వినుకొండ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శ్రీశైలం వెళ్ళి వస్తూ మార్గమధ్యంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి పెమ్మసాని నాగేశ్వరావు, సీనియర్ టీడీపీ నాయకులు, లాయర్ రామకోటేశ్వరావు, టీడీపి నాయుకులు ఘనంగా స్వగతం పలికారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం మంత్రి అమరావతి బయలుదేరి వెళ్ళారు.
Read Moreఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుల ఆందోళన బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే జీవీ భరోసా వినుకొండ, మహానాడు: ఆర్ఎంపీ చేసిన ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన నూజెండ్ల మండలం బుర్రిపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన మేకలు కాసుకునే పేద రైతు కూలీ తాటి శ్రీను (32) కాలికి కురుపు (గడ్డ) రావడంతో శనివారం రవ్వారంలోని ఆర్.ఎం.పి వైద్యులు మల్లికార్జునరెడ్డి వద్దకు వెళ్లగా కాలిపై కురుపును తొలగించి […]
Read Moreమీ విజయం కోసం దేశం ఎదురుచూస్తోంది
* ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ (TOPS) ద్వారా అద్భుతమైన, సమగ్రమైన క్రీడావాతావరణాన్ని దేశంలో సృష్టించాం. * మణిపూర్ లో రూ.634 కోట్లతో దేశంలోనే తొలి అత్యాధునిక క్రీడా విశ్వవిద్యాలయ నిర్మాణం. దీని ద్వారా ప్రపంచ క్రీడా వ్యవస్థలో భారతదేశాన్ని ఓ పవర్ హౌజ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం * దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ఖేలో ఇండియా సెంటర్లు, 30 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ద్వారా […]
Read Moreప్రేమనగరిలో అరకు కాఫీ ఘుమఘుమలు
పారిస్ ఒలింపిక్స్లో అరకు కాఫీ ఘుమఘుమలు – అతిథులను అలరించనున్న మన్యం పంట – అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన చంద్రబాబు ( ఏ.బాబు) విశాఖపట్నం: వేడివేడిగా పొగలు కక్కే కాఫీ తాగడమంటే చాలామందికి ఇష్టం. దాదాపు చాలా మందికి కాఫీ గుబాళింపుతోనే శుభోదయం మొదలవుతుందంటే అతిశయోక్తి కాదేమో. రాష్ట్రంలోని అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. తాజాగా అలాంటి అరకు కాఫీ ఒలింపిక్స్లో అతిథులను అలరించనుంది. […]
Read Moreఅబ్దుల్ కలాం ఆశయాలను కొనసాగిద్దాం
ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: డాక్టర్ అబ్దుల్ కలాం ఆశయాలను యువత కొనసాగించాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టణ కార్యాలయంలో డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం దేశానికి ఎనలేని సేవ చేశారన్నారు. ఆదర్శ […]
Read Moreపోరాటాల ఫలితంగానే వైకాపా పరాజయం
పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ద్వారా ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోరపరాజయం పాలైందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ అన్నారు. పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం నుంచి పార్లమెంట్ కు, శాసనసభకు ఎన్నికైన నాయకులకు సన్మాన కార్యక్రమం బాలోత్సవ భవన్లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన […]
Read Moreవ్యవసాయంపై ఒక్క మంత్రికీ అవగాహన లేదు
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హైదరాబాద్: వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా కోసమే పుట్టినట్లు గతంలో పాలకులు వ్యవహరించారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. నీళ్లు ఎలా లిఫ్ట్ చేయాలో తెలిసే కేసీఆర్ కన్నెపల్లి […]
Read Moreపెద్దిరెడ్డి ఈ సవాల్ కాసుకో..
మిథున్ రెడ్డి ఓ శుద్ధపూస * ఓటమితో వైసీపీకి బుద్ధి రాలేదు * పెద్దిరెడ్డి దోపిడీలు భూములు, గనులు, ఇసుక, విద్యుత్తు అన్నింటా… బీసీ యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తిరుపతి: గత అయిదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భూములను తమ సొంత ఆస్తులలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు పంచుకుని తిన్నారని బీసీ యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర […]
Read Moreతాగునీటి సమస్య లేకుండా చేయడమే నా లక్ష్యం
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: పట్టణ వాసులకు తాగునీటి సమస్య లేకుండా చేయడమే నా ప్రథమ లక్ష్యం, మినరల్ వాటర్ ను అతి తక్కువ ధరకు త్వరలో పేట ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 2. 3 నెలలుగా పట్టణ వాసులకు ఏర్పడిన తాగునీటి సమస్యకు చరమగీతం పాడనున్నానని, పట్టణ వాసులకు తాగునీటి సమస్య […]
Read Moreదేశంలో చట్టాల మార్పు వరం కాదు… శాపమే !
– ‘కొత్త జాడీలో పాత పచ్చడి’ లాంటిదే బిఎన్ఎస్ – రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగానే కొత్త చట్టాలు – ప్రశ్నించే గొంతుకను అణగదొక్కేందుకే ప్రభుత్వ కుట్ర – “రైతుల పోరాటం” స్ఫూర్తితో ప్రజలు ఉద్యమించాల్సిందే – సదస్సులో ప్రముఖ న్యాయ కోవిదులు, కార్మిక, ప్రజా నేతలు ఉద్ఘాటన తిరుపతి: దేశంలో చట్టాల మార్పు… వరం కాదని శాపమేనంటూ ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది, సుంకర రాజేంద్రప్రసాద్, రిటైర్డ్ […]
Read More