సామాన్యులకు అండగా మంత్రి లోకేష్ “ప్రజాదర్బార్”

-ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి -13వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ అమరావతిః ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం కృషిచేస్తోంది. గత ఐదేళ్లు ఎలాంటి భరోసా లభించక సామాన్యులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక సతమతమయ్యారు. అలాంటి వారికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” భరోసా ఇస్తోంది. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉండవల్లి […]

Read More

తెలంగాణలో కార్పొరేషన్ పదవుల పండగ

తెలంగాణ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నామినేటెట్ పదవులను భర్తీ చేసింది. ఏకంగా 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కాణంగా నిలిపివేసిన జీవోను టీజీ ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఛైర్మన్లుగా నియమితులైనవారు రెండేళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు. కార్పొరేషన్ల ఛైర్మన్లు: హౌసింగ్ కార్పొరేషన్ – ఆర్. గురునాథ్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ – కాల్ప సుజాత గ్రంథాలయ పరిషత్ – ఎండీ రియాజ్ […]

Read More

‘మా’కు నటి హేమ లేఖ

బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతంతో నటి హేమ ‘మా’  సభ్యత్వాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు హేమ లేఖ రాశారు. తన డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ కాపీతో ఈ లేఖను సోమవారం స్వయంగా మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేశారు. రేవ్ పార్టీ విషయంలో తనపై అసత్య ప్రచారం జరిగిందని, మీడియా కథనాల ఆధారంగా తన సభ్యత్వంపై వేటువేయడం […]

Read More

ఈరోజు నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాయలసీమతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే […]

Read More

దుబాయ్ టు ముంబై.. సముద్రంలో ట్రైన్ టన్నల్ ప్రాజెక్ట్

– పైప్ లైన్ ద్వారా ఆయిల్ – పెట్రోల్ (అన్వేష్) ట్రైన్ గంటకు 1000 కిలో మీటర్స్ స్పీడ్ తో దుబాయ్-ముంబై మధ్య 2 గంటల ప్రయాణం. ఇది కల కాదు. ఊహ అంత కన్నా కాదు. త్వరలో సాకారం కానున్న భారీ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. మోదీ అంటే అంతే కదా? అసాధ్యాలను సుసాధ్యం చేసే విశ్వామిత్రుడు! మరి ప్రయాణం ఎంత సేపంటారా? జస్ట్ రెండంటే […]

Read More

సందింట్లో వైఎస్సార్ జయంతి పోరు

నాయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే కొడుకు జగనుకు ఎంత ఇష్టం అంటే.. రోశయ్య మాటల్లో చెప్పాలి అంటే టార్చర్ పెట్టేవాడు. బాబాయి ఎంపీ సీటు ఇచ్చేయమని నాయన్ను & బాబాయిని కలిపి సతాయించి, చివరికి సోనియా గాంధీ వద్ద అడిగించి మొదటి సారి లేదనిపించుకొనేలా చేశాడు. ఇక నాయన ఆచూకీ తెలవలేదని అందరూ వెతుకుతుంటే, జగన్ ఆచూకీ కోసం మీడియా వెతికింది. నాన్న శవం కోసం నల్ల కాలువ […]

Read More