బాబు మెచ్చిన అధికారి జాస్తి కృష్ణకిషోర్

ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ లో అపార అనుభవం  అమరావతి, మహానాడు:  2014-19 లో సీఎం చంద్రబాబు పట్టుపట్టి కేంద్రం నుంచి తెచ్చుకున్నారు ఆయన్ను. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (APEDB)  సీఈవో గా నియమించి.. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించే బాధ్యతను అప్పజెప్పారు. బాబుగారి నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చెయ్యకుండా… కియా లాంటి పరిశ్రమల నుండి ఫాక్స్ కాన్, టీసీఎల్, మొండాలెజ్, డిక్సన్ లాంటి వందలాది సంస్థలతో నిరంతర సంప్రదింపులు జరిపి ఫాలో అప్ […]

Read More

జిల్లాకో ఫ్లాగ్‌షిప్ కార్య‌క్ర‌మం

* ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యం * సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై దృష్టి పెట్టాలి – పబ్‌లకు టైమింగ్ పెట్టండి – స్ట్రీట్‌ఫుడ్ సెంటర్లను వేధించకండి * జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌: ఆయా జిల్లాలో ఉన్న వ‌న‌రులు, ప్రాంత ప‌రిస్థితుల ఆధారంగా ప్ర‌తి క‌లెక్ట‌ర్ ఒక్కో ఫ్లాగ్‌షిప్ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేసి అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కార్య‌క్ర‌మాల‌పై క‌లెక్ట‌ర్ల […]

Read More

పిన్నెల్లికి ఒక రూల్… పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు కు మరొక రూల్ ఉండకూడదు కదా?

సునీల్ అన్ని అమెరికా టూర్లకు డబ్బెక్కడిది? సునీల్ కుమార్ చేతిలో ఎక్కువమంది దెబ్బలు తిన్నది దళితులే ప్రవీణ్‌కుమార్‌వి లేకిమాటలు నన్ను చంపటానికి అప్పుడే కుట్ర దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఈ స్వయం ప్రకటిత దళిత నాయకుడు ఎక్కడున్నాడు? నేనొక దళిత వాదిని… డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం లపై జరిగిన దాష్టికాన్ని ఖండించిన వారిని నేను ముందు వరుస లోనే ఉన్నాను నాపై ద్వేషాన్ని పెంచే విధంగా దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం […]

Read More

మంత్రి డోలాను కలిసిన పలువురు ముఖ్య కార్యదర్శులు

వెలగపూడి :  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, గ్రామ వార్డు సచివాలయాల, వాలంటీర్ల శాఖా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.కన్నబాబు, గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, విభిన్న ప్రతిభావంతుల శాఖ […]

Read More

సంజయ్ గారూ.. కరీంనగర్ కష్టాలు కడతేర్చండి

– బడ్జెట్‌లో జిల్లాకు నిధులు తీసుకురండి – పెండింగ్-కొత్త ప్రాజెక్టులకు మోక్షం కలిగించండి – కేంద్రమంత్రి బండి సంజయ్‌కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగలేఖ కరీంనగర్:  జిల్లాకు చెందిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కేంద్రమంత్రిగా మీ పలుకుబడి ఉపయోగించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తన జిల్లాకే చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్‌కు రాసిన బహిరంగలేఖలో కోరారు. ఆమేరకు ఆయా ప్రాజెక్టుల వివరాలు తన లేఖలో […]

Read More

ఉచిత ఇసుకలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దు

అక్టోబరు తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి బోట్ సొసైటీలకు కూడా అనుమతి డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరం బోట్ సొసైటీల ద్వారా 80లక్షల టన్నుల ఇసుక – క్యాబినె ట్ భేటీలో మంత్రులతో సీఎం చంద్రబాబునాయుడు అమరావతి:  ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. కేబినెట్ భేటీ […]

Read More

బాలినేని.. నీ కొవ్వు దించుతా

– ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు… నీ సంగతేంటో చూస్తా – ఇలాగే మాట్లాడితే నీ కొవ్వు దించుతానంటూ జనార్దన్ కౌంటర్ – బాలినేనికి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వార్నింగ్ ఒంగోలు: ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలుపొందగా, బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయారు. తాజాగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఎన్నికల తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని తాజాగా […]

Read More

తొలి ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి 

– కొండపై పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవీ  వినుకొండ, మహానాడు:  వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి తొలి ఏకాదశి తిరునాళ్ల బుధవారం ఘనంగా జరగనుంది. దీనిలో భాగంగా వినుకొండ మున్సిపల్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం కొండపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా […]

Read More

ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడండి

– మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్: వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనా అధికారులు స్పందించక పోవడం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు, చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కోట్ల విలువైన భూములను కబ్జాదారులు చెరబట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నతాధికారులకు ఆయన ఒక లేఖ రాశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి ఫిర్యాదుతో […]

Read More

త్వరలో మద్యం హోం డెలివరీ?

హైద‌రాబాద్‌:  మద్యం ప్రియులకు త్వరలో లిక్కర్ హోం డెలివరీ చేసే అవకాశాలున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో ముందుగా పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని లిక్కర్ తయారీదారులు యోచిస్తున్నారు. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ద్వారా డెలివరీ చేయాలని సమాలోచనలు చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో మద్యం హోం డెలివరీ అందుబాటులో ఉంది.

Read More