గుర్తింపు కార్డులను అందజేస్తున్న యరపతినేని శ్రీనివాసరావు, జంగా కృష్ణమూర్తి రాయితీపై కంది విత్తనాలు పంపిణీ * కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేత * కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గురజాల, మహానాడు : గురజాల పట్టణంలోని చల్లగుండ్ల గార్డెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కంది విత్తనాల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, మాజీ […]
Read Moreఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు
* ఎమ్మెల్యే తోపాటు అయన సోదరుడి ఇళ్లలో ఈడీ సోదాలు * పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు హైదరాబాద్, మహానాడు : పటాన్ చెరు బీఆర్ఎస్ శాసన సభ్యులు మహిపాల్ రెడ్డి పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ మంగళవారం ఈడీ కేసు నమోదు చేసింది. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈడీ ఆరోపణలు చేసింది. గత రెండు రోజులపాటు మహిపాల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు 300 కోట్ల రూపాయల వరకు […]
Read Moreఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతో.. నేరగాళ్లతో కాదు
– హత్యలు, ఇతర నేరాల వెనుక గంజాయి ప్రభావం – సమాజాన్ని పీడిస్తున్న సమస్యలు మాదక ద్రవ్యాలు.. సైబర్ నేరాలే * సైబర్ క్రైమ్, డ్రగ్స్ నివారణలో సమర్థంగా పని చేసిన వారికి ప్రమోషన్లు * ఈ సమస్యలపై అవగాహనకు చిత్ర పరిశ్రమ ముందుకు రావాలి. * సామాజిక బాధ్యత చాటుకున్న చిరంజీవి * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి * సైబర్ సెక్యూరిటీ బ్యూరో, టీజీ న్యాబ్కు వాహనాల కేటాయింపు […]
Read Moreకలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదు
– వినూత్నంగా ఆలోచించండి * ప్రజలకు జవాబుదారీగా ఉండాలి వ్యక్తుల ఇష్టాయిష్టాలతో ప్రభుత్వానికి సంబంధం లేదు * తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలి * వారానికో రోజు క్షేత్ర స్థాయి పర్యటన * నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష * ఐఏఎస్ అధికారులకు సీఎం దిశానిర్దేశం – త్వరలోనే వారానికో జిల్లా పర్యటనకు వెళతా – ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి […]
Read Moreఉద్యమంగా మొక్కల పెంపకం
ప్రకృతి ని రక్షించేది…పచ్చదనమే పర్యావరణ పరిరక్షణ లో వృక్షాలు కీలక పాత్ర – బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ అమరావతి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు లో భాగంగా ..అమ్మ పేరు తో ఒక మొక్క అనే కార్యక్రమం చేపట్టిన బిజెపి రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద మొక్క […]
Read Moreతాళ్లూరు లిఫ్ట్ మరమ్మతులు పూర్తిస్థాయిలో చేయండి
జగ్గంపేట నియోజకవర్గం, నీటిపారుదల, రోడ్లు, ఏలేరు ఆధునీకరణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ, జగ్గంపేట జులై 2: కాకినాడ కలెక్టరేట్ లో కాకినాడ జిల్లా శాసనసభ్యులు ఉన్నతస్థాయి అధికారులతో జిల్లాలో సమస్యలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నియోజవర్గంలో ఇరిగేషన్ సమస్యల పైన, ముఖ్యంగా తాళ్లూరు లిఫ్ట్ మరమ్మతులు పూర్తిస్థాయిలో చేసి […]
Read Moreపోలంపల్లి మునేరు డ్యామ్ కు నిధులు మంజూరు చేయండి
– ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని కలిసిన శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , మాజీ ఎమ్మెల్సీ టి.డి జనార్దన్ వెంటనే స్పందించి ఎన్టీఆర్ జిల కలెక్టర్కు ఫోన్ అమరావతి : జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, పోలంపల్లి గ్రామ పరిధిలో సాగునీరు సరఫరా నిమిత్తం మునేరు పై సుమారు 100 సంవత్సరాలు క్రితం నిర్వహించబడిన పోలంపల్లి డ్యాం మరమ్మత్తుల నిమిత్తం నిధులు మంజూరు కొరకు ఈరోజు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం […]
Read Moreపనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు
-రైతులు, ప్రజలు అపార్థం చేసుకోవద్దు -బకాయిలిస్తేనే పనులు చేస్తామంటున్నారు -జగన్ ఖజానాను ఆరకంగా ఖాళీ చేశాడు -ఉభయగోదావరి జిల్లాలోనే ధాన్యానికి 9050 కోట్ల రూపాయల బకాయి -లోకేష్ సమయం ఇచ్చినప్పుడు పాఠశాలల గురించి వివరిస్తా -పోలవరం, అమరావతి పూర్తి చేయగలిగితే రాష్ట్రం ఊహించిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి -తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించడం అభినందనీయం -తెలంగాణ నుంచి రావలసిన బకాయి నిధులు వస్తే ఎంతో ఉపయోగకరం -రాష్ట్రానికి […]
Read Moreప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడండి
– ప్రజలకు ఇబ్బంది లేని విధంగా నూతన ఇసుక పాలసీ -నిత్యావసర ధరల భారం తగ్గించాలి -జనం ఇబ్బందులు తొలగించే విషయంలో తక్షణ చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి -నూతన ఇసుక విధానం, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు త్వరలో ప్రత్యేక ప్రణాళిక -రోడ్ల మరమ్మతుల ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాలి -పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలి..అధికారులు వేగంగా పని చేయాలి -సమీక్షలో సీఎం నారా చంద్రబాబు నాయుడు – […]
Read Moreఅరుదైన సేల్స్ రికార్డ్
– అమ్మకాల్లో దేశీయ దిగ్గజం హవా మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ అమ్మకాలలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాయి.2003 నుంచి 2024 వరకు ఈ రెండు కార్లు ఏకంగా 10,42,403 యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకున్నాయి. అత్యధికంగా FY2024లో నమోదయ్యాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ 1,41,462 యూనిట్ల స్కార్పియో కార్లను విక్రయించింది.
Read More