ప్రచారానికి వెళ్లిన అల్లు -పవన్ వ్యక్తిగత జీవితంపై వైసీపీ దుష్పచారం -అయినా ఆ పార్టీకే అల్లు అర్జున్ ప్రచారం ( మార్తి సుబ్రహ్మణ్యం) జనసేనాధిపతి పవన్ కల్యాణ్ అన్నయ్య, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే. మాతో […]

Read More

ఓటింగ్.. ఊచకోతలా ఉంది

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళి ఎలా ఉందో… కొత్తగా ఓటుహక్కు వచ్చిన యువ ఓటర్ల ఓటింగ్ సరళి కూడా అదేవిధంగా ఉంది !! అభివృద్ధి ఖచ్చితంగా కావాలంటున్నారు ! ఉదయం 7.30 గంటలకు ఇదే చోట కూర్చుని మధ్యాహ్నం 3.30 గంటలకు లేచి ఓటు వేసి వచ్చా కొత్త ఓటర్లను వాళ్ళ కుటుంబాలను చైతన్య పరిచా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటు వేసిన వారి ఓటింగ్ సరళి అయితే […]

Read More

వెనక్కి తగ్గని ఓటరు ధైర్యానికి వందనం

-కొత్త చరిత్రకు ఇది శ్రీకారం -రాష్ట్రానికి ఇకపై అన్నీ మంచి రోజులే -పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రతి ఓటరుకు హృదయపూర్వక ధన్యవాదాలు -ఓటర్లకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో వెల్లివిరిసిన చైతన్యం చూసాక కొత్త చరిత్రకు ఇది శ్రీకారం అనిపించింది. అరాచకానికి ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన సాధించుకోవాలనే కసి […]

Read More

మోదీని పొగడ్తలతో ముంచెత్తిన ‘ద ఎకనమిస్ట్’

-సముద్ర రవాణా అభివృద్ధి విషయం లో మోదీపై ప్రశంసలు -మౌలిక సదుపాయాలను భారీగా విస్తృతపరచడమే మోదీ అతిపెద్ద విజయం -వేల కొద్దీ మైళ్ల హై వేలు -వేగవంతమైన ఇంటర్‌సిటీ రైళ్లు ఎప్పుడూ మోదీ ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధించే అంతర్జాతీయ ఆర్థిక పత్రిక ‘ద ఎకనమిస్ట్’ అయితే, ఈ సారి ఆశ్చర్యంగా సముద్ర రవాణా అభివృద్ధి విషయం లో మోదీ ప్రభుత్వాన్ని పొగుడుతూ పెద్ద వ్యాసం ప్రచురించింది. ఆ వ్యాసం […]

Read More

కూటమికి రాష్ట్రంలో భారీ విజయం తథ్యం

• ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పునిచ్చారు • దేశానికి మరోమారు మోదీ పాలన అవసరం • వారణాసిలో విలేకరులతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీయే కూటమి విజయం సాధించడం తథ్యమని ఓటర్ల తీర్పు స్పష్టంగా ఇచ్చారు. భారీ మెజార్టీతో ఎన్టీయే కూటమి రాష్ట్రంలో గెలవబోతోందని, ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పును ఇచ్చార’ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ […]

Read More