మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్

ఉదయం సచివాలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేదమంత్రోచ్ఛారణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం నాలుగో బ్లాక్‌ రూమ్‌ నంబర్‌ 208లోని తన ఛాంబర్‌లో మొదట నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలి సంతకం చేసి, కేబినెట్ కు పంపారు. పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘ […]

Read More

సైకిల్ పై పార్లమెంట్ కు విజయనగరం ఎంపీ

తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టనున్న విజయనగరం ఎంపీ…!! ఢిల్లీలోని తన అతిధి గృహం నుంచి సైకిల్ పై పార్లమెంట్ కు చేరుకోనున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు.

Read More