ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్నవర్మ ఆత్మహత్య హైదరాబాద్, మహానాడు : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ యువ కెరటం సరైన అవకాశాలు లేక నేల రాలింది. వివరాల్లోకి వెళితే… సినీ పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న స్వప్నవర్మ (33) ఆత్మహత్య కు పాల్పడింది. హైదరాబాదులోని మాదాపూర్ కావూరి హిల్స్ లో తాను ఉంటున్న ఫ్లాట్ లో రెండు రోజుల క్రితం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్వప్న […]
Read Moreగ్రామీణ నిరుద్యోగులపై దృష్టి పెట్టండి
-వారం రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభిస్తాం -ఆవాస గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం సంతృప్త స్థాయిలో చేపట్టాలి -పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, RWS బడ్జెట్ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క […]
Read More317 జీవో బాధిత ఉద్యోగుల శాశ్వత పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం
– తుది నివేదికను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కి నివేదిస్తాం – 317 జీవో బాధిత ఉద్యోగులు ఆందోళన చెందవద్దు – మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి హైదరాబాద్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జీవో. 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ […]
Read Moreమరి ఆ భూభాగం ఏపీకి ఇచ్చేస్తారా?
1956 నవంబరు 1 వతేదీ వరకూ మరియు ఆ తరువాత ఖమ్మం జిల్లా ఏర్పడేవరకూ భద్రాచలం రెవిన్యూ డివిజన్ తూర్పు గోదావరి జిల్లాలో ఉండేది. ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో కలిసి ఉండేది. వరంగల్ నుండి విడగొట్టి ఖమ్మం జిల్లా ఏర్పాటు చేసినప్పుడు భద్రాచలం రెవిన్యూ డివిజన్ ను ఖమ్మం జిల్లాలో కలిపారు. తాలుకాలు ఉన్నప్పుడు వెంకటాపురం, భద్రాచలం, చింతూరు తాలూకాలు భద్రాచలం రెవిన్యూ డివిజన్ లో ఉండేవి. మండలాలు […]
Read Moreతెలుగు రాష్ట్రాల సీఎంలు కలవడం శుభసూచకం
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్, మహానాడు : హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని ప్రజలు శుభసూచకంగా భావిస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఅన్నారు. రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల్లా విభజన హామీల పరిష్కారం కోసం చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ అర్ధమవుతుంది. ప్రజల ఆకాంక్షల మేరకు ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుతుంటే.. దీనిని రాజకీయంగా ఉపయోగించుకొని బురద జల్లాలని బీఆర్ఎస్ చూస్తోంది. కేసీఆర్, ఆయన పరివారానికి మనసున పట్టడం లేదు. తమలాగా ప్రజలను మభ్య పెట్టాలి […]
Read Moreరాజ్ తరుణ్, లావణ్య కేసులో ట్విస్ట్
హైదరాబాద్, మహానాడు : హీరో రాజ్ తరుణ్ తో పాటు మరికొందరిపై లావణ్య సంచలన ఆరోపణలు చేస్తూ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో సమగ్ర వివరాలు లేవని పోలీసులు తెలిపారు. నాలుగు పేజీల ఫిర్యాదులో తేదీ, సమయం, ప్లేస్.. ఇలాంటి వివరాలేవీ అందులో పేర్కొనలేదు. అంతేకాకుండా లావణ్యకు ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో పోలీసులు లావణ్యకు తను చేసిన ఫిర్యాదుపై ఆధారాలు […]
Read Moreవైసీపీ అక్రమాలపై విచారణలపై చర్చించాం
– రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ నివాసంలో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశం అనంతరం మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరై వివిధ అంశాలపై చర్చించిన కలెక్టర్ ఆనంద్, జేసీ సేతు మాధవన్ నెల్లూరు: వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి నెల్లూరు జిల్లాను సర్వనాశనం చేశారు. ఏ విషయంలోనూ వృద్ధి లేదు. దగదర్తి ఎయిర్ పోర్టు, దుగరాజపట్నం పోర్టును సాధించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. […]
Read Moreతిరుపతి టిడిఆర్ బాండ్ల అవినీతి లెక్కలు తేల్చాలి
-మాస్టర్ ప్లాన్ రోడ్ల మాయాజాలం నిగ్గు తేల్చాలి -బీజేపీ నేత నవీన్కుమార్రెడ్డి తిరుపతి: తిరుపతిలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి ఎన్డీఏ కూటమిపై రాష్ట్ర ప్రజలలో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలని బీజేపీ నేత నవీన్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి నగరపాలక సంస్థలో గతంలో పనిచేసి టిడిఆర్ బాండ్ల దందాకు సహకరించిన కమీషనర్లను,టౌన్ ప్లానింగ్ కీలక […]
Read Moreనాడు-నేడు .. సరిగ్గా సరిపోతుంది
గ్రీకు ఆక్రమణదారుడు సెల్యూకస్ చక్రవర్తి చంద్రగుప్త మౌర్య చేతిలో ఓడిపోయి అతని సైన్యం బందీ అయినప్పుడు, అతను తన అందమైన కుమార్తె హెలెన్ను వివాహం చేసుకునే ప్రతిపాదనను చంద్రగుప్త చక్రవర్తికి పంపాడు. హెలెన్ సెల్యూకస్ యొక్క చిన్న కుమార్తె. ఆమె వివాహ ప్రతిపాదనను స్వీకరించిన ఆచార్య చాణక్యుడు ఆమెను చంద్రగుప్త చక్రవర్తితో వివాహం చేశాడు.కానీ పెళ్లికి ముందు, అతను హెలెన్ మరియు చంద్రగుప్తా ల ముందు కొన్ని షరతులను ఉంచాడు, […]
Read Moreతిరుమల పవిత్రత కాపాడండి బాబూ..
-అన్య మతస్థులను తక్షణమే తొలగించాలి -ఉచిత దర్శనంపై పరిమితి ఎత్తేయాలి -విరాళాలు, హుండీ ఆదాయంపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలి -భక్తులకు అందుబాటులో ఉండే అద్దెలను నిర్ణయించాలి -బాబుకు బీజేపీ ఎంపి లక్ష్మణ్ లేఖ హైదరాబాద్: తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడి, హిందూభక్తుల మనోభావాలు గౌరవించాలని బీజేపీ ఎంపి డాక్టర్ కె లక్ష్మణ్ కోరారు. ఆమేరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. లక్ష్మణ్ లేఖ పూర్తి పాఠం ఇదీ.. […]
Read More