– కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారు? • అయిదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయి • 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే… ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? • స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విస్మయం మంగళగిరి : 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో రూ.2092.65 కోట్ల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం రూ.7 […]
Read Moreపెనుగొండ మున్సిపాలిటీ ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా
బండెక్కిన సవితమ్మ సచివాలయ సిబ్బందిచే జూలై 1వ తేదీ నుంచి ఇంటి వద్దకే సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు సవితమ్మ పెనుగొండ, జూన్ 26 : పెనుగొండ మున్సిపాలిటీ ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం జరుగుతుంది అని రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. బుధవారం పెనుగొండ మున్సిపాలిటీ నందు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో […]
Read Moreజర్నలిస్ట్ సాయి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
– మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫారూఖ్ షుబ్లి విజయవాడ : ఒక మతంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తను జర్నలిస్ట్ సాయి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేసినందుకు ఆయనపై చర్య తీసుకోవాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫారూఖ్ షుబ్లి ఆమేరకు ఆయన సాయిపై ఫిర్యాదు చేశారు. సాయి తీరు సంఘవిద్రోహక చర్య క్రిందకి వస్తుందని, ఇలాంటి తప్పుడు […]
Read Moreగిరిజన ప్రాంతాల్లో మహిళా చట్టాలపై అవగాహన
– అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు – ప్రాజెక్ట్ రూపకల్పనకు ‘మహిళా కమిషన్’ కసరత్తు అమరావతి: గిరిజన ప్రాంతాలలో మహిళల చట్టాలపై అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని మహిళా కమిషన్ తీర్మానించింది. బుధవారం మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి అధ్యక్షతన త్రైమాసిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిషన్ సభ్యులు కుమారి గడ్డం ఉమా, బూసి వినీత, కమిషన్ కార్యదర్శి వసంత […]
Read Moreఏపీలో డయేరియా విజృంభణ
అమరావతి: ఏపీలో డయేరియా వేగంగా విజృంభిస్తోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి భారీగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 10 వరకు డయేరియా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో జాయిన్ అవుతున్నారు.
Read Moreనా ఎదుగుదలకు కారణం కార్యకర్తలే
– గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గాజువాక: నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయికి చేరుకున్న తన రాజకీయ ప్రయాణంలో తన ఉన్నతికి కారణం కార్యకర్తలే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం గాజువాకలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా తనపై విశ్వాసంతో […]
Read Moreవిశాఖ ఉక్కును కాపాడండి
– ఆంధ్రుల సెంటిమెంట్ను గౌరవించండి – వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో పెట్టేందుకు కేంద్ర మంత్రి తో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చర్చలు – సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కుమార స్వామి న్యూఢిల్లీ, అమరావతి: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకుని వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ నడుం బిగించింది. ఢిల్లీలో ఏపీ బిజెపి పావులు కదిపింది. ఈమేరకు ఒక […]
Read Moreప్రతిపక్ష హోదా ఎందుకిస్తారు?
-జగన్ .. నీది అజ్ఞానమా?దురంహకారమా? -ఆ హోదా లేనిదే ప్రజా సమస్యలు చర్చించరా?! -మాజీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మంగళగిరి: జగన్మోహన్ రెడ్డి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకొంటూ నవ్వులపాటు కావడం అలవాటైపోయింది. 11 సీట్లు మాత్రమే పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్షహోదా కావాలట. ఆ హెోదా ఉంటేనే ప్రజాసమస్యల్ని సమర్థవంతంగా సభలో విన్పించగలరట! అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కి రాసిన లేఖలో జగన్ ఓ వింత వాదన, అసంబద్ధమైన […]
Read Moreజగన్ రెడ్డి స్పీకర్ కు లెటర్ రాయడం సిగ్గుచేటు
• అధికారం ఉంటేనే జగన్ రెడ్డి అసెంబ్లీలోకి వస్తారా? • ప్రతిపక్ష హోదాపై కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదాను కోరడం హేయమైన చర్య • మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ప్రతి పక్ష హోదా వస్తుందన్న విషయం కూడా జగన్ కు తెలియకపోవడం బాధాకరం • ఇన్ని రోజులు రాజారెడ్డి రాజ్యాంగం నడిపిన జగన్ రెడ్డికి భారత రాజ్యాంగం మార్చి కొత్త రాజ్యంగం రాస్తేనే […]
Read Moreబాబు నమ్మకం నిలబెడతా: మంత్రి డోలా
-దళితుల క్షేమం మరువద్దు: వర్ల -మంత్రి డోలాకు వర్ల అభినందన అమరావతి: కొండపి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మర్యాదపూర్వకంగా ఆయన ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు దళితులకు పెద్ద పీట వేశారని.. దళితులకు వెన్నుదన్నుగా నిలిచిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అని […]
Read More