– మృతురాలు తండ్రికి కేంద్రమంత్రి ఫోన్ లో పరామర్శ ఢిల్లీ: రాజేంద్రనగర్ లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా సికింద్రాబాద్కు చెందిన తానియా సోని అనే 25 ఏళ్ల యువతి మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు […]
Read Moreఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో పంట కాలువ అభివృద్ధి
గత మూడేళ్లుగా పూడికతీతకు నోచుకోని కాలువ రైతుల విజ్ఞప్తితో పూడిక తీయించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 2,500 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చల్లపల్లి : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచనల మేరకు రైతులకు సాగునీరు సక్రమంగా సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ డీఈఈ రావెళ్ల రవికిరణ్ తెలిపారు. ఆదివారం చల్లపల్లి మండలం వక్కలగడ్డలో ఐదో నెంబర్ యార్లగడ్డ బ్రాంచ్ ఛానల్ పంట కాలువలో మట్టి పూడికతీత పనులు […]
Read Moreహిందువులేమైనా బిచ్చగాళ్లనుకుంటున్నరా?
కొడంగల్ వాళ్ల అయ్య జాగీరా? పంచుకోవడానికి? రంజాన్ కు కోట్ల నిధులిస్తూ… బోనాల ఉత్సవాలకు నిధులెందుకివ్వరు? పాతబస్తీలో 24 దేవాలయాలకు రూ. 5 లక్షల బిచ్చమేస్తరా? భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చి తీరుతాం తబ్లిగీ జామేతకు రూ.2.4 కోట్ల నిధులివ్వడం సిగ్గు చేటు మజ్లిస్ పార్టీ గోడమీద పిల్లిలాంటి పార్టీ అక్బరుద్దీన్ ఒవైసీకి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ రెండు పార్టీల అవకాశవాదానికి పరాకాష్ట కొడంగల్ నియోజకవర్గం […]
Read Moreఎన్టీపీసీ పవర్ తెలంగాణకు అక్కర్లేదా?
– ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోని తెలంగాణ సర్కారు – రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – రామగుండంలో ప్రతిపాదిత మరో 2400 మెగావాట్ల పవర్ ప్లాంట్ల పీపీఏ పై అలసత్వం – ఈ ప్రాజెక్టు విద్యుత్ వేరే రాష్ట్రాలకు పోతే.. తెలంగాణకు తీవ్ర నష్టం – సర్కారు అలసత్వానికి.. ప్రజలెందుకు నష్టపోవాలి? – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి న్యూఢిల్లీ: తెలంగాణలో […]
Read Moreఇంధన సామర్థ్య రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు
– దక్షిణాది రాష్ట్రాలకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సూచన – 60 క్లస్టర్లలో వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయనున్న బీఈఈ – ఇంధన సామర్థ్యంలో పెట్టుబడులకు డెస్టినీగా ఆంధ్రప్రదేశ్ – సీఎం చంద్రబాబు నేతృత్వంలో సమగ్రాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా అమరావతి రాజధాని – అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్న మిషన్ లైఫ్ లక్ష్యాలు అమరావతి : సహజ వనరుల సంరక్షణ, సమగ్రాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లాంటి ఇంధన […]
Read Moreమన దేవతలు – గ్రామ దేవతలు
సిగమాడే శివసత్తులు ~బొడ్రాయికి బొడొత్తులు… కొడిగట్టని దీపంతలు ~ ముడిగట్టిన ఒడినింతలు… ఎడ కోరిన ద్యావరలు ~ బండారు అమ్మోరులు… ముగ్గేసిన కుంకుమలు-~ఉడికించిన కలిబువ్వలు… దీవించే దేవతలు-~ బలికోరే కాళికలు.. !!!! పూదించి పూజించే గ్రామదేవతలు గ్రామాలకు ఒక కాపలా ! వీరు గ్రామాలను గ్రామ ప్రజలను ప్రకృతి విపత్తులు కరువు కాటకాల నుండి రక్షిస్తూ.. అంటువ్యాదుల నుండి కాపాడుతూ.. పాడి పంటలను వృద్ధి చేస్తూ, భూత ప్రేతాలను పారద్రోలుతూ.. […]
Read Moreవాస్తు అద్భుతాలకు తెలంగాణ నిలయం
– కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ వద్ద కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం నాకు ఆనందంతో పాటు గౌరవంగా ఉంది. వేల సంవత్సరాల నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణ కు మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు మరియు […]
Read Moreకడుపు నింపే దేవాలయ నిర్మాత!
ఆ నవయువకుడు తనది కాని దేశంలో ఉద్యోగం చేయడానికి కడుపు చేతితో హోపట్టుకుని వచ్చాడు. కావేరి, గోదావరి నదుల దగ్గర ఉద్యోగం చేశాడు. ధవళేశ్వరంలో ఉద్యోగ నిమిత్తం కాపురం ఉన్నాడు. ఓసారి ఆతని ఇంటిలో పనిచేసే ఆమె ఓ పదిరోజులు పనిలోకి రాలేదు. పదకొండో రోజున పనిలోకి వచ్చిన పనిమనిషిని ఆతని భార్య నిలదీసింది ‘పనిలోకి ఇన్ని రోజులనుంచి ఎందుకు రాలేదని?’ అంతే..! ఆ పనిమనిషి భోరున ఏడవడం మొదలుపెట్టింది. […]
Read Moreఅసెంబ్లీకి పోని జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో అడుగుపెట్టే విషయంపై జగన్ మోహన్ రెడ్డి సానుకూలత లేని స్థితిని షర్మిలా రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ రోజు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ […]
Read Moreఢిల్లీలోముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి
న్యూ ఢిల్లీ ,జులై 28: ఢిల్లీలో కురిసిన భారీ వర్షం విషాదాన్ని నింపింది. సెంట్రల్ ఢిల్లీలోని ఓ సివిల్స్ సర్వీస్ కోచింగ్ సెంటర్ లోకి భారీగా వరద నీరు వచ్చిం ది. కోచింగ్ సెంటర్ భవనం బేస్ మెంట్లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు అభ్యర్థులు మరణించారు. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ముగ్గురి డెడ్ బాడీలను వెలికి తీశారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం కోచింగ్ […]
Read More