ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు

– సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12.07.2024న జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం (WJHS) పొడిగింపునకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపించగా […]

Read More

విద్యుత్ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే భాష్యం 

పెదకూరపాడు, మహానాడు: అచ్చంపేట, క్రోసూరు మండలాల్లోని రైతుల వ్యవసాయ సంబంధిత విద్యుత్ కనెక్షన్లు సమస్యల గురించి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ను సచివాలయంలో శుక్రవారం కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి రవి కుమార్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Read More

తాగునీటికి ఆందోళన వద్దు

ఎమ్మెల్యే జీవీ చొరవతో గుండ్లకమ్మ నుంచి త్రాగునీరు సింగరచెరువును పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే వినుకొండ, మహానాడు: గుండ్లకమ్మ నది నుండి వినుకొండ పట్టణానికి తాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. తొలి ఏకాదశి పండుగ నిర్వహణపై సమీక్షలో భాగంగా శుక్రవారం వినకొండకు వచ్చిన కలెక్టర్ పట్టణానికి త్రాగునీరు అందించే సింగర చెరువు అడుగంటడంతో చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  చెరువులో నీరు అడుగంటడంతో కేవలం […]

Read More

సింగరేణి భవిష్యత్తుకు భరోసా డిప్యూటీ సీఎం భట్టి

-నైనీ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు -రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పలుమార్లు ఉన్నతస్థాయి సమీక్ష -కొత్త బొగ్గు బ్లాక్‌ల కోసం నాటి బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి విజ్ఞప్తి -తాజాగా నూతన బొగ్గు శాఖ మంత్రి కిషన్‌ రెడ్డికీ విన్నపం -ఒడిశా నైనీ బ్లాక్‌ ఉత్పత్తి త్వరగా మొదలవడానికి స్వయంగా ఆ రాష్ట్ర సీఎంతో భేటీ -సింగరేణి బొగ్గు బ్లాక్‌ల కోసం, నైనీ కోసం గత పదేళ్లుగా […]

Read More

నైనీ బొగ్గు బ్లాకు ప్రారంభానికి సహకరించండి

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తాం: ఒడిశా సీఎం మొహన్‌ చరణ్‌ మంజీ – వెంటనే చర్యలు చేపట్టండి అంటూ అధికారులకు ఒడిస్సా సీఎం ఆదేశాలు – నైనీ బొగ్గు గనులను సందర్శించిన డిప్యూటీ సీఎం – అభివృద్ధి పనుల ప్రారంభం, నిర్మాణాలు, నిర్వాసితులకు పరిహారంపై అధికారులకు సూచనలు – స్థానిక ఎమ్మెల్యే, నిర్వాసితులతో డిప్యూటీ సీఎం సమావేశం […]

Read More

యువత నవభారతాన్ని నిర్మించాలి

-జేబీవీఎస్ సంస్థ సేవలు ప్రశంసనీయం  -నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి మణికంఠ  కడప, మహానాడు: భారతదేశంలో యువతని ప్రోత్సహించి నవ భారతాన్ని నిర్మించే దిశగా ముందుకు తీసుకెళ్లాలని  నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి మణికంఠ అన్నారు. కడపలో జేబీవీఎస్ చేస్తున సేవ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. ఈ సంస్థలు ఇప్పటివరకు వివిధ రక్తదాన శిబిరాల్లో, అత్యవసర, అస్వస్థత పరిస్థితుల్లో ఉన్నవారికి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రిమ్స్ రక్తనిధి కేంద్రానికి […]

Read More

మాటలు కోటలు దాటతాయి.. చేతలు తంగెళ్లు దాటవు

-తెలంగాణ కాంగ్రెస్ తీరు  -బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం -మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు  హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతాయి.. చేతలు తంగెళ్లు దాటవు అని మెదక్ పార్లమెంటు సభ్యులు ఎం. రఘునందన్ రావు అన్నారు. శంషాబాద్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రఘునందన్ రావు  మాట్లాడుతూ… దేశంలో వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన […]

Read More

రెడ్‌ బుక్‌ కేసులు నిలబడవు

-రెడ్‌ బుక్‌ కేసులన్నీ అధికార అహంభావాన్ని తీర్చుకునేందుకే -తల్లికి మాత్రమే వందనం.. పిల్లలకు ఎగనామం -నాడు సినిమా టికెట్ల విషయంలో జగన్‌ని తప్పు బట్టారు -ఇప్పుడు అదే జీఓను అనుసరిస్తున్నారు.. ఏమిటి మీ వైఖరి? -వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లి: 2021లో రఘురామకృష్ణరాజును అరెస్టు చేసినప్పుడు హత్య చేయబోయారని, ఆ కుట్రలో జగన్‌మోహన్‌రెడ్డి మూడో ముద్దాయి అని ఇప్పుడు కేసు పెట్టారని మాజీ మంత్రి […]

Read More

ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు సవతి ప్రేమ

-తల్లికి వందనం పథకంలో చంద్రబాబు వంచన -ఉచిత ఇసుక బూటకం -ఈ ప్రాంతానికి ఆయన ఏనాడూ న్యాయం చేయలేదు -మా హయాంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుమతులు -వాలంటీర్లపై మీ వైఖరి ఏమిటి? -మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విశాఖపట్నం: అమ్మ ఒడి పథకాన్ని కాపీ కొట్టి, తల్లికి వందనం పేరుతో పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు, గత ఎన్నికల ముందు విపరీతంగా ప్రచారం చేశారని, ఒక కుటుంబంలో ఎందరు పిల్లలున్నా అందరినీ […]

Read More

సివేరి సోమ కుమారుడి చదువు బాధ్యత నాదే

-సీఎం చంద్రబాబు అమరావతి, మహానాడు: నక్సల్స్‌ చేతిలో హతమైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోమ భార్య ఇచ్చావతి యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సోమ కుమారుడి చదువు బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతకుముందు సీఎం సచివాలయానికి వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. సమస్యలతో వచ్చిన వారిని చూసి రోడ్డుపైనే కాన్వాయ్‌ ఆపారు. యోగక్షేమాలను […]

Read More