నాణ్యమైన నెయ్యితో నమూనా లడ్డూలు ఈ ఓ

తిరుమల, 21 జూన్ : మహానాడు : నాణ్యమైన నెయ్యి, శెనగపిండి, యాలకులు ఉపయోగించి నమూనా లడ్డూలను సిద్ధం చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు పోటు కార్మికులకు సూచించారు. శుక్రవారం తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో లడ్డూ తయారీపై జేఈవో  వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిషోర్‌తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యత తగ్గుముఖం పట్టడంపై కారణాలను ఈవో పోటు కార్మికులను […]

Read More

ఈపూరుపాలెంలో యువతి హత్య

సీఎం సీరియస్ నేర స్థలికి హోంమంత్రి బాపట్ల జూన్21,మహానాడు : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో గుర్తుతెలియని దుండగులు  దారుణంగా  హతమార్చారు.   రైల్వే పట్టాలపై పడవేశారు. ఆ యువతిని అత్యాచారం చేసి హతమార్చినట్టు ఘటనా స్థలిలో ఆధారాలు కనిపిస్తున్నాయి.  డెడ్ బాడీని చూసిన స్థానికులు  వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యువతి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఆమెను తీవ్రంగా హింసించి క్రూరంగా హతమార్చినట్టు స్థానికులు భావిస్తున్నారు. నేర […]

Read More

సీఐఎస్‌ఎఫ్ ఆధీనం లోకి విజయవాడ విమానాశ్రయం

విజయవాడ జూన్21 మహానాడు : గన్నవరం లోని విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయం భద్రతను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సి ఐ ఎస్ ఎఫ్) తీసుకోనుంది. ఈ మేరకు తాజాగా ఎయిర్‌ పోర్టు అథారిటీ డీజీపీకి లేఖ రాసింది. జులై 2 నుంచి సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని లేఖలో పేర్కొంది. సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనం లోకి వచ్చిన వెంటనే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న రాష్ట్ర ఎస్పీఎఫ్‌ విభాగాన్ని […]

Read More

జయశంకర్ త్యాగాలు మరువ లేనివి

– కేసీఅర్. హైదారాబాద్ జూన్21 మహానాడు : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని అర్పించిన సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. నేడు జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ‘పదేళ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రగతి పాలనలో జయశంకర్ స్ఫూర్తి ఇమిడి ఉంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నేటి రాష్ట్ర […]

Read More

పోచారం లాంటి పెద్ద మనిషి పార్టీ మారడం గర్హనీయం

హైదారాబాద్ జూన్21:మహానాడు : మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించిన మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి . 2012లో ఆయన రాజీనామా చేసి తెలంగాణ కోసం పోటీచేస్తే అందరం కలిసి గెలిపించుకున్నామని,2014లో గెలిచిన ఆయనను తెలంగాణ మొదటి వ్యవసాయ శాఖా మంత్రిగా గౌరవించుకున్నాం అన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత  స్పీకర్ గా చేసే ఆయనకు […]

Read More

ప్రైవేట్ వారికి అప్పగిస్తే సింగరేణి కుదేలు

-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదారాబాద్ జూన్ 21మహానాడు: సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టంలోని 17 (ఏ) ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించే అవకాశం ఉన్న దానిని పక్కనపెట్టి వేలం పాటలో పెట్టి ప్రైవేట్ వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కుదేలు చేయడమేననీ డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి […]

Read More

వికృతానందం పొందిన చోటనే జగన్ విషాదం

పట్టు‘వదిలిన’ విక్క్రమార్కుడు చంద్రబాబు పడిన చోటనే తిరిగి నిలబడిన బాబు బూతులు తిట్టించిన నోటితోనే బ్రతిమిలాడుకున్న దౌర్భాగ్యం జగన్ వినతిని పెద్దనమనసుతో మన్నించిన చంద్రబాబు ఒక్కరోజుకు జగన్ వాహనానికి అనుమతి మంత్రుల తర్వాత ప్రమాణానికి బాబు అంగీకారం వెనుక గేటు నుంచి జగన్ వీరోచిత ప్రవేశం ఒక అవమానం.. మరో అహంకారానికి సాక్షిగా నిలచిన సభ ( మార్తి సుబ్రహ్మణ్యం) మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. లేకపోతే కాలమే […]

Read More

టెక్టోరో కు గూగుల్ గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డు

లండన్ లో అవార్డు స్వీకరించిన  ఎం డీ శ్రీధర్ దన్నపనేని హైదరాబాద్, జూన్ 21: మహానాడు : ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్‌ల విస్తరణ, సమీకృతంలో  విశేషమైన సహకారం అందించినందుకు గూగుల్ నుండి టెక్టోరో కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డును అందుకుంది. లండన్‌లో జరిగిన   ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ గ్లోబల్ పార్టనర్ సమ్మిట్ 2024లో ఈ అవార్డును టెక్టోరో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ దన్నపనేని అందుకున్నారు. ఈ సందర్భంగా  టెక్టోరో […]

Read More

తలసాని ని పరామర్శించిన గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 21 మహానాడు : మాజీమంత్రి, సనత్ నగర్ ఎం ఎల్ సి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మరణించగా, శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎం ఎల్ సి ఎం ఎస్ ప్రభాకర్ రావు లు వెస్ట్ మారేడ్ పల్లి లోని శంకర్ యాదవ్ […]

Read More

రేవంత్ రెడ్డి పరిపాలన పై స్పందించిన పోచారం

హైదరాబాద్, జూన్ 21 మహానాడు : రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న పరిణామాలను గమనించిన పిమ్మట నేను వారిని మా ఇంటికి మనఃస్పూర్తిగా ఆహ్వానించాననీ పోచారం అన్నారు. రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి, రైతు సంక్షేమంతో పాటుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం వారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ఆమోదయోగ్యమైననీ అని అన్నారు. తాను స్వయంగా రైతుననీ,రైతుల కష్టసుఖాలు తనకు తెలుసనీ, అందుకే […]

Read More