పోరాట ఫలితమే ఎన్నికల్లో విజయం

రాష్ట్ర అభివృద్ధికై ఇక నుండీ పోరాడుదాం కలిసి పని చేద్దాం,నమ్మి ఓట్లేసిన ప్రజల ఆశయాలు నెరవేరుద్దాం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు అమరావతి,మహానాడు: కష్టమైనా, నష్టమైనా పోరాడితే ఫలితం ఎలా ఉంటుందో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయని నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కాసేపు చర్చించారు.ఐదున్నర ఏళ్లుగా చేసిన […]

Read More

నూతన నగరంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ

పటాన్ చెరువు జూన్21 మహానాడు: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పటాన్ చెరువు నియోజకవర్గ పర్యటనలో భాగంగా 8 కోట్ల 40 రూపాయలతో నిర్మించిన  తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని, ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ పేరిట నిర్మించిన ఆడిటోరియం ను స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ […]

Read More

మాజీ స్పీకర్ పోచారం పై బాజిరెడ్డి గోవర్ధన్ ఫైర్

హైదారాబాద్, జూన్ 21 మహానాడు : బీ ఆర్ ఎస్ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ స్పీకర్ పోచారం పై శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఆయన గతంలో మాట్లాడిన మాటలు వింటుంటే మాకే సిగ్గేస్తుందన్నారు. వ్యవసాయ, రైతాంగం అంశాల్లో రేవంత్ రెడ్డి అనేక సంస్కరణలు చేస్తున్నట్టు చెప్పటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందనీ,రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేసిన ద్రోహం […]

Read More

దిగజారిన శాంతి భద్రతలు

*చెంచు మహిళ పై అత్యాచారం జరిగినా సీఎం స్పందించక పోవడం దురదృష్టకరం. * పాలమూరు బిడ్డనని మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి . * స్వంత జిల్లాలోనే ఆవాంఛనీయ ఘటనలు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు . *రాష్ట్రాన్ని గూండాలు, రౌడీల రాజ్యం గా మార్చాలని చూస్తున్నారు. * ప్రశ్నిస్తే కేసులు పెట్టాలని చూస్తున్నారు. హైదారాబాద్,జూన్ 21 మహానాడు: కొల్లాపూర్ నియోజకవర్గం లో శాంతి భద్రతలు దిగజారిపోయాయనీ వరసగా జరుగుతున్న […]

Read More

స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఒకేఒక నామినేషన్ రావడంతో అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. రేపు అసెంబ్లీ సమావేశాల రెండో రోజున అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ, అయ్యన్నపాత్రుడి తరఫున కూటమి నేతలు పవన్ కల్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ధూళిపాళ్ల నరేంద్ర నామినేషన్ పత్రాలను సమర్పించారు.

Read More

పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ పవన్ కల్యాణ్ మనసులో ప్రత్యేక స్థానం

-పవన్ కల్యాణ్ లాంటి విప్లవ భావాలున్న నాయకులు అరుదుగా ఉంటారు -పవన్ కల్యాణ్ చేసే ప్రతీ ఆలోచన, ప్రజల కోసమే -వైసీపీ దుర్మార్గాలను ఎదుర్కోవటం మామూలు విషయం కాదు -జనసైనికుల, వీరమహిళల పోరాటం స్ఫూర్తి దాయకం -దేశానికి మోదీ,రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని పవన్ కల్యాణ్ భావించారు -కూటమిని ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు  -జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మహానాడు: జనసేన పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ […]

Read More

కేంద్ర మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే గల్లా మాధవి      

మహానాడు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ ను, వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అభినందనలు తెలిపారు.

Read More

బీజేపీలోకి వైసీపీ ఎంపీలు

సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే విజయవాడ,మహానాడు: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీలు అంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్టీ హైకమాండ్ తో మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారని వెల్లడించారు. బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే అవినాశ్ రెడ్డి మినహా మిగితా ఎంపీలు కాషాయ కండువా కప్పుకుంటారని అన్నారు.

Read More

యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం

– గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడమే యోగా దినోత్సవ లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం  గుంటూరు బీజేపీ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ నగర అధ్యక్షులు వనమా నరేంద్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భముగా గళ్ళా […]

Read More

ఉస్మానియా ఆస్పత్రిలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

-ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రి కి చికిత్స చెయ్యాలి -తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన మెడికల్ ఎడ్యుకేషన్ అందిస్తాం -జి ఎన్ ఎం హాస్టల్ బిల్డింగ్ త్వరలో కట్టిస్తాం హైదారాబాద్, మహానాడు: రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రి లో పర్యటించారు. ఈ పర్యటనలో 16 కోట్ల 68 లక్షల రూపాయలతో పనులకు ప్రారంభోత్సవం చేయగా,13.97 కోట్ల రూపాయలతో […]

Read More