పథకాల్లో ప్రజాధనం వృధాకానీయం – వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 గ్రామీణ నియోజకవర్గాల్లో వున్న రైతువేదికలలో , నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా , ప్రభుత్వం ప్రవేశపెట్టే ‘రైతు భరోసా’ గురించి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ముందుగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, తమ ప్రభుత్వం […]
Read Moreరైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ
గత ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిలిపేసిన పథకాలు ఏంటి? జిడిపి అధికంగా వచ్చే రంగాల పైన దృష్టి సారించాలి వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారుల తో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: గత ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాలు ఏంటి.. అందుకు గల కారణాలను […]
Read Moreమట్టి, ఇసుక మాఫియాలకు తెరాస సర్కారే ఆద్యురాలు
ఇసుక పాలసీ మార్చి కోట్లు సంపాదించిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదే -పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి ఇనుముల హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లో కి వచ్చిన తరువాత ఇసుక పాలసీని మార్చి బి ఆర్ ఎస్ నాయకులు కోట్లు సంపాదించుకున్నారని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది ఇనుముల సతీష్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ లో ని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం […]
Read Moreభారత ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం
-భారతదేశానికి అది బ్లాక్ డే – మాజీ ఎమ్మెల్సీ, న్యాయవాది ఎన్.రామచందర్రావు హైదరాబాద్: 1975 జూన్ 25 న నాటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజు. దాదాపు 21 నెలల పాటు ఎమర్జెన్సీ ద్వారా దేశ ప్రజలను హింసించారు, వాక్ స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రాన్ని అణిచివేశారు వందేమాతరం అంటే చాలు జైలు పాలు చేశారు. దేశ నాయకులను ప్రజాస్వామ్య వాదులను జైల్లో బంధించడానికి ఆనాటి […]
Read Moreప్రధాన పతిపక్షనేత హోదా ఇవ్వండి.. ప్లీజ్
-మంత్రుల తర్వాత నాతో ప్రమాణం సంప్రదాయాలకు విరుద్ధం -ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు -విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు -ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు -పార్లమెంటులోకాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకాని ఈ నిబంధన పాటించలేదు -అధికారకూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శతృత్వానికి ప్రదర్శిస్తున్నారు -చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ […]
Read Moreసింగరేణి ఆధ్వర్యంలో నిర్మాణానికి చర్యలు
-రామగుండంలో ఆధునిక థర్మల్ పవర్ ప్లాంట్ -మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రామగుండంలో 62.5 మెగావాట్ల ఆధునిక థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని, ఎన్నికల హామీని పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో థర్మల్ పవర్ […]
Read Moreబ్లాక్ చేసిన న్యూస్ చానళ్లను పునరుద్ధరించండి
-ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ లో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని కోర్టు స్పష్టం చేసింది. బ్లాక్ చేసిన చానళ్లను వెంటనే పునరుద్ధరించి, ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు 15 మంది ఎం.ఎస్.ఓ లకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై జాతీయ స్థాయి మీడియా సంఘాలు హర్షం వ్యక్తం […]
Read Moreకుప్పం ప్రజల రుణం తీర్చుకుంటా: సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సొంత నియోజకవర్గం కుప్పం విచ్చేశారు. కుప్పంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, కుప్పం నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని వెల్లడించారు. చాలా ఎన్నికల్లో తాను పోటీ చేశానని, ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇది తొమ్మిదవ సారి అని తెలిపారు. అందులో 8 పర్యాయాలు కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యానని వివరించారు. ఇక్కడి ప్రజలు తనను తిరుగులేని మెజారిటీతో […]
Read Moreఏపీ టెట్ ఫలితాలు విడుదల
-ఇక మెగా డిఎస్సీ కి అందరూ సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాను -విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ టీచర్లు గత మూడు నెలలుగా ఎదురుచూస్తున్న ఎపి టెట్ ఫలితాలను ఈరోజు విడుదల చేశాను. టెట్ లో అర్హత సాధిస్తేనే డిఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డిఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజి ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. […]
Read Moreమంత్రి నారా లోకేశ్ ను కలిసిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి
-మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి, నారా లోకేష్ మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అవమానకర రీతిలో ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్, తెలుగు తేజం హనుమ విహారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశేష గౌరవంతో తిరిగి స్వాగతం పలుకుతున్నది. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు అనే ప్రాథమిక సూత్రాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించిన వారిని ప్రజలు తిరస్కరించారు. […]
Read More