పులివెందుల సంస్కృతిని తీసుకొచ్చిన జగన్ – మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎండీ ఫరూక్ వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలో ఇరు వ్యక్తుల వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎండీ ఫరూక్ అన్నారు. గురువారం వినకొండకు వచ్చిన ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వినుకొండకు చెందిన షేక్ […]
Read Moreలింగంగుంట్ల అగ్రహారం రైతుల సమస్య పరిష్కరిస్తా
ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు హామీ నరసరావుపేట, మహానాడు: లింగంగుంట్ల అగ్రహారం రైతులు దశాబ్దాలుగా పడుతున్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తానని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు హామీ ఇచ్చారు.తనను కలిసిన రైతు సంఘం నాయకులకు భరోసా ఇచ్చారు. స్త్రీ ధనం, పసుపు కుంకుమ కింద వచ్చిన భూములు కూడా అవసరానికి పనికి రాకుండా పోయాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల […]
Read Moreప్రతిభ చాటిన విద్యార్థులకు స్కాలర్ షిప్పులు
సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు స్కాలర్ షిప్పులను ఇవ్వనున్నారు. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత పదేళ్ల నుంచి ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, టెన్త్ క్లాస్ పరీక్షల్లో ప్రతిభను చాటిన విద్యార్థులకు స్కాలర్షిప్పులను ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా టెన్త్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్ధులకు ఆదివారం సాయంత్రం 4.00 గంటలకు సత్తెనపల్లిలోని వెంకటేశ్వర గ్రాండ్ కల్యాణ […]
Read Moreప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టండి
– జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ గుంటూరు, మహానాడు: వైద్య చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అన్ని విధాలా అవసరమైన వైద్య సేవలు అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ వైద్యాధికారులకు సూచించారు. గురువారం తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, తెనాలి సబ్ కలెక్టర్ […]
Read Moreప్రజాప్రతినిధుల సమన్వయంతో నగర అభివృద్ధి
అధికారులతో సమీక్షా సమావేశంలో నగర కమిషనర్ గుంటూరు, మహానాడు: గుంటూరు నగరంలో ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయి పర్యటనల్లో సంబంధిత అధికారులు కూడా పాల్గొని, పర్యటనలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గుంటూరు తూర్పు ఎంఎల్ఏ మహ్మద్ నసీర్ తో కలిసి, […]
Read Moreహింస, అరాచకం గురించి జగన్ మాట్లాడడం రోత
– విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోంది. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి వేస్తోంది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్…తాను పేటెంటు […]
Read Moreజనసేన ప్రభను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ
వినుకొండ, మహానాడు: వినుకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా తిరణాలలో భారీ విద్యుత్ లైటింగ్ ప్రభను ఏర్పాటు చేశారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, దర్శి సమన్వయకర్త గరికపాటి వెంకట్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ […]
Read Moreకన్నాను కలిసిన బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు
సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను జిల్లా వెనకబడిన తరగతుల కార్యనిర్వాహక సంచాలకులు దుర్గాబాయి గురువారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాలందరికీ త్వరలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు. నియోజకవర్గంలో కులవృత్తులు, చేతివృత్తులు చేసుకునే వారి జీవనోపాధి మెరుగుపడే విధంగా పనిచేయాలని […]
Read Moreజిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించండి
పల్నాడు ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ నరసరావుపేట, మహానాడు: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు జిల్లా ఎస్పీని కోరారు. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కంచి శ్రీనివాసరావును నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో పల్నాడు అంటే అరాచకాలు మాత్రమే గుర్తొచ్చేలా చేశారని […]
Read Moreడివిజన్ పరిధిలో ఎక్స్ ప్రెస్ రైళ్ల పునరుద్ధరణ
గుంటూరు, మహానాడు: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు నుంచి డోన్, నరసాపూర్ మధ్య తిరిగే రైళ్లు ఈ నెల 21, 22 తేదీల్లో యథావిధిగా నడవనున్నాయి. 21వ తేదీన రైలు నం. 17282 నరసాపూర్-గుంటూరు ఎక్స్ ప్రెస్, రైలు నం. 17227 గుంటూరు-డోన్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం కానున్నాయి. అలాగే 22వ తేదీ నుంచి రైలు నం. […]
Read More