– పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ మంగళగిరి: ప్రస్తుతం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ రావడంతో పల్నాడు జిల్లా ప్రజలు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి మీద కేసు పెడతారో, ఎలాంటి అరాచకాలు జరుగుతాయో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. పల్నాడు జిల్లా మాచర్ల ప్రజలకి నేడు స్వాతంత్రం వచ్చింది. […]
Read Moreఅక్షరాల గుడిలో..
-భువనమ్మ ఒడిలో.. – చల్లపల్లి ఎన్టీఆర్ మోడల్ స్కూలులో భావోద్వేగాలు – 400 మందికి పైగా అనాథలు, పేదపిల్లలను చదివిస్తోన్న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి – పిల్లలతో భోజనం చేసి, యోగక్షేమాలు తెలుసుకున్న భువనమ్మ పేదపిల్లలకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని అనాథలకు ఆదరించే అమ్మ ఒడి.. అదే చల్లపల్లిలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథలు, పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, […]
Read Moreపిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు
మాచర్ల: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఐపీసీ సెక్షన్ 323 కింద మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివ పై పిన్నెల్లి మాచర్ల కోర్టు వద్ద పిడికిలితో కడుపులో గుద్ది దాడి చేశారని పేర్కొంటూ శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Moreకరెంట్ బిల్లు సాకుతో వితంతు పెన్షన్ తొలగించారు
-సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న జనం -ఆపన్నులకు అండగా మంత్రి లోకేష్ “ప్రజాదర్బార్” అమరావతి: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేపట్టిన “ప్రజాదర్బార్” కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నివాసానికి వస్తున్నారు. వర్షాన్ని […]
Read Moreతెలంగాణ గవర్నర్ కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్
సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కి ఉండవల్లి నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్ని సత్కరించారు .తన నియోజకవర్గం మంగళగిరి చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటున్నారు.
Read Moreఇంటలిజన్స్ చీఫ్ గా లడ్డా?
– ఐజీ స్థాయికి ఇంటలిజన్స్ చీఫ్ హోదా – గతంలో ఐజీ హోదాలోనే పనిచేసిన శివశంకర్, మహేందర్రెడ్డి, మనీష్ – సిన్సియర్ అధికారిగా లడ్డాకు పేరు – జగన్ వచ్చిన తర్వాత కేంద్ర సర్వీసుకు – నిఘా దళపతిగా తిరిగి ఏపీకి – తెలుగు అధికారికి అవకాశం ఇవ్వరా? – తెలుగు అధికారి ఉంటే ఎక్కువ ఫలితాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) జగన్ సీఎం అయిన తర్వాత కేంద్ర సర్వీసులోకి […]
Read More