జగన్ కు చిన్నమెదడు చితికిపోయింది!

తెదేపా జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య గుంటూరు, మహానాడు:    మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిన్నమెదడు చితికిపోయిందని తెదేపా జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వచ్చి కనీస వివరణ ఇవ్వకుండా ఢిల్లీలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేశారన్నారు. శ్వేతపత్రం గురించి మాట్లాడమంటే శ్వేత ఎవ్వరు అని అడిగే రకాలు తయారయ్యారన్నారు. శాంతిభద్రతలని గగ్గోలు పెడుతుంటే శాంతికి భద్రత కల్పించే పనిలో […]

Read More

ప్రపంచానికే ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం

మాజీమంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల  మంగళగిరి , మహానాడు: భారత దేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి…  మిసైల్ మ్యాన్ గా కీర్తింప బడిన మహనీయుడు … రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన ఘనుడు.. సమస్త ప్రపంచానికి ఆదర్శప్రాయుడు, నిరాడంబరుడు క్షిపణి పితామహుడు, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం  అని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కలాం వర్ధంతి సందర్భంగా […]

Read More

హైదరాబాద్ లో రెండు రోజులు మద్యం షాపులు బంద్

హైదరాబాద్, మహానాడు:  బోనాల పండుగను వైభవంగా జరుపుతున్న నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకతవకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలు మూసి వేయాలని అధికారులు నిర్ణయించారు. మహంకాళీ బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా నాన్ ప్రొప్రయిటరీ క్లబ్లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లతో సహా అన్ని వైన్స్ షాపులు మూసి వేయనున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీంతో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు […]

Read More

బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమర్ రాజు

అమరావతి: బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమర్ రాజు ఎన్నికయ్యారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడుతూ… 2014-19 మధ్య కూడా తనకు పార్టీ అధికారం ఇచ్చిందని తెలిపారు. 2019-24 మధ్య రాష్ట్రం దిగజారిపోయేలా పాలన సాగించిందని మండిపడ్డారు. తనను కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధించారని […]

Read More

భార్య కోసం.. బస్సు చోరీ

– ముచ్చుమర్రి లో మరో సంచలనం (బహదూర్) విరహమో.. మమకారమో.. ప్రేమో? అనుమానమో? తక్షణమే ఆమెను చూడాలనే తపనతో ఏకంగా ఆర్టీసీ బస్సులో తస్కరించి అటు ఆర్టీసీ డ్రైవర్లకు , ఇటు పోలీసులకు ఓ లారీ డ్రైవరు ముచ్చెమటలు పట్టించాడు. బాలిక అదృశ్యం.. లాకప్ డెత్ తో పోలీసులను అల్లాడించిన ఈ ముచ్చుమర్రి గ్రామంలోనే ఈ ఘటన చోటు చేసుకోవటంతో.. ఖాకీలు నానా హైరానా పడిపోయారు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి […]

Read More

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం, మహానాడు: భద్రాచలం వద్ద మరోసారి రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మొన్నటిదాకా నీటిమట్టం 51 అడుగులకు చేరి ఆ తర్వా త మళ్లీ 47 అడుగులకు తగ్గింది. మళ్ళీ  క్రమంగా పెరుగుతూ వస్తోంది. 48 అడుగులకు నీటిమట్టం చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయం గోదావరి నీటిమట్టం ఒక్కసారిగా 51 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు […]

Read More

భారత జాతి గర్వించదగ్గ వ్యక్తి అబ్దుల్ కలాం

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ, మహానాడు: శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, విద్యార్థులకు మార్గనిర్దేశకునిగా, రచయితగా అసమాన ప్రతిభా పాటవాలు చూపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఆవుల్ ఫకీర్ జైనలుబ్దీన్ అబ్దుల్ కలాం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కలాం వర్థంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్తానిక నేతలతో కలసి అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాల వేసి […]

Read More

అయ్యో… కలం కూలీలూ…

(బహదూర్) విధి నిర్వహణలో విలేఖరుల శ్రమ ఏంటో ఈ ఘటన నిరూపిస్తుంది. ఆకలి తెలీదు.. దప్పిక ఉండదు. ఇంటి దగ్గరు భార్య పిల్లలు తిన్నారో? లేదో గుర్తుకు రాదు. ఒకటే ధ్యాస. ప్రజల కష్టాలు గుర్తించాలి. మంత్రుల ఊరట ఏంటో తెలుసుకోవాలి. ఇదే లక్ష్యంతో గోదారి నది ఉగ్ర రూపంలో ఉరకలేస్తుంటే.. ముంపు ప్రాంతాల్లో జనం ప్రాణాలు ఉగ్గబట్టి ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. పరామర్శలకు బయలుదేరిన మంత్రుల కార్యక్రమ కవరేజీకి […]

Read More

నీతి ఆయోగ్ భేటీ నుంచి దీదీ వాకౌట్

– చంద్రబాబుకు 20 నిమిషాలు ఇచ్చారు.. నా మైక్ కట్ చేశారు – బడ్జెట్‌లో పశ్చిమ బెంగాల్‌పై వివక్ష – ప్రాంతీయ పార్టీలను అవమానించడమే – టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని కల్చరర్ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9 వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీతోపాటు ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలు […]

Read More

అలాంటి వ్యక్తి హోంమంత్రా.. హవ్వ!

– అమిత్‌షాపై విసుర్లు న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్పందించారు. దేశంలోని అవినీతిపరులకు నేనొక ముఠా నాయకుడ్ని అంటూ అమిత్ షా నాపై విమర్శలు చేశారు… కానీ గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు అమిత్ షాను రెండేళ్లు గుజరాత్ నుంచి బహిష్కరించింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు దేశానికే హోంమంత్రిగా ఉండడం విచిత్రం అని శరద్ […]

Read More