ఆ ఇద్దరికీ పోటీగా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న అలియాభ‌ట్ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఏకంగా సీనియ‌ర్ భామ‌ల‌తోనే పోటీ ప‌డుతుంది. వాళ్ల‌తో స‌మాన పారితోషికం అందుకుంటుంది. హాలీవుడ్ లో న‌టించిన అనుభ‌వం..బాలీవుడ్ క్రేజ్ దృష్ట్యా భారీగానే సంపాదిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా క‌థ న‌చ్చితే ఎలాంటి సినిమాలైనా ఓకే అంటూ ముందుకెళ్తుంది. అలాగే కియారా అద్వాణీ కూడా ఇదే దూకుడుతో సినిమాలు చేస్తోంది. […]

Read More

రొమాంటిక్ కామెడీ చిత్రం “సంగీత్” ఘనంగా ప్రారంభం

లహరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న “సంగీత్” చిత్రం ఈరోజు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. నిహారిక కొణిదెల చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించగా, శౌర్య కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్‌కు ఎస్‌.ఎస్‌. కార్తికేయ క్లాప్‌ కొట్టారు. ‘హంబుల్ పొలిటీషియన్ నోగ్‌రాజ్’తో ఎంతగానో గుర్తింపు పొందిన రచయిత-దర్శకుడు సాద్ ఖాన్ “సంగీత్” చిత్రానికి దర్శకత్వం వహిసున్నారు. […]

Read More

‘రాజు యాదవ్’ రియలిస్టిక్ ఎంటర్ టైనర్ అందరికీ కనెక్ట్ అవుతుంది-డైరెక్టర్‌ కృష్ణమూర్తి

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ […]

Read More

అహంకారం వర్సెస్ ఆత్మాభిమానం

– ఈ పోటు..ఎవరిపై వేటు? – జగన్ సర్కారుపై వెల్లువెత్తిన ప్రజావ్యతిరేకత – ఒక్క హైదరాబాద్ నుంచే 10 లక్షల మంది ఓటర్లు రాక – బెంగళూరు, చెన్నై నుంచి మరో 6 లక్షల మంది ఓటర్లు – జగన్‌పై కసితోనే ఏపీకి వచ్చిన ఆ ఓటర్లు – దానినే ధృవీకరించిన టీవీ9 – ఉద్యోగుల ఓట్లలో 90 శాతం కూటమికే – మధ్య, ఎగువ మధ్య తరగతి ఓటు […]

Read More

తెలంగాణలో ఎల్లో అలెర్ట్‌ జారీ

 మూడు రోజుల పాటు వర్షాలు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో రాగల మూడు రోజులలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని… ఉరుములు, మెరుపులతో వర్షం కురువవచ్చునని తెలిపింది. గురువారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలో మీటర్ల నుంచి 50 కిలో […]

Read More

భూకంపంతో వణికిన మేఘాలయ

రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1 ఎక్స్‌లో పోస్టు మేఘాలయలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. వెడల్పు : 25.17, పొడవు : 92.13, 25 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది.

Read More