ఏపీలో అపార‌మైన అవ‌కాశాలు, వ‌న‌రులు

పెట్టుబ‌డుల‌కు అపార‌మైన అవ‌కాశాలు ముందుకొచ్చిన అబుదాబి ఎంఎఫ్‌2 సంస్థ ప్ర‌తినిధుల‌తో ప్రాథ‌మిక‌స్థాయి స‌మావేశం క్షేత్ర స్థాయిలో ఎంఎఫ్‌2 సంస్థ ప్ర‌తినిధులు ప‌ర్య‌టించాక మ‌ర‌లా స‌మావేశం తుది నివేదిక అనంత‌రం ఎంఓయూ 3 ఎక‌న‌మిక్ కారిడార్లు, 9 మునిసిపాలిటీల్లోని హెల్త్ హ‌బ్‌లు, అమ‌రావ‌తి హెల్త్ సిటీలో పెట్టుబ‌డుల‌కు అవ‌కాశాలు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డి అమ‌రావ‌తి: ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు అపార‌మైన అవ‌కాశాలు, వ‌న‌రులు ఉన్నాయ‌ని […]

Read More

పరిశ్రమల అనుసంధానంతో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చండి

విదేశాల్లో ఉద్యోగావకాశాలకు కేరళ విధానాలను అధ్యయనం చేయండి స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి :  రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఐటిఐ, పాలిటెక్నిక్ కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించి ఉపాధి […]

Read More

ఎన్టీఆర్ జిల్లాలో 3.69లక్షల క్యూబిక్ మీట‌ర్ల మేర ఇసుక‌

జిల్లాలో 08 స్టాక్ పాయింట్ల‌లో 3.69లక్షల క్యూబిక్ మీట‌ర్ల మేర ఇసుక‌ అందుబాటులో ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. * పెండ్యాల (కంచిక‌చ‌ర్ల) : 19,781 * మాగ‌ల్లు (నందిగామ) : 36,366 * కొడ‌వ‌టిక‌ల్లు (చంద‌ర్ల‌పాడు) : 9,713 * అల్లూరుపాడు (వ‌త్స‌వాయి) : 3,040 * అనుమంచిప‌ల్లి (జ‌గ్గ‌య్య‌పేట) : 56,820 * పోలంప‌ల్లి (వ‌త్స‌వాయి) : 922 * కీస‌ర (కంచిక‌చ‌ర్ల) : […]

Read More

శ్యాండ్, ల్యాండ్, వైన్ కాదేదీ దోపిడీ కనర్హం

వైసీపీ నాయకుల పాపం పండింది  అప్రూవర్ లుగా మారి నిజాలను బయట పెట్టాలి   దోచుకున్నదంతా కక్కిస్తాం  మీడియా సమావేశంలో మాజీ మంత్రి కె.ఎస్ జవహర్  మంగళగిరి, మహానాడు :  అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ చెప్పినట్లు.. నేడు జగన్ రెడ్డి, వైసీపీ నేతల దోపిడీకి కాదేది అనర్హం… దేన్నీ వదలకుండా దోచుకున్నారని  మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ మండిపడ్డారు. నేడు దోచుకున్న ఫైళ్లు దొరక్కుండా దగ్ధం […]

Read More

రైతన్నల ఆత్మగోస ఎవరికీ పట్టడంలే!

ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, మహానాడు :  రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం… అయినా రైతన్నల ఆత్మగోస ఎవరికీ పట్టడంలేదని ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇంత జరుగుతున్నా ఏలుబడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం […]

Read More

జైలుకు మరో మాజీ ఎమ్మెల్యే!

బాలికపై లైంగిక దాడి కేసు పోక్సో చట్టం కింద అరెస్టు, రిమాండ్ కర్నూలు, మహానాడు :  రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధంస్వం చోటు చేసుకున్న నేపథ్యంలో ఓ మాజీ ఎమ్మెల్యే రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. అదేకోవలో మరో మాజీ ఎమ్మెల్యే లైంగిక వేధింపుల ఆరోపణలపై రిమాండుకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే… కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ రెడ్డిని గురువారం కర్నూల్ రెండవ పట్టణ […]

Read More

విజేతలను మెచ్చుకున్న మోదీ 

న్యూఢిల్లీ, మహానాడు :  టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారిని అభినందించారు.

Read More

చీరాలలో వైఎస్సార్సీపీకి షాక్ 

చీరాల, మహానాడు :  వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు వైకాపాను వీడారు. మొత్తం 11 మంది వైకాపా, స్వతంత్ర కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎమ్.ఎమ్ కొండయ్య సమక్షంలో తెదేపాలో చేరారు. వారిని ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో మెరుగైన పాలన అందించేందుకు తమతో కలిసి ప్రయాణం చేసేందుకు కౌన్సిలర్లు ముందుకు రావడం హర్షనీయమన్నారు. అందరి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి […]

Read More

అక్రమాలకు కేరాఫ్ అడ్రస్… 

-తిరుపతి నగరపాలక సంస్థలో అవినీతి ప్రక్షాళన జరగాలి -బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి, మహానాడు : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా…  అవినీతికి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా తిరుపతి నగరపాలక సంస్థ మారిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో జరిగిన అక్రమాల గురించి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి నగరపాలక సంస్థలో కీలక విభాగాలైన టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ […]

Read More

కొణిజేటి,వంగవీటి జయంతి వేడుకలు

వినుకొండ, మహానాడు : మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలను వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా  నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు పాల్గొని  కొనిజేటి రోశయ్య, వంగవీటి మోహనరంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కాపురం రోడ్డులోని వంగవీటి మోహన రంగా విగ్రహానికి, నరసరావుపేట రోడ్డులోని కొణిజేటి రోశయ్య విగ్రహానికి ఎమ్మెల్యే […]

Read More