రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ – ఉషారాణి దంపతులు ఆదివారం చల్లపల్లి మండలం నడకుదురులోని ప్రాచీన శైవక్షేత్రం శ్రీ పృథ్వీశ్వర స్వామిని దర్శించుకున్నారు. పృథ్వీశ్వర స్వామి దేవస్థాన రాజగోపుర వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఎంపీ దంపతులు పృథ్వీశ్వరుని సేవలో తరించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రదాత మండవ రవీంద్ర – రమణ కుమారి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు కంఠంరాజు సాయి గణపతి దీక్షితులు స్వామి […]
Read Moreగుంటూరులో వ్యభిచార నిర్వాహకురాలిపై కేసు నమోదు
గుంటూరు నగరం లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళపై శనివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మల్లారెడ్డి నగర్ లో ఓ మహిళ తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుందని వచ్చిన సమాచారంతో, శనివారం నగరంపాలెం సీఐ మధుసూదనరావు సిబ్బందితో తనిఖీలు చేశారు. తనిఖీల్లో అయిదుగురు మహిళలను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు.
Read Moreమంత్రి సత్యకుమార్కు పాతూరి సన్మానం
విజయవాడ: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న శుభసందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసి.. శాలువాతో సత్కరించి.. వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించిన ఏపీ బీజేపీ మీడియా ఇన్ ఛార్జ్ పాతూరి నాగభూషణం . ఈ సందర్బంగా సత్యకుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వైద్యసేవలు బలోపేతం అయి.. ఆసుపత్రుల రూపురేఖలు […]
Read Moreముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బక్రీద్ శుభాకాంక్షలు
అమరావతి: స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్యఉద్దేశం అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశమని, పండుగ సందర్భంగా ఖుర్బానీ ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారన్నారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగగుణాన్ని ప్రబోధించే […]
Read Moreదుర్గమ్మ వారికి సేవ చేసే అవకాశం అదృష్టం
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో.. దుర్గగుడి దివ్య క్షేత్రాన్ని మరింత మరింత అభివృద్ధి – భక్తులకు విస్తృతమైన సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు – విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ జూన్ 16: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు విస్తృతమైన సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా […]
Read Moreఫర్నీచర్ దొంగ జగన్ ను వదిలేస్తారా?
జగన్పై దొంగతనం కేసు పెట్టాల్సిందే – కోడెల సూత్రం జగన్కూ అమలుచేయండి – గుంటూరు ఎస్పీకి బ్రాహ్మణ చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్శర్మ ఫిర్యాదు అనుకున్నదే అవుతోంది. సర్కారు ఫర్నీచర్ను తన సొంతం చేసుకున్న మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై.. క్రమంగా ‘ఫర్నీచర్ దొంగ’ ముద్ర బలపడుతోంది. తాజాగా సర్కారు ఫర్నీచర్ను అక్రమంగా వాడకుంటూ, వాటి దొంగతానికి పాల్పడిన జగన్మోహన్రెడ్డిపై.. తక్షణం కేసు నమోదు చేయాలని కోరుతూ, పోలీసులకు ఫిర్యాదు చేయడం […]
Read Moreకేసీఆర్ తీరు అప్రజాస్వామికం
కేసీఆర్ ఎదురుదాడి చేస్తే రేవంత్, భట్టి ఎందుకు స్పందించరు? సీబీఐ విచారణ ఎందుకు కోరరు? హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వ తీరు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విద్యుత్ విచారణ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాకుండా, అసలు కమిషన్ కు విచారణ జరిపే అర్హత లేదంటూ విమర్శించడాన్ని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. గత ప్రభుత్వ […]
Read Moreజగన్ సామాజిక న్యాయం.. భలే భలే!
– విజయసాయికి జగన్ ఝలక్ – విజయసాయిని వాడుకుని వదిలేసిన జగన్ – బాబాయ్కే పార్లమెంటరీ పార్టీ పెత్తనం – మూడు పదవులకూ ‘రెడ్డి’ కార్పెట్ – మాటలు బీసీ,దళితులవి చేతలేమో రెడ్లకు – బయటపడ్డ జగన్ ‘సామాజిక న్యాయం’ ( మార్తి సుబ్రహ్మణ్యం) సామాజిక న్యాయం.. రాజకీయాల్లో ఇదో కుల అస్త్రం. కుల నినాదం. అప్పట్లో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి అయితే, దీనినే ట్యాగ్లైన్గా పెట్టుకున్నారు. సామాజిక న్యాయం […]
Read Moreమహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు
దశాబ్దాల తర్వాత నరసరావుపేటలో టీడీపీ జెండా ఎగరేసిన నేపథ్యంలో ఇస్సపాలెం మహంకాళి అమ్మవారికి నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు మొక్కులు తీర్చుకున్నారు.అమ్మవారికి ఎమ్మెల్యే అరవింద బాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవుని దయ,ప్రజల ఆశీర్వాదం ఫలితంగానే ఈ రోజు ఈ స్థాయి గెలుపు సాధ్యమైందన్నారు.ప్రజలకు మేలు చేసేది ఎవరో.. కీడు చేసేది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు.ప్రజలకు […]
Read Moreనరసరావుపేటలో టీడీపీ గెలుపుతో సంబరాలు
-ఘన విజయం సాధించడంతో కోటప్పకొండకు పాదయాత్ర -కొత్తపాలెం నుండి టీడీపీ శ్రేణుల యాత్రను ప్రారంభించిన డా౹౹చదలవాడ రెండు దశాబ్దాలుగా కలగా మిగిలిన విజయాన్ని భారీ మెజారిటీతో సాధించిన నేపథ్యంలో నరసరావుపేట నియోజకవర్గం కొత్తపాలెం గ్రామస్తులు కోటప్పకొండలో మోక్కులు తీర్చుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు.తెలుగుదేశం పార్టీ శ్రేణుల సంతోషాన్ని,అభిమానాన్ని చూసి భావోద్వేగంతో పాదయాత్రను ప్రారంభించారు.ఎన్నో కుట్రలు మరెన్నో కుతంత్రాలు కుయుక్తులు పన్నినా ప్రజలు తెలుగుదేశం పార్టీకి నరసరావుపేటలో భారీ మెజారిటీ అందించడం పై […]
Read More