మళ్లీ తిహార్‌ జైలుకు కవిత

జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగిస్తూ తీర్పు ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను మళ్లీ పొడిగించారు. సోమవారంతో కవిత రిమాండ్‌ ముగియడంతో ఆమెను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీబీఐ కేసు లో జూన్‌ 3 వరకు కవిత రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మద్యం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఆరెస్ట్‌ చేశారు. అనంతరం […]

Read More

కౌంటింగ్‌ సజావుగా జరపడమే లక్ష్యం

-నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు -పల్నాడు నూతన ఎస్పీ మల్లికాగార్గ్‌ నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లికా గార్గ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్‌ 4న కౌంటింగ్‌ సజావుగా జరగడమే ముందున్న మొదటి లక్ష్యమని వెల్లడిరచారు. దేశానికి లా ఆర్డర్‌ లో ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు ఉండేది. ప్రస్తుతం జరిగిన సంఘటనల కారణం గా కొన్ని శాంతి భద్రతలు అదుపు తప్పాయి. […]

Read More

కౌంటింగ్‌కు పటిష్ఠమైన బందోబస్తు

-అల్లర్లు జరగకుండా పూర్తిస్థాయిలో చర్యలు -మరికొందరిపై బైండోవర్‌ కేసులు నమోదు -జూన్‌ 5 వరకు పల్నాడులో 144 సెక్షన్‌ -పల్నాడు కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ పల్నాడు జిల్లా నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టర్‌ లత్కర్‌ శ్రీకేష్‌ బాలాజీ సోమవారం విలేఖరుల సమావేశం లో మాట్లాడారు. ప్రత్యేకమైన పరిస్థితులలో ఎలక్షన్‌ కమిషన్‌ పల్నాడు జిల్లా కలెక్టర్‌గా తనను నియమించిందన్నారు. పల్నాడులో జరిగిన సంఘటనలు దేశంలోనే చర్చనీయాంశమయ్యాయని, ఈ నేపథ్యంలో జూన్‌ 4న […]

Read More

స్కూలు దశ నుంచే మంచి అలవాట్లు నేర్పాలి

-ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు -జిల్లాలోనే విద్యాహబ్‌గా నరసరావుపేట -సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నరసరావుపేట, మహానాడు: సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ సోమవారం నరసరావుపేటలో పర్యటించారు. కేసానుపల్లి వద్ద ఢిల్లీ పబ్లిక్‌ స్కూలులో జ్యోతి ప్రజ్వలన చేసి చేసి వేడుకల్లో పాల్గొన్నారు. నరసరావుపేటకు ఢిల్లీ పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యమని, […]

Read More

డీజీపీకి సిట్‌ బృందం ప్రాథమిక నివేదిక

-రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు -33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించిన విచారణ బృందం -నిన్న అర్ధరాత్రి వరకు ఆయా ప్రాంతాల్లో కొనసాగిన సిట్‌ పర్యటనలు -నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించిన అధికారులు -సీఈవో, సీఈసీకి నివేదికను పంపనున్న ప్రభుత్వం -మరికొందరు అధికారులపై కేసులు పెట్టే అవకాశం అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను సిట్‌ బృందం సోమవారం డీజీపీ హరీష్‌కుమార్‌ […]

Read More

రైసీ మృతి ..సంతాపదినం ప్రకటించిన భారత్

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నెల 21న సంతాపదినం పాటించనున్నట్లు ప్రకటించింది. రైసీ గౌరవార్థం ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో భారత్ 3 రోజులు సంతాప దినాలు పాటించింది.

Read More

వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఏదీ?

-కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్ -ఈ సీజన్ నుంచే అన్ని రకాల వడ్లకు 500 చొప్పున బోనస్ చెల్లించాలి -మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కింది. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, మేమా మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో కూడా పచ్చి […]

Read More

ఎమ్మెస్పీ ధరకే తడిచిన ధాన్యం కొనుగోలు

-36 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు -వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు క్వింటా కు 500 బోనస్ -అమ్మ ఆదర్శ కమిటీ ల ద్వారా పాఠశాల మెయింటెనెన్స్ -తెలంగాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్: 36 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజుల లోపే రైతు ల ఖాతాలో నగదు జమ చేశాం. ఎమ్మెస్పీ ధరకే తడిచిన […]

Read More

‘సాక్షి’ ఫలితాల లెక్క ఇదీ…

– 80 సీటొస్తాయన్న సాక్షి బృందం – సీమలోనే మీసం మెలేసిన వైసీపీ – మిగిలిన జిల్లాలలో ‘అంతంతమాత్రమేనట’ – రాజధానిగా ప్రకటించిన ఉత్తరాంధ్రలో నిరాశనే ( అన్వేష్) ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి అంచనాలు వేరు వేస్తున్నారు. సర్వే సంస్థలు రకరకాల ఫలితాలిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరి సర్వేలు వారు చేయించుకుంటున్నాయి. అయితే అధికార వైసీపీ మీడియా చేసిన సర్వేలేమిటి? వచ్చిన నివేదికలు ఏమిటన్న దానిపై సర్వత్రా […]

Read More

అమెరికాలో తెలుగుమహిళకు అరుదైన గౌరవం

సుపీరియల్‌ కోర్టు జడ్జిగా జయ బాదిగ విజయవాడ, మహానాడు : అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. విజయవాడకు చెందిన జయ బాదిగ శాక్రమెంట్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టు జడ్జిగా నియమితు లయ్యారు. కాలిఫోర్నియాలో నియమితులైన తొలి తెలుగు జడ్జిగా నిలిచారు. ఆమె హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించారు. ఈ క్రమంలోనే ఆమె జడ్జిగా నియామకం కావడంతో అక్కడి ప్రవాసాంధ్రులతో పాటు రాష్ట్రానికి […]

Read More