మంత్రి గొట్టిపాటిని కలిసిన కోడెల శివరాం

అద్దంకి, మహానాడు :  తెలుగుదేశం పార్టీ  నాయకులు, అద్దంకి శాసన సభ్యుడు, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గొట్టిపాటి రవికుమార్ ను బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత డాక్టర్ కోడెల శివరాం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  తన మిత్రుడైన రవికుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Read More

రేపు టీమిండియా బిజీబిజీ.. షెడ్యూల్ ఇదే‌!

భారత క్రికెట్ జట్టు గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్‌ అవుతుంది. ఉదయం 9:30 గంటలకు ప్రధాని మోదీ నివాసానికి జట్టు బయల్దేరుతుంది. మోదీతో సమావేశం తర్వాత ఆటగాళ్లు ముంబైకి చార్టర్డ్ విమానంలో వెళ్తారు. విమానాశ్రయం నుంచి వాంఖడే స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ 1 కి.మీ మేర ఓపెన్‌ టాప్‌ బస్సుపై పరేడ్‌ ఉంటుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో నిర్వహించే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం జట్టు […]

Read More

టెట్, మెగా డీఎస్సీ గడువు పెంపు!

అమరావతి, మహానాడు :  టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్షల గడువు పెంచనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే నూతనంగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న […]

Read More

18 వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

కాకినాడ, మహానాడు :  కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ బృందాలు పలు గోదాముల్లో తనిఖీలు చేపట్టారు. రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోటస్ మెరైన్ లాజిస్టిక్స్ లో రూ.25.18 కోట్ల విలువైన 8,280 టన్నులు, కాంక్వైర్ గోదాములో రూ.28.21 కోట్ల విలువైన 9,246 టన్నుల బియ్యం స్వాదీనం చేసుకున్నారు. సోమవారం వరకు స్వాధీనం చేసుకున్న రూ.43.43 కోట్ల […]

Read More

ప్రజారోగ్యాన్నిమెరుగుపరచడమే లక్ష్యం: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

* ఇనమడుగు పిహెచ్‌సిలో వసతులు మెరుగుపరుస్తా.. * కోవూరు మండలంలో మరో పిహెచ్‌సి  ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కోవూరు, మహానాడు :  నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పని చేయడమే తమ లక్ష్యమని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుధవారం కోవూరు మండలంలోని ఇనమడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి స్థానిక వైద్య […]

Read More

విద్యార్థుల సమస్యలపై మంత్రి సవితమ్మకు లేఖ

◆ ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ ◆ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేసి  లోటుపాట్లపై  ఇంచార్జ్ ఎస్ఓపై మండిపడ్డ మంత్రి సవితమ్మ ◆ హాస్టల్ ఇన్చార్జ్ వార్డెన్ పై  శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు పెనుకొండ, మహానాడు :  శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పాపిరెడ్డి పల్లి  కేజీబీవీ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలపై కథనం ప్రచురితమైంది కథనానికి స్పందించిన మంత్రి […]

Read More

3నెలల్లో 1.28 లక్షల గృహాలను పూర్తి చేయాలి

• వచ్చే మార్చి నాటికి నిర్మాణంలో ఉన్న8.02 లక్షల గృహాలను పూర్తి చేస్తాం • నిర్మాణ దశలో ఉన్న 6.08 లక్షల ఇళ్ళ స్టేజ్ కన్వర్సన్కు నిర్ణయం • లే అవుట్ల అభివృద్ధికి ప్లై యాష్ వినియోగించేందుకు చర్యలు • ప్రతినెలా గృహ నిర్మాణ పధకాలపై అధికారులతో సమీక్ష – రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార శాఖా మంత్రి కె.పార్ధ సారధి అమరావతి,3 జూలై : రాష్ట్రంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక […]

Read More

నల్లమలలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న

ఆత్మకూరు, మహానాడు :  నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్ లో అడవి దున్న కెమెరా ట్రాప్లో కనిపించింది. 1870 తర్వాత అడవి దున్న ఇక్కడ కనిపించడంతో ఫారెస్ట్ సిబ్బంది సైతం ఆశ్చర్య పోతున్నారు. వెలుగోడు రేంజ్ లో ఈ ఏడాది జనవరిలో మొదటిసారి అడవిదున్నను గుర్తించామని.. అదే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ దున్న కర్ణాటక వైపు నుంచి కృష్ణానదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని […]

Read More

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలి

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ పట్టణం మహానాడు :  కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాలు అధిరోహిస్తున్నారని నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. బుధవారం నందిగామ ఓసి క్లబ్ లో జరిగిన నందిగామ, తిరువూరు డివిజన్ స్థాయి అన్ ఎయిడెడ్ ప్రైవేట్ యాజమాన్యాల ప్రాథమిక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల కరస్పాండెంట్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, […]

Read More

గవర్నర్ ను కలిసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజ్ భవన్ లో ఆమె గవర్నర్ కు కొండపల్లి బొమ్మ జ్ఞాపికను అందించగా ఆయన ఆత్మీయంగా పలకరించారు. చైర్ పర్సన్ గా నియామకమైన తర్వాత గజ్జల లక్ష్మి తొలిసారిగా గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ మహిళా కమిషన్ కార్యక్రమాలను ఆమెను […]

Read More