– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లా • 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా • పుష్పగుచ్ఛాలతో అభినందలు తెలిపిన ఉద్యోగులు, సిబ్బంది • గతంలో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు • సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న హిమాన్షు శుక్లా • సంక్షోభాలను సవాళ్లుగా తీసుకుని, సమస్యకు పరిష్కారం […]
Read Moreటిట్కో గృహాలను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే
చిలకలూరిపేట, మహానాడు: చిలకలూరిపేటలోని 52 ఎకరాల్లో ఉన్న టిట్కో గృహాలను పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం పరిశీలించారు. టీట్కో గృహాల్లో నివసిస్తున్న వారి సమస్యలు విని, వారికి కావలసిన సదుపాయాలను రాబోయే రెండు నెలల్లో పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ సందర్బంగా పత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ… గత తెలుగుదేశం పార్టీ హయాంలో మా అది నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ […]
Read Moreఓడిన వైసీపీ అభ్యర్థి ఇంటికెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
మడకశిర: ఇటీవల ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ఇంటికి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వెళ్లారు. ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. రాజకీయాలు ఎన్నికలప్పుడు మాత్రమేనని, ఆ తర్వాత అందరూ ప్రజల కోసం కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. పాలిటిక్స్ లో ఇలాంటి సానుకూల వాతావరణం ఉండాలని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ సెగ్మెంట్లో కేవలం 350 ఓట్ల తేడాతో లక్కప్ప ఓడిపోయిన విషయం తెలిసిందే.
Read Moreచంద్రబాబుకు జిల్లా నివేదిక సమర్పించిన ఎంపి కేశినేని చిన్ని
అమరావతి : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ శుక్రవారం సెక్రటేరియట్ లో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి ఎన్టీఆర్ జిల్లాలో తను నిర్వహించిన సమీక్షా సమావేశాల నివేదికను అందించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నుంచి నిడమానురు వరకు రాబోయే ఫ్లైఓవర్ కి సంబంధించి సమగ్ర రిపోర్ట్ సిద్దం చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు కిడ్నీ బాధితుల సమస్య గురించి ,అక్కడ వున్న నీటి సమస్య వివరించారు. కిడ్నీ […]
Read Moreవ్యర్థాలతో సంపద సృష్టిని శాస్త్రీయంగా చేపట్టాలి
• ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి • మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ఆసక్తి ఉన్నవారికి శిక్షణ • ఏడాదికి రూ.2643 కోట్లు సంపాదన… 2.45 లక్షల మందికి ఉపాధి • మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి… నా ఆఫీసు, క్యాంపు కార్యాలయం, నా నియోజకవర్గం నుంచే మొదలుపెడదాం • పంచాయతీలను గత పాలకులు నిర్వీర్యం చేశారు • స్వయం సమృద్దిగా ఎదిగేలా పంచాయతీలను […]
Read Moreఈనెల 23 నుంచి.. పొలం పిలుస్తుంది
-పశువుల ఆరోగ్య పరిరక్షణకు డీ వార్మింగ్ క్యాంపులు – వ్యవసాయ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు అమరావతి: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి అభివృద్ది మరియు మత్స్య శాఖ మంత్రిగా కింజరావు అచ్చెన్నాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ లో ఆయనకు కేటాయించిన చాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణ, ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యత […]
Read Moreనెల రోజుల పాలన అద్భుతం
-చంద్రబాబుకే అది సాధ్యం -నరసరావుపేట తెదేపా అధ్యక్షులు కొమ్మాలపాటి నరసరావుపేట, మహానాడు: నెల రోజుల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, పలు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు పరిపాలన అద్భుతమని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పరిపాలన మొదలు పెట్టిన వెంటనే అవ్వ తాతలకు ఇచ్చిన హామీ మేరకు 3000 రూపాయల పెన్షన్ ని 4000 వేల రూపాయలకు […]
Read Moreతీర ప్రాంత కోత ప్రమాద నివారణపై ప్రత్యేక దృష్టి
• తీర ప్రాంత నిర్వహణపై ఎన్.సి.సి.ఆర్. రూపొందించిన ప్రణాళిక విడుదల చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ • తీర ప్రాంత నిర్వహణకు ఎన్.సి.సి.ఆర్., ఏపీసీజడ్ఎంఏల మధ్య అవగాహన ఒప్పందం మంగళగిరి: రాష్ట్రానికి 973 కి.మీ.కిపైగా ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం ఒక వరం… తీర ప్రాంత సంరక్షణ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సముద్రపు కోత […]
Read Moreతల్లికి వందనం మార్గదర్శకాలు ఇంకా ఖరారు చేయలేదు
-సోషల్మీడియా వార్తలు ఊహాజనితమే -పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఖండన అమరావతి: తల్లికి వందనం పథకంపై దుష్ప్రచారం జరుగుతోందని, లబ్థిదారులు వాటిని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కార్యద ర్శి ఖండించారు. అసలు తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు ఖరారు కాలేదని స్పష్టం చేశారు. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ప్రకటన పూర్తి పాఠం ఇదీ.. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధార్ చట్టం 2016, రెగ్యులేషన్ […]
Read Moreఏపీకి బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబు
– మంత్రి టి.జి భరత్ విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్కు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. రాష్ట్రానికి పెట్టబడులు తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్లో ఆయన పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, సీఐఐ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరినట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు […]
Read More